తెలంగాణలో ఎలక్ట్రానిక్స్ రంగంలో భారీగా పెట్టుబడులు..!
ఎలక్ట్రానిక్స్ రంగంలో భారీ పెట్టుబడులకు తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానం పలికింది. పిక్సియమ్ డిస్ప్లే టెక్నాలజీస్ కంపెనీ రాష్ట్రంలో కొత్త ఫ్యాక్టరీ స్థాపించనుంది. ఈ పరిశ్రమ రాష్ట్ర టెక్ రంగాన్ని మరింత బలోపేతం చేయనుంది. ఎల్ఈడీలు, మైక్రో ఎల్ఈడీలు, ఆడియో-వీడియో భాగాలపై దృష్టి….









