తిరుమల వైకుంఠ ద్వార దర్శనం: 8 లక్షల టోకెన్లు జారీకి టీటీడీ నిర్ణయం
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాలనుకునే భక్తులకు శుభవార్త అందించింది. ఈసారి పది రోజుల పాటు కొనసాగే వైకుంఠ ద్వార దర్శనం కోసం 8 లక్షల మందికి టోకెన్లు జారీ చేయాలని పాలక మండలి….










