Latest Posts

సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్‌పై హైకోర్టు స్టే..

సర్పంచ్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వానికి బిగ్ షాక్ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ పై హైకోర్టు స్టే విధించింది. జీవో నంబర్ 9పై తెలంగాణ హైకోర్టు స్టే ఇస్తూ తీర్పునిచ్చింది. అడ్వొకేట జనరల్ సుదర్శన్ రెడ్డి చాలా….

హైకోర్టు వద్ద బీసీ సంఘాల ఆందోళన.. రేపు రాష్ట్ర బంద్‌కు ఆర్. కృష్ణయ్య పిలుపు..?

స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ పై హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో బీసీ సంఘాలు మండిపడుతున్నాయి. ప్రస్తుతం హైకోర్టు వద్ద బీసీ సంఘాలు ఆందోళనకు దిగాయి. హైకోర్టు గేట్ 4 దగ్గర బీసీ సంఘాలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. పలువురు….

AP

చంద్రబాబు పేదలకు అన్యాయం చేస్తున్నారు.. ! జగన్ కీలక వ్యాఖ్యలు..

గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను ఎందుకు ప్రైవేట్ పరం చేస్తున్నారని వైసీపీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పైరయ్యారు. చంద్రబాబు పేదలకు అన్యాయం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. అంతా ప్రైవేట్ పరం చేస్తే పేదవాళ్లకు వైద్యం ఎలా అందుతోందని ప్రశ్నించారు. విశాఖ జిల్లా….

AP

నేను బ్యాక్ డోర్ పనులు చెయ్యను.. అలా అయితే రాజకీయాలు వదిలేస్తా.. పవన్ సంచలన వ్యాఖ్యలు..

ఉప్పాడ మత్స్యకారుల సమస్యలను పరిష్కరిస్తామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. కాకినాడ జిల్లా కలెక్టరేట్ లో మత్స్యకారులతో మాటా మంతి కార్యక్రమంలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సముద్రంలో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తూ మృతి చెందిన….

ఆత్మనిర్భర్ భారత్ సత్తా ఇదే.. మన 4జీ టెక్నాలజీ ఎగుమతికి సిద్ధం: ప్రధాని మోదీ..

టెలికాం రంగంలో భారత్ మరో కీలక మైలురాయిని అందుకుంది. దేశీయంగా అభివృద్ధి చేసిన ‘మేడ్-ఇన్-ఇండియా 4జీ స్టాక్’ ఇప్పుడు ఎగుమతికి సిద్ధంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రకటించారు. ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) 2025 ప్రారంభ సదస్సులో ఆయన….

AP

ఏపీలో రోడ్ల మరమ్మతులకు భారీగా నిధుల విడుదల..

ఆంధ్రప్రదేశ్‌లో రహదారుల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రవ్యాప్తంగా దెబ్బతిన్న రోడ్ల మరమ్మతుల కోసం ఏకంగా రూ.1,000 కోట్ల భారీ నిధులను మంజూరు చేసింది. ఈ మేరకు నిధులకు పాలనాపరమైన అనుమతులు ఇస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి….

బీసీ రిజర్వేషన్ల అంశంపై వాడివేడిగా వాదనలు.. విచారణ రేపటికి వాయిదా వేసిన హైకోర్టు..

తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణను రేపు మధ్యాహ్నం 2.15 గంటలకు వాయిదా వేసింది. స్థానిక ఎన్నికలకు గురువారం నోటిఫికేషన్ జారీ చేస్తే స్టే ఇవ్వాలని పిటిషనర్ కోరారు. పిటిషనర్ విజ్ఞప్తిని న్యాయస్థానం పరిగణనలోకి తీసుకోలేదు…..

రేపు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్.. కలెక్టర్లకు ఈసీ ఆదేశాలు..

స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌కు తెలంగాణ హైకోర్టులో అడ్డంకులు తొలగిన నేపథ్యంలో, రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. నామినేషన్లు, శాంతిభద్రతలపై ఈసీ కీలక సూచనలు చేసింది. ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని కలెక్టర్లు ఈసీకి….

AP

ఏపీ చరిత్రలోనే రికార్డు స్థాయిలో పెట్టుబడులు..! ఎంతంటే..?

పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. దేశంలోనే కాకుండా, అమెరికా వెలుపల అతిపెద్ద డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయబోతున్న.. రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా లిమిటెడ్ (గూగుల్ అనుబంధ సంస్థ) విశాఖపట్నంలో రూ.87,520 కోట్ల భారీ పెట్టుబడితో ఆంధ్రప్రదేశ్‌లో డేటా సెంటర్….

పాకిస్థాన్ బండారం బయటపెట్టిన భారత్.. ఐరాసలో దిమ్మతిరిగే కౌంటర్..

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో కశ్మీర్ అంశాన్ని లేవనెత్తి, అసలు విషయాన్ని పక్కదారి పట్టించాలని చూసిన పాకిస్థాన్‌కు భారత్ గట్టిగా బుద్ధి చెప్పింది. పాకిస్థాన్ బూటకపు ప్రచారాన్ని తిప్పికొడుతూ, 1971లో బంగ్లాదేశ్‌లో పాక్ సైన్యం జరిపిన ‘సామూహిక అత్యాచార మారణహోమం’ గురించి గుర్తుచేసి….