Latest Posts

AP

ఏపీ లిక్కర్ కేసు కొత్త మలుపు..! ఐదు రాష్ట్రాల్లో ఈడీ సోదాలు.

ఏపీ లిక్కర్ కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసును ఇప్పటి వరకు సిట్ దర్యాప్తు చేస్తోంది. తాజాగా ఈడీ కూడా ఎంటరైంది. దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లోని 20 ప్రాంతాల్లో సోదాలు చేపట్టింది. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ ప్రాంతాల్లో….

AP

సెప్టెంబ‌ర్ 18 నుంచి.. మహిళలకు ఉచిత వైద్య పరీక్షలు..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల ఆరోగ్యాన్ని ప్రోత్సహించేందుకు.. స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమం సెప్టెంబర్ 18 నుండి అక్టోబర్ 2 వరకు దేశవ్యాప్తంగా మహిళలకు వైద్య పరీక్షలను అందిస్తుంది. ముఖ్యంగా, ఈ కార్యక్రమం ద్వారా మహిళలు ఉచితంగా….

AP

ప్రతిపక్ష హోదా అడుగుతున్న పార్టీ సంస్కరణలను స్వాగతించలేని దుస్థితిలో ఉంది: సీఎం చంద్రబాబు..

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండో తరం జీఎస్టీ (జీఎస్టీ 2.0) సంస్కరణలకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. గురువారం జరిగిన అసెంబ్లీ సమావేశాల తొలి రోజే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సంస్కరణలను స్వాగతిస్తూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది…..

మావోయిస్టులు కీలక నిర్ణయం.. పోరాటానికి తాత్కాలిక విరమణ..

మావోయిస్టు పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. సాయుధ పోరాటానికి తాత్కాలిక విరమణ పాటించాలని నిర్ణయించింది. ఆయుధాలను వదిలి వేయాలని డిసైడ్ అయ్యింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి అభయ్‌ పేరుతో ఓ ప్రకటన విడుదలైంది. అంతేకాదు తమ నిర్ణయంపై ప్రజలు ఎవరైనా….

ఏసీబీకి చిక్కినా మరో అవినీతి తిమింగలం..! 200 కోట్లకు పైగా ఆస్తి.. ఏడీఈ అంబేద్కర్ అరెస్ట్..

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విద్యుత్ శాఖ అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్ అంబేద్కర్ అరెస్ట్ అయ్యారు. ఉదయం నుంచి నిర్వహిస్తున్న సోదాలు భారీ మొత్తంలో ఆస్తులు ఉన్నట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. మొత్తం రూ.200 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్టు పోలీసులు….

తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా ఎన్వీఎస్ రెడ్డి..!

తెలంగాణ ప్రభుత్వం పరిపాలనలో కీలక మార్పులు చేపట్టింది. నలుగురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ మెట్రో రైల్ (హెచ్ఎంఆర్) మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) పదవిలో మార్పులు చేస్తూ ప్రభుత్వం మంగళవారం ప్రకటన….

AP

నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ భారీ గుడ్ న్యూస్..! ఏపీపీఎస్సీ నుంచి 5 నోటిఫికేష‌న్లు..

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని పలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి మంగళవారం ఐదు వేర్వేరు నోటిఫికేషన్లను విడుదల చేసింది.   ఈ నోటిఫికేషన్ల ద్వారా జూనియర్ లెక్చరర్, బీసీ….

AP

ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలపై కీలక నిర్ణయం..!

ఆరోగ్యశ్రీ పథకం యథావిధిగా కొనసాగాలని.. ప్రైవేట్ హాస్పిటళ్ల యాజమాన్యాలకు ఆరోగ్యశ్రీ సీఈవో ఉదయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ప్రైవేట్ హాస్పిటళ్లు వైద్య సేవలను నిలిపివేయాలన్న నిర్ణయం.. పేషెంట్లపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన హెచ్చరించారు.   ఉచిత వైద్య పరిమితి పెంపు….

AI కంటెంట్‌ క్రియేటర్లపై కేంద్రం ఉక్కుపాదం..! ఇక నుండి అలా చేస్తే అంతే..?

ఇటీవలి కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం విపరీతంగా పెరిగింది. ఫోటోలు, వీడియోలు, ఆర్టికల్స్ నుంచి సృజనాత్మక రచనలు వరకు.. ప్రతీ రంగంలోనూ AI ఆధిపత్యం పెరుగుతోంది. కేవలం క్షణాల్లోనే సంక్లిష్టమైన కంటెంట్‌ను సృష్టించగలగడం వల్ల.. ఇది సాధారణ ప్రజల జీవితంలో….

బండి సంజయ్‌కు కేటీఆర్ బిగ్ షాక్.. రూ.10 కోట్ల పరువు నష్టం దావా..

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి హైడ్రామా నడుస్తోంది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, బీజేపీ సీనియర్ నేత బండి సంజయ్ కుమార్‌పై రూ.10 కోట్ల పరువు నష్టం దావా వేశారు. కేటీఆర్….