Latest Posts

AP

ప్రయాణికులను ఆకట్టుకునేందుకు ఏపీఎస్ఆర్టీసీ అనేక ఆఫర్లు

ప్రయాణికులను ఆకట్టుకునేందుకు ఏపీఎస్ఆర్టీసీ అనేక ఆఫర్లు ప్రకటిస్తోంది. ప్రైవేట్ ట్రావెల్స్ దీటుగా లాభాల బాట పట్టించేందుకు వివిధ రకాల చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే సీనియర్ సిటిజన్లకు టికెట్‌లో 25 శాతం రాయితీ ఇస్తున్న విషయం తెలిసిందే. తాజాగా పండుగ సీజన్‌ నేపథ్యంలో….

AP

ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌

ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ వచ్చేసింది. ఈ ఏడాది ఆరు సబ్జెక్టులకు మాత్రమే పరీక్షలు జరగనున్నాయి. ఏప్రిల్‌ 3 నుంచి 18 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు బోర్డ్ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ దేవానందరెడ్డి తెలిపారు. ప్రతి….

ప్రేక్షకులు లేక వెల వెల బోతున్న పాక్ స్టేడియాలు..

పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా తయారైంది పాకిస్థాన్ క్రికెట్ బోర్డు పరిస్థితి. చాలా కాలం తర్వాత ఈ ఏడాదే సొంత గడ్డపై క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతుండటంతో భారీ సంఖ్యలో ప్రేక్షకులు వస్తారని ఆశించింది పాకిస్థాన్. అయితే పాక్ జట్టు….

పంత్‌ ఫొటోలు షేర్ చేసిన వారికి సిగ్గుండాలి.. రోహిత్ భార్య ఫైర్

టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ శుక్రవారం ఉదయం కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. దీంతో సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ప్రతి ఒక్కరూ అతడు త్వరగా కోరుకోవాలని ఆశించారు. దిల్లీ-దెహ్రాదూన్ హైవేలో జరిగిన ఈ ఘటనతో దేశవ్యాప్తంగా హాట్….

రమీజ్ పిల్లాడిలా ప్రవర్తిస్తున్నాడు.. : పాక్ మాజీ కెప్టెన్ ఫైర్

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ పదవీ నుంచి ఆ దేశ మాజీ క్రికెటర్ రమీజ్ రజాను ఇటీవల తొలగించిన విషయం తెలిసిందే. ఆ పదవీ ఊడినప్పటి నుంచి అతడు తన అసంతృప్తి జ్వాలలు కక్కుతూనే ఉన్నాడు. పాక్ ప్రభుత్వంపై, పీసీబీ ప్యానెల్‌పై….

నూతన సంవత్సరం వేళ హైదరాబాద్ నగరవాసులకు బిగ్ షాక్

  : క్యాలెండర్ పేజీల సాక్షిగా మరో ఏడాది కాలగర్భంలో కలిసిపోబోతోంది. మరికొన్ని గంటల్లో మరో ఏడాది స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉంది. సాధారణంగా కొత్త సంవత్సరం అంటే ఎక్కడ లేని ఉత్సాహం ఉంటుంది. చుక్క, ముక్క తో యువత చేసే….

AP

జనసేనలోకి వైసీపీ నేత..

సాధారణంగా అధికార పార్టీ నుంచి ఎవరూ ప్రతిపక్ష పార్టీలోకి చేరరు. కేవలం ఎన్నికల సమయంలోనే ఈ జంపింగ్ లు ఉంటాయి. కానీ అధికార పార్టీ నుంచి ప్రతిపక్షంలోకి వలసలు మొదలయ్యాయంటే దానర్థం. ఇక ఆ పార్టీకి ఏపీలో నూకలు చెల్లినట్టే. ఇప్పుడు….

తానా సభ్యుల సేవానిరతికి జనం జేజేలు

తానా సభ్యుల సేవానిరతికి జనం జేజేలు పలుకుతున్నారు. తమ సొంత గ్రామాల్లో తానా సభ్యులు అసహాయులకు, విద్యార్థులకు చేస్తున్న సేవలను అందరూ కొనియాడుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ తానా సభ్యులు ఆయా గ్రామాల్లో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు…..

భారత్‌లో తయారైన దగ్గు మందు తాగి తమ దేశంలో 18 మంది చిన్నారులు చనిపోయారని ఉజ్బెకిస్తాన్‌ ఆరోపణలు

భారత్‌లో తయారైన దగ్గు మందు తాగి తమ దేశంలో 18 మంది చిన్నారులు చనిపోయారని ఉజ్బెకిస్తాన్‌ ఆరోపణలు చేసింది. నోయిడాకు చెందిన మారియన్ బయోటెక్ తయారు చేసిన దగ్గు సిరప్ ‘డోక్-1 మ్యాక్స్’ (Dok 1 Max) తాగి పిల్లలు చనిపోయారని….

తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని నెలలుగా వరుసగా జాబ్స్ నోటిఫికేషన్స్

అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండంతో తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని నెలలుగా వరుసగా జాబ్స్ నోటిఫికేషన్స్ పడుతున్న విషయం తెలిసిందే. గత 4-6 నెలలుగా రాష్ట్రంలోని అన్ని విభాగాల్లో వరుసుగా ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. ఇప్పటికే ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు….