Latest Posts

నటుడు విజయ్ ప్రచార సభలో తొక్కిసలాట.. పలువురు మృతి..

ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్ సభలో తోపులాట, తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో పలువురు మృతి చెందగా, మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో పార్టీ కార్యకర్తలతో పాటు చిన్నారులు కూడా ఉన్నారు. ఈ విషాద….

ఫ్యూచర్ సిటీపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్..! రేపే శంకుస్థాపన..

రేపు సీఎం రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీకి శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యంగా హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించిన అత్యంత ప్రతిష్టాత్మకమైనది. మొదటి దశలో రాష్ట్ర ప్రభుత్వం 30వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేయనుంది. ఫస్ట్ ఫేజ్….

సర్పంచ్ ఎన్నికలను వాయిదా వేయండి.. హైకోర్టు సంచలన వ్యాఖ్యలు..

బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్ పై విచారణ సందర్భంగా హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. రిజర్వేషన్ల అంశం గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్న సమయంలో ప్రభుత్వం జీవో ఇవ్వడం సరికాదని పేర్కొంది. అవసరం….

AP

ఏపీ శాసన మండలిలో వైసీపీ సభ్యుల నిరసన..

ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో రాజకీయ ఉద్రిక్తతలు మరింత తీవ్రమైన స్థితిలో ఉన్నాయి. సెప్టెంబర్ 26న జరిగిన సమావేశాల్లో వైసీపీ సభ్యులు మండలి చైర్మన్ కె. మోషేన్ రాజుకు ప్రభుత్వం అవమానం చేస్తోందని ఆరోపించి, భారీ నిరసనకు దిగారు. నల్ల కండువాలు ధరించి,….

AP

మరో పథకానికి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్..

కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల్లోని మరో పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. మరో సంక్షేమ పథకాన్ని ప్రకటించారు. అక్టోబర్ 4న ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అదే రోజున ఖాతాల్లో రూ.15….

మూసీ ఉద్ధృతికి చాదర్ ఘాట్ లో నీట మునిగిన ఇళ్లు..!

మూసీ ఉద్ధృతికి హైదరాబాద్ లోని చాదర్ ఘాట్ సమీపంలో పలు కాలనీలు నీట మునిగాయి. అంబేడ్కర్ బస్తీతో పాటు పలు కాలనీల్లోకి వరద చేరింది. ఎంజీబీఎస్ లోకి వెళ్లే మార్గంలో ఉన్న రెండు వంతెనలు నీట మునిగాయి. ఈ రెండు వంతెనలపై….

స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు.. ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ..

తెలంగాణ రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎన్నికలలో వెనుకబడిన తరగతులకు (బీసీలకు) 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర జనాభాలో బీసీల వాటాకు అనుగుణంగా వారికి రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం….

తెలంగాణలో IAS, IPS ల బదిలీలు.. హైదరాబాద్ కమిషనర్‌గా సజ్జనార్..

తెలంగాణలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్‎ల బదిలీలు జరిగాయి. ఆరుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులు, 23 మంది ఐపీఎస్ ఆఫీసర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్‎గా సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జనార్ నియమితులయ్యారు. హైదరాబాద్ సీపీగా….

దిల్‌సుఖ్‌నగర్‌ పేలుళ్ల దోషి అసదుల్లా అక్తర్‌ ఉరిశిక్షపై సుప్రీంకోర్టు స్టే..

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్ల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో దోషిగా తేలిన అసదుల్లా అక్తర్‌కు విధించిన మరణశిక్ష అమలుపై సుప్రీంకోర్టు గురువారం తాత్కాలికంగా స్టే విధించింది. కింది కోర్టు తీర్పును సవాల్ చేస్తూ అక్తర్….

రంగంలోకి దిగిన సీబీఐ.. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రాథమిక విచారణ..

తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై సీబీఐ ఎంట్రీ ఇచ్చేసింది. గురువారం నుంచి అధికారులు ప్రాథమిక విచారణ మొదలుపెట్టారు. ప్రాజెక్ట్‌లో అవకతవకలు, నిధుల దుర్వినియోగం, అవినీతి ఆరోపణలపై తొలుత దృష్టి సారించారు.   ఎట్టకేలకు తెలంగాణలో కేసులపై సీబీఐ….