తెలంగాణలో యూరియా పంపిణీకి డిజిటల్ విప్లవం: యాప్లో బుక్ చేసుకుంటేనే ఎరువులు!
ఎరువుల పంపిణీలో పారదర్శకత పెంచడానికి మరియు బ్లాక్ మార్కెటింగ్ను అరికట్టడానికి తెలంగాణ ప్రభుత్వం ఫర్టిలైజర్ యాప్ను అందుబాటులోకి తెచ్చింది. రైతులు తమ ఆధార్ కార్డు లేదా పట్టాదార్ పాస్బుక్ వివరాలతో ఈ యాప్లో ముందుగా యూరియాను బుక్ చేసుకోవాలి. బుకింగ్ చేసిన….










