Latest Posts

Aishwarya Rai’s నకిలీ పాస్‌పోర్ట్‌తో ముగ్గురు విదేశీయుల అరెస్ట్.. 1.80 కోట్ల మోసం!

తాజాగా నోయిడా పోలీసులు ముగ్గురు విదేశీ సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి మూడు వేల ఒరిజినల్ డాలర్లు, 1.3 మిలియన్ల నకిలీ డాలర్లు, 10 వేల 500 పౌండ్లు స్వాధీనం చేసుకున్నారు. అయితే సదరు నిందితుల నుంచి….

కాంగ్రెస్ పార్టీని నాశనం చేసే కుట్ర

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ముసలం ముదురుతోంది. రోజుకో నేత అసమ్మతి గళం వినిపిస్తూ కాక రేపుతున్నారు. తాజాగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై సీనియర్లు తిరుగుబాటు చేశారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నివాసంలో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ….

AP

తనుశ్రీ సోషల్ మీడియాలో REELS… వలపు వల.. చిక్కిన వారు విలవిల!

ఈ రోజుల్లో సైబర్ మోసాలు ఎంతగా పెరిగిపోయాయి అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టెక్నాలజీ చేతిలోకి వచ్చేసింది కదా అని ఆనందపడే లోపే ఆ టెక్నాలజీ కారణంగా అనేక ఇబ్బందులు పడుతున్న వారు కూడా లక్షల్లో కనిపిస్తున్నారు. తాజాగా పెళ్లి చేసుకుంటానని నమ్మించి….

లక్ష్య ఛేధనలో బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ నిదానం

ఈ ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు సెమీస్‌లో ఓడి మరోసారి నిరాశ పరిచిన సంగతి తెలిసిందే. అయితే అంధుల ప్రపంచకప్‌లో మాత్రం భారత్ విజయం సాధించింది. భారత అంధుల జట్టు వరుసగా మూడో సారి విశ్వవిజేతగా నిలిచింది. బెంగళూరు….

AP

వచ్చే ఎన్నికల్లో గెలుపు తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబుకు అత్యవసరం.

వచ్చే ఎన్నికల్లో గెలుపు తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబుకు అత్యవసరం. ఆ పార్టీకి జీవన్మరణ సమస్య. అందుకే చంద్రబాబు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ఏడు పదుల వయసును లెక్క చేయకుండా ప్రజల్లో తిరుగుతున్నారు. వారితో మమేకమయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు జనసేనతో పొత్తు కుదుర్చుకునేందుకు ఉబలాట….

యూఎన్‌ఎస్‌సీలో విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ మందలించడంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న పాక్ విదేశాంగ మంత్రి బిలావల్

ఉగ్రవాదానికి సంబంధించి ప్రతి అంతర్జాతీయ వేదికపై పాకిస్థాన్ అవమానాన్ని ఎదుర్కోంటుంది. పాకిస్థాన్‌ను అంతర్జాతీయంగా దోషిగా నిలబెట్టేందుకు భారత్ కూడా నిరంతరం శ్రమిస్తోంది. యూఎన్‌ఎస్‌సీలో విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ మందలించడంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ……

కేరళలో బర్డ్ ఫ్లూ పంజా

కేరళలో బర్డ్ ఫ్లూ పంజా విసురుతోంది. కొట్టాయం జిల్లాలోని రెండు పంచాయితీలు బర్డ్ ఫ్లూ వ్యాప్తి తీవ్రంగా ఉన్నట్లలు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో కేరళ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైరస్ ప్రభావిత ప్రాంతాల నుంచి ఒక కిలోమీటరు….

నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) కీలక సూచన

నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) కీలక సూచన చేసింది. 1,392 జూనియర్‌ లెక్చరర్ల పోస్టులకు నేటి నుంచి అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉండగా.. సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. దీంతో ఈ నెల 20 నుంచి దరఖాస్తు….

AP

వచ్చే ఎన్నికల్లో 175 సీట్లలో విజయమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ అడుగులు

వచ్చే ఎన్నికల్లో 175 సీట్లలో విజయమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ అడుగులు వేస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై ఆయన ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. గ్రౌండ్ లెవల్ నుంచి ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరు….

పీఎస్‌ఎల్‌ ప్రపంచాన్ని షాక్‌కు గురి

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌).. ప్రపంచంలోనే అత్యంత విలువైన క్రికెట్‌ లీగ్‌. ఇందులో ఆడటానికి ప్రపంచంలోని టాప్‌ ప్లేయర్స్‌ అందరూ పోటీ పడతారు. కాసుల వర్షం కురిపించే ఐపీఎల్‌ రోజురోజుకూ మరింత బలంగా ముందుకు వెళ్తోంది. అయితే పాకిస్థాన్‌ వికెట్‌ కీపర్‌….