Latest Posts

ఆల్ ఇండియా హై కోర్ట్ లాయర్స్‌ క్రికెట్‌ టోర్నమెంట్ 2022 విన్నర్‌గా తెలంగాణ హైకోర్ట్‌ లాయర్స్ టీమ్

  ఆల్ ఇండియా హై కోర్ట్ లాయర్స్‌ క్రికెట్‌ టోర్నమెంట్ 2022 విన్నర్‌గా తెలంగాణ హైకోర్ట్‌ లాయర్స్ టీమ్ నిలిచింది. పాండిచ్చేరి వేదికగా బుధవారం తెలంగాణ హైకోర్ట్ లాయర్స్ టీమ్‌, అలహాబాద్ హైకోర్ట్ లాయర్స్ టీమ్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది…..

AP

వైఎస్ జగన్ సర్కార్ ఈ నాలుగేళ్లలో ఏం చేయలేదని విరుచుకుపడడం హాట్ టాపి

ఏపీకి సీఎంగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు జగన్ ను ఎవరూ ఏమీ చేయలేరు. కానీ ఎన్నికల టైం దగ్గరపడుతున్న కొద్దీ అసమ్మతి చెలరేగుతుంటుంది. తెలంగాణలో మొదలైంది. ఇప్పుడు ఏపీకి పాకింది. వైసీపీ ప్రభుత్వం ఆ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ఆనం రామనారాయరెడ్డి….

ఇంకా వెంటాడుతున్న ఆర్తనాదాలు, లక్షల మృతదేహాలు

సునామీ. Tsunami.ఈ పదం వినడం అదే తొలిసారి. సముద్రగర్భంలో అత్యంత తీవ్రమైన భూకంపాన్ని సునామీగా పిలుస్తారు. అదే జరిగింది. లక్షలాది కుటుంబాల్లో ఘోర కలిని మిగిల్చిన ఆ ఉపద్రవానికి నేటికి సరిగ్గా 18 ఏళ్లు. హిందూ మహా సముద్రం. అంతవరకూ ప్రశాంతంగానే….

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అస్వస్థత

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అస్వస్థతకు గురయ్యారు. సోమవారం (డిసెంబర్ 26) మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఢిల్లీలోని ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్) ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం తెలుస్తోంది. ఓ ప్రైవేటు వార్డులో సీతారామన్‌కు చేర్పించినట్లు….

తెలంగాణలో ప్రజాప్రతినిధుల మీద దాడి చేసి దారుణంగా చంపుతున్న ఘటనలు

గత కొద్ది కాలంగా తెలంగాణలో ప్రజాప్రతినిధుల మీద దాడి చేసి దారుణంగా చంపుతున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి. తాజాగా అదే విధంగా సిద్దిపేట జిల్లాలోని చేర్యాల జడ్పిటిసి మీద హత్యాయత్నం జరిగింది. దాడి జరిగిన కొద్దిసేపటికి అతను తీవ్రస్థాయిలో రక్తస్రావానికి గురై మరణించాడు…..

AP

ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షల టైమ్ టేబుల్ విడుదల

ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షల టైమ్ టేబుల్ విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు. మార్చ్ 15 నుంచి ఏప్రిల్ 14 వరకూ రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. ఏ రోజు ఏ పరీక్ష జరగనుందనే వివరాలు పరిశీలిద్దాం.. ఏపీలో ఇంటర్ పరీక్షల….

సన్‌రైజర్స్ కెప్టెన్ ఎవరు?

2016లో సన్ రైజర్స్ హైదరాబాద్(SRH) డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలో తొలి ఐపీఎల్ టైటిల్ ను గెలిచింది. దాని తర్వాత.. ఇక ఐపీఎల్(IPL) ట్రోఫీ ఆశగానే మిగిలిపోయింది. కిందటి సీజన్ లో కేన్ విలియమ్స్ ను కెప్టెన్ గా చేశారు. ఈ న్యూజిలాండ్….

AP

జాతీయ రాజకీయాల వైపు.. పెద్ద స్కెచ్చే వేశారే!

‘వేర్‌ ఎవర్‌ యూ గో.. అవర్‌ నెట్‌వర్క్‌ ఫాలోస్‌..’ ఇది ఓ సెల్యులాక్‌ కంపెనీ ప్రకటన.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయకుడు ఇప్పుడు దీనినే ఫాలో అవుతున్నారు. టీడీపీలో రాజకీయ పాఠాలు నేర్చుకుని బయటకు వచ్చి టీఆర్‌ఎస్‌ పార్టీని స్థాపించి తెలంగాణ….

రెండో టెస్టులో 3 వికెట్ల తేడాతో విజయం

145 పరుగుల లక్ష్యం.. 70 పరుగులకే 7 వికెట్లు కోల్పోయాయి.. మరో 75 పరుగులు చేయాలి. చేతిలో 3 వికెట్లు మాత్రమే ఉన్నాయి. ఇలాంటి సమయంలో టీమిండియా రెండో టెస్ట్ లో బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోతుందని అంతా టీవీలు కట్టేశారు. కానీ….

వెంకయ్య చెప్పిన ‘వెన్నుపోటు’ కథ!

పెద్దల మాట సద్దన్నం మూట అంటారు.. పెద్దలు భావి తరాలకు మార్గ నిర్దేశకులు.. అలాగే రాజకీయ ఉద్దండులు.. భవిష్యత్‌ రాజకీయాలకు దిశానిర్దేశకులు.. రాజకీయ అనుభవాన్ని.. ఎదుర్కొన్న సవాళ్లు.. అధిరోహించిన తీరు.. సమకాలీన రాజకీయాల గురించి వారు చెప్పే విధానానికి ఒక కచ్ఛితత్వం….