కాలేజీ విద్యార్థులకు గుడ్న్యూస్.. ఫీజు రీయింబర్స్ మెంట్పై చర్చలు సఫలం..,!
తెలంగానలో కాలేజీలు తాము ఇక సేవలను కొనసాగించలేమని చెబుతూ సోమవారం బంద్ నిర్వహించాయి. ప్రభుత్వం వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రతిఏటా12.50 లక్షల మంది ఫీజు రీయింబర్స్మెంట్ పొందుతున్నారు. ఇందులో 5 లక్షల మంది….










