Latest Posts

AP

చంద్రబాబుకు “బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్” అవార్డు: పవన్ కల్యాణ్ అభినందనలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం లభించింది. ప్రముఖ ఆర్థిక దినపత్రిక ‘ఎకనామిక్ టైమ్స్’ (Economic Times) ఆయనను “బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్” (Business Reformer of the Year) పురస్కారానికి….

AP

ముదిగుబ్బలో రెవెన్యూ సమస్యలపై సిపిఐ నిరసన: ఆర్డీవోకు వినతిపత్రం అందజేత

ముదిగుబ్బ డిసెంబర్ 28 :(YES 9 TV): ముదిగుబ్బలో గురువారం రెవెన్యూ కార్యాలయం ఎదుట ధర్మవరం ఆర్డీవో మహేష్ ఆధ్వర్యంలో జరిగిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో సిపిఐపార్టీ నాయకులు మండలoలో నెలకొన్న వివిధ సమస్యలను ఆర్డిఓ దృష్టికి తీసుకొచ్చారు, ఈమేరకు ఆ….

జీహెచ్ఎంసీ డీలిమిటేషన్: అభ్యంతరాల గడువును మరో రెండు రోజులు పొడిగించిన హైకోర్టు!

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) వార్డుల పునర్విభజన ప్రక్రియలో భాగంగా అభ్యంతరాలు దాఖలు చేసే గడువును తెలంగాణ హైకోర్టు మరో రెండు రోజులు పొడిగించింది. నిజానికి ఈ గడువు బుధవారంతో ముగియాల్సి ఉండగా, ప్రజలకు తమ అభిప్రాయాలు వ్యక్తం చేసేందుకు….

ఢాకాలో భారత వీసా కేంద్రం మూసివేత: పెరుగుతున్న నిరసనలు.. బంగ్లాదేశ్ హైకమిషనర్‌కు భారత్ సమన్లు!

బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో భద్రతా పరిస్థితులు ఆందోళనకరంగా మారడంతో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢాకాలోని జమునా ఫ్యూచర్ పార్క్‌లో ఉన్న భారత వీసా దరఖాస్తుల కేంద్రాన్ని (IVAC) భద్రతా కారణాల దృష్ట్యా తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. బుధవారం (డిసెంబర్….

తమిళ రాజకీయాల్లో విజయ్ గర్జన: రేపు ఈరోడ్‌లో భారీ ర్యాలీ.. టీవీకే అధినేత ఎన్నికల శంఖారావం!

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత, నటుడు విజయ్ తన రాజకీయ ప్రచారాన్ని ఉధృతం చేశారు. రేపు (డిసెంబర్ 18, గురువారం) ఈరోడ్ జిల్లాలోని విజయమంగళం టోల్ గేట్ వద్ద విజయ్ భారీ బహిరంగ….

AP

ప్రయాణికులకు సంక్రాంతి కానుక: 16 ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే!

సంక్రాంతి పండుగ వేళ ఊళ్లకు వెళ్లే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే (SCR) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల సౌకర్యార్థం 16 అదనపు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు బుధవారం ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్లు జనవరి 9వ….

AP

విదేశీ పక్షుల్లా వచ్చే వైసీపీ నాయకులను నమ్మకండి: కదిరి విస్తృతస్థాయి సమావేశంలో ఎమ్మెల్యే కందికుంట పిలుపు

తెలుగుదేశ పార్టీ విస్తృతస్థాయి సమావేశం! శ్రీ సత్య సాయి జిల్లా, కదిరి పట్టణంలో కదిరి శాసనసభ్యులు గౌరవ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ అధ్యక్షతన నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగినది. ఈ సమావేశంలో శాసనసభ్యులు కందికుంట వెంకట ప్రసాద్ తెలుగుదేశం….

పవన్ అభిమానులకు డబుల్ ట్రీట్: ‘జల్సా’ రీ-రిలీజ్ డిసెంబర్ 31న ఖరారు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్. ఆయన కెరీర్‌లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమా ‘జల్సా’ రీ-రిలీజ్ తేదీ ఖరారైంది. ఈ చిత్రం డిసెంబర్ 31న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో మళ్లీ విడుదల కానుంది. మొదట ఈ సినిమాను పవన్….

AP

అనంతపురం ఎస్పీ ఆదేశం: చట్టబద్ధ పరిష్కారమే లక్ష్యంగా పనిచేయండి

అనంతపురం జిల్లా ఎస్పీ శ్రీ పి. జగదీష్ IPS గారు జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన పీపుల్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ (PGRS) కార్యక్రమంలో పోలీసు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం పోలీసులను నమ్మి వస్తున్నారని,….

AP

శ్రీ సత్యసాయి జిల్లాలో నేరాలపై అవగాహన: రాత్రి వేళ గ్రామాల్లోకి వెళ్లి ప్రజలను చైతన్యపరచిన పోలీసులు

శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు, జిల్లా పోలీసులు సోమవారం రాత్రి గ్రామాలలోకి వెళ్లి ప్రజలకు నేరాల గురించి విస్తృత అవగాహన కల్పించారు. మహిళా భద్రత, సైబర్ సేఫ్టీ, రోడ్డు సేఫ్టీ వంటి ముఖ్యమైన అంశాలపై….