Latest Posts

రెండున్నరేళ్ల తర్వాత మణిపూర్ పర్యటనకు మోడీ..!

మోదీ చైనా వెళ్లారు, మోదీ జపాన్ వెళ్లారు, మోదీ మాల్దీవ్స్ కి వెళ్లారు, మోదీ యూకే వెళ్లారు.. ఇలా ఈ ఏడాదిలోనే ఆయన 18 దేశాలు చుట్టి వచ్చారు. కానీ ఈ ఏడాదిలో ఒక్కసారి కూడా ఆయన మణిపూర్ వెళ్లలేదు. ఆ….

మరో నాలుగు రోజుల్లో రాష్ట్రానికి 27 వేల టన్నుల యూరియా: తుమ్మల..

రాష్ట్రంలోని రైతులకు అవసరమైన ఎరువులు సమయానికి అందించే దిశగా.. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ రోజు సచివాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, రైతులకు ఎరువుల కొరత కలగకుండా ప్రత్యేక చర్యలు….

AP

భారీగా పడిపోయిన టమాటా, ఉల్లి ధర.. రైతులు ఆవేదన..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు మార్కెట్లలో టమాటా, ఉల్లి ధరలు భారీగా తగ్గాయి. వర్షాల కారణంగా పంటలు కుళ్ళిపోతుండటమే కాకుండా మార్కెట్‌లో సరుకు.. మోతాదుకు మించి చేరడం వల్ల ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. దాంతో రైతులు కనీసం కూలీ ఖర్చులు కూడా రాక….

ఢిల్లీలో మరోసారి ఉగ్రవాదుల పన్నాగాలు వెలుగులోకి..! ప్రజలకు కీలక హెచ్చరికలు..

ఢిల్లీలో మరోసారి ఉగ్రవాదుల పన్నాగాలు వెలుగులోకి వచ్చాయి. స్పెషల్ సెల్ పోలీసులు ప్రత్యేక ఆపరేషన్‌లో.. ఐదుగురు ఉగ్రవాదులను అరెస్టు చేశారు. వీరిపై ప్రాథమిక దర్యాప్తులో పాకిస్థాన్‌తో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. దేశంలో పెద్ద ఎత్తున దాడులకు సిద్ధమైన ఈ ఉగ్రవాదులను……

రాష్ట్రంలో బీసీలకు 42 శాతం లైన్ క్లియర్..?

తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు లైన్ క్లియర్ అయ్యినట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. పంచాయతీ రాజ్, మున్సిపల్ చట్ట సవరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపినట్టు వార్తలు వచ్చాయి. గెజిట్ నోటిఫికేషన్ విడుదలకు గవర్నర్ అనుమతి ఇచ్చినట్టు కూడా….

బీఆర్ఎస్‌లో ఏం జరుగుతోంది..? ఎమ్మెల్సీ కవిత ఇంటికి కేసీఆర్ సతీమణి..?

బీఆర్ఎస్‌లో ఏం జరుగుతోంది? కవితపై వేటు అంతా వత్తిదేనా? కూతురుపై వేటు పార్టీ నేతలకు కేసీఆర్ పంపించిన సందేశమా? ఇంతకీ కవిత ఇంటికి ఆమె తల్లి సడన్‌గా రావడం వెనుక ఏం జరుగుతోంది? రాయబారం ఎంతవరకు వచ్చింది? దీనిపై కూతురు కవిత….

AP

ఏపీ లిక్కర్ కేసులో సిట్ దూకుడు.. సునీల్ రెడ్డి కంపెనీల్లో సోదాలు..!

ఏపీ లిక్కర్ స్కామ్‌లో కొత్త కొత్త వ్యక్తుల పేర్లు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసు సిట్ దర్యాప్తు ముమ్మరం అయ్యింది. మాజీ సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుడు నర్రెడ్డి సునీల్‌రెడ్డి కంపెనీల్లో సిట్ సోదాలు చేస్తోంది. సునీల్‌కి చెందిన 10 కంపెనీలకు….

AP

నేపాల్ నుంచి సురక్షితంగా తిరిగి వచ్చిన ఏపీ వాసులు..!

నేపాల్‌లో ఇటీవల సంభవించిన అల్లర్లు, అశాంతి కారణంగా ఖాట్మండు, ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయిన తెలుగు వారిని సురక్షితంగా స్వస్థలాలకు చేర్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ విజయవంతమైంది. ఈ ఘటనలో ముఖ్యంగా రాయలసీమ జిల్లాలకు చెందిన 40 మంది యాత్రికులు….

AP

దసరా రోజున ఆటోడ్రైవర్లకు రూ.15,000: సీఎం చంద్రబాబు..

దసరా రోజున ఆటోడ్రైవర్లకు రూ.15,000: CM AP: అనంతపురంలో జరుగుతున్న ‘సూపర్ సిక్స్-సూపర్ హిట్’ సభ వేదికగా సీఎం చంద్రబాబు ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్ చెప్పారు. దసరా రోజున ఆటోడ్రైవర్లకు వాహనమిత్ర కింద రూ.15వేలు ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు…..

పెట్రోల్, డీజిల్‌ రేట్లపై కీలక ప్రకటన..! జీఎస్టీ తగ్గదా..?

దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న పెట్రోల్, డీజిల్‌లను వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) పరిధిలోకి తీసుకురావడంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఆదాయపరమైన చిక్కులను దృష్టిలో ఉంచుకుని, ప్రస్తుతానికి ఈ రెండు ఇంధన ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం….