Latest Posts

బలవంతపు వసూళ్లకు పాల్పడినట్టు ఆరోపణలు

బలవంతపు వసూళ్లకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న నేరస్థుడు సుకేశ్ చంద్రశేఖర్‌కు సంబంధించి 200 కోట్ల కేసులో బాలీవుడ్ హీరోయిన్ జాక్వలైన్ ఫెర్నాండేజ్‌కు ఊరట లభించింది. బలవంతపు వసూళ్లు, ఇతర నేరాలను విచారించేందుకు సుకేష్ చంద్రశేఖర్‌ను ఢిల్లీలోని పాటియాలా కోర్టులో హాజరుపరిచారు. ఈ….

ఎన్టీయార్ ఎందుకు వెళ్ళలేదబ్బా.? ఎన్టీయార్ ఎందుకు వెళ్ళలేదబ్బా.?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అమెరికా వెళ్ళాడు. అక్కడ ఓ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొంటాడు. దీనికంటే ముందు, పలు టీవీ షోల్లో కనిపించేలా మొత్తం టూర్‌ని ‘డిజైన్’ చేశారు. ఆ ప్రకారంగానే కార్యక్రమాలు నడుస్తున్నాయి. నిజానికి, యంగ్ టైగర్….

AP

వచ్చే నెలలో బ్యాంకులకు సెలవులివే..

న్యూఢిల్లీ : ఈ సంవత్సరం రెండో నెల కొద్ది రోజుల్లో ముగియబోతోంది. మార్చి ప్రారంభం కానుంది. హోలీ (మార్చి 2023లో బ్యాంక్ హాలిడే)తో సహా అనేక ముఖ్యమైన పండుగలు మార్చిలో జరుపుకుంటారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జాబితా ప్రకారం, మార్చి….

ఈ ఏడాదిలో 900 మంది పైలట్లు, మరో 4,200 మంది ట్రైనీ క్యాబిన్ క్రూ

న్యూఢిల్లీ : కంపెనీ వృద్ధి ప్రణాళికలో భాగంగా ఈ ఏడాదిలో 900 మంది పైలట్లు, మరో 4,200 మంది ట్రైనీ క్యాబిన్ క్రూను నియమించుకోనున్నట్టు శుక్రవారం కంపెనీ ప్రకటించింది. టాటా గ్రూప్‌కు చెందిన ఎయిర్ ఇండియా ఇటీవల ఎయిర్ బస్, బోయింగ్‌తో….

ఏజెంట్ బిజినెస్ నష్టమా లాభమా

అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న ఏజెంట్ సరిగ్గా ఇంకో రెండు నెలల్లో అడుగు పెట్టబోతున్నాడు. దర్శకుడు సురేందర్ రెడ్డి ఇంకా సినిమాని చెక్కుతూనే ఉన్నారు. బ్యాలన్స్ ఉన్న ఒక్క యాక్షన్ ఎపిసోడ్ కోసం విదేశాలకు వెళ్లొచ్చాక పోస్ట్ ప్రొడక్షన్ పనులు మరింత….

50 రోజుల్లో ఎల్‌ఐసికి రూ.50 వేల కోట్లు నష్టం

న్యూఢిల్లీ : ప్రభుత్వ బీమా సంస్థ ఎల్‌ఐసి(లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) స్టాక్‌మార్కెట్‌లో ప్రధాన పెట్టుబడిదారులలో ఒకటిగా ఉంది. భారత్ మార్కెట్లో అతిపెద్ద దేశీయ సంస్థాగత పెట్టుబడి సంస్థ ఎల్‌ఐసి, అయితే గత కొంత కాలంగా ఈ కంపెనీ మార్కెట్….

తీరు మారని టీమిండియా

మన తెలంగాణ/క్రీడా విభాగం: మహిళల క్రికెట్‌లో టీమిండియా నిలకడైన ప్రదర్శన కనబరుస్తున్నా ఇప్పటి వరకు ప్రపంచకప్ వంటి మెగా ట్రోఫీలను సొంతం చేసుకోలేక పోతోంది. తాజాగా సౌతాఫ్రికా వేదికగా జరుగుతున్న టి20 వరల్డ్‌కప్‌లో భారత్ సెమీ ఫైనల్లోనే ఇంటిదారి పట్టింది. ఆస్ట్రేలియాతో….

nani కెరీర్ పరంగా ఎలాంటి గ్యాప్ రాకుండా హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా పక్కా ప్లానింగ్

కెరీర్ పరంగా ఎలాంటి గ్యాప్ రాకుండా హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా పక్కా ప్లానింగ్ తో దూసుకుపోతున్న అతికొద్ది హీరోల్లో నాని ముందు వరసలో ఉంటాడు. ఒక పరాజయం రాగానే ఏళ్ళ తరబడి టైం వేస్ట్ చేసే బాపతు కాకుండా క్రమం….

AP

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ‘వ్యవస్థల దుర్వినియోగం, విధ్వంసం’

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ‘వ్యవస్థల దుర్వినియోగం, విధ్వంసం’ గురించి రాష్ట్ర ప్రజానీకానికి బహిరంగ లేఖ రాశారు. అనపర్తిలో జరిగిన ఘటన, గన్నవరంలో జరిగిన దాడులు, తదనంతర పరిణామాలపై బాబు ఈ లేఖ రాశారు! దీంతో… గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాబు చేసిన….

AP

పట్టాభికి ప్రమోషన్ రెడీ.. కానీ.!

ప్రస్తుతం ఏపీలో గన్నవరం వ్యవహారం ఇంకా చల్లారలేదు. ఇప్పటికే పట్టాభితో పాటు 13 మంది టీడీపీ నేతలను రిమాండ్ కి పంపిన సంగతి తెలిసిందే. అయితే… వారిలో కేవలం పట్టాభిని మాత్రమే పోలీసులు చితక్కొట్టారని టీడీపీ నేతల ఆరోపణ. అందుకు గల….