Latest Posts

పీఎస్‌ఎల్‌ ప్రపంచాన్ని షాక్‌కు గురి

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌).. ప్రపంచంలోనే అత్యంత విలువైన క్రికెట్‌ లీగ్‌. ఇందులో ఆడటానికి ప్రపంచంలోని టాప్‌ ప్లేయర్స్‌ అందరూ పోటీ పడతారు. కాసుల వర్షం కురిపించే ఐపీఎల్‌ రోజురోజుకూ మరింత బలంగా ముందుకు వెళ్తోంది. అయితే పాకిస్థాన్‌ వికెట్‌ కీపర్‌….

AP

2023లో మొత్తం 23 రోజులు సాధారణ సెలవు దినాలుగా 22 రోజులను ఆప్షనల్ సెలవు దినాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెలవులను ప్రకటించింది. 2023 సంవత్సరంలో ఉద్యోగులకు అందించే సెలవులపై స్పష్టత ఇచ్చింది. సాధారణ, ఆప్షనల్ సెలవుల వివరాలు వెల్లడించింది. దీంతో వచ్చే సంవత్సరం ఉద్యోగులకు అందనున్న సెలవుల గురించి నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సెలవులను….

డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అతలాకుతలం

గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అతలాకుతలం అవుతోంది. ముఖ్యంగా కాంగో రాజధాని కిన్షాసాలో భారీ వరదలు విలయం సృష్టిస్తున్నాయి. భారీ వరదల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో దాదాపుగా 120 మంది మరణించినట్లు….

విడుదలైన జేఈఈ మెయిన్స్ నోటిఫికేషన్

దేశంలో ఇంజనీరింగ్ విభాగంలో అత్యున్నత విద్యాసంస్థలు ఐఐటీలు. ఆ తరువాత ఎన్ఐటీలు. ఇందులో ప్రవేశం కోసం జరిగే JEE Main 2023 Notification వెలువడింది. మొదటి సెషన్ జనవరిలో, రెండవ సెషన్ ఏప్రిల్‌లో ఉండనుంది. 2023 సంవత్సరం జేఈఈ మెయిన్స్ పరీక్షకై….

తెలంగాణకు జేపి నడ్డా.. షెడ్యూల్ ఫిక్స్..

బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర 5వ విడత యాత్ర ఈ నెల 16వ తేదీన కరీంనగర్ లో ముగియనున్న సంగతి తెలిసిందే. బండి సంజయ్ బైంసా నుంచి….

AP

సెలవుల్ని ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

ప్రతి ఏటా విడుదల చేసే సెలవుల జాబితాను ఏపీ ప్రభుత్వం ఈసారి కొద్దిగా ముందుగానే ప్రకటించింది. జాతీయ సెలవులు, పండుగలు కలిపి మొత్తం 23 సాధారణ సెలవుల్ని ఇస్తున్నట్టుగా ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ వివరాలు మీ కోసం.. ఏపీ….

తొలి ఇన్నింగ్స్‌లో ముందు బ్యాటింగ్‌తో మెరుపులు మెరిపించి 404 పరుగుల భారీ స్కోరు

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో టీమిండియా పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్‌లో ముందు బ్యాటింగ్‌తో మెరుపులు మెరిపించి 404 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం బౌలింగ్‌లోనూ అదరగొట్టింది. పేసర్ మహమ్మద్ సిరాజ్ ముందు తన బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లకు చెమటలు….

KGF యష్ తో లోకేష్ సుమారుగా 30 నిమిషాల పాటు సుదీర్ఘ చర్చలు

కేజీఎఫ్ సినిమాతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించిన హీరో యాష్ అంటే తెలియని వాళ్లంతా ఎవ్వరూ ఉండరు..తెలుగునాట కూడా ఆయనకి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది..ఈయనతో సినిమాలు తియ్యడానికి టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ సైతం క్యూ కడుతున్నారు..కేవలం టాలీవుడ్ డైరెక్టర్స్….

అరుణాచల్‌లోని తవాంగ్ సెక్టార్‌లో భారత్, చైనా సైన్యం మధ్య హింసాత్మక ఘర్షణ

అరుణాచల్‌లోని తవాంగ్ సెక్టార్‌లో భారత్, చైనా సైన్యం మధ్య హింసాత్మక ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎదురుకాల్పుల్లో దాదాపు 30 మంది భారత సైనికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ హింసాత్మక ఘర్షణపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం మధ్యాహ్నం….

బీఆర్‌ఎస్‌ జాతీయ కార్యాలయం ప్రారంభం.. మంత్రి కేటీఆర్ డుమ్మా!

దేశ రాజకీయాల్లో మరో అపూర్వ ఘట్టానికి నేడు తెరలేవబోతోంది. దేశంలో గుణాత్మక మార్పు కోసం నడుంకట్టిన తెలంగాణ సీఎం, భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) అధ్యక్షుడు కేసీఆర్ ఈరోజు దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ఢిల్లీలోని సర్దార్….