Latest Posts

AP

ప్రకృతి వ్యవసాయం, పీఎండీఎస్ మోడళ్లపై రైతులకు విస్తృత అవగాహన….

తాడిమర్రి (yes9tv )ప్రకృతి వ్యవసాయం, పీఎండీఎస్ మోడళ్లపై రైతులకు విస్తృత అవగాహన తాడిమర్రి మండలంలోని 10 రైతు సేవా కేంద్రాల పరిధిలో రైతు సమావేశాలు తాడిమర్రి మండలంలోని 10 రైతు సేవా కేంద్రాల పరిధిలో వ్యవసాయ శాఖ సిబ్బంది, ప్రకృతి వ్యవసాయ….

AP

“రెడ్డిపల్లిలో ఉచిత ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించిన మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి”

శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలంలోని రెడ్డిపల్లి గ్రామంలో తిరుపతి రమాదేవి హాస్పిటల్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ఉచిత ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించిన మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి ఈ సందర్భంగా మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్….

AP

“పోగొట్టుకున్న 19 సెల్‌ఫోన్లను రికవరీ చేసి, బాధితులకు అందజేసిన గుంతకల్ రైల్వే పోలీసులు”

అనగా 01.06.2026 వ తేదీన Guntakal రైల్వే DSP గారైన శ్రీ K. శ్రీనివాసాచారి గారు మరియు గుంతకల్లు రైల్వే ఇన్స్పెక్టర్ గారైన కె అజయ్ కుమార్ గారు 2026 సంవత్సరంలో ఫిర్యాదుదారులు పోగొట్టుకున్న 19 సెల్ ఫోన్ లను గుంతకల్….

తెలంగాణలో నేడు TGPSC నుంచి 3 నోటిఫికేషన్లు..!

రాష్ట్రంలోని నిరుద్యోగులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీజీపీఎస్సీ) శుభవార్త చెప్పింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 2న 3 నోటిఫికేషన్లను విడుదల చేస్తున్నట్లు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. హైదరాబాద్ లో టీజీపీఎస్సీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన….

డీజీపీకి చేరిన ఈటల పోస్టర్ల పంచాయితీ..!

బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పై పోస్టర్లకు, గ్రూప్ తగాదాలకు సంబంధం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు తెలిపారు. ఢిల్లీలో పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా….

AP

కడుపు మంటతోనే రాష్ట్రంలో వైసీపీ కుట్రలు.. సీఎం చంద్రబాబు ఫైర్..

కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో సుపరిపాలనా యజ్ఞం చేస్తుంటే, ఓటమిని జీర్ణించుకోలేని వైసీపీ నేతలు రాక్షసుల్లా ఆటంకాలు సృష్టిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అధికారం కోల్పోయిన కడుపు మంటతోనే రాష్ట్రంలో విద్వేషాలు రగిల్చేందుకు అడుగడుగునా కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కాకినాడ….

AP

జనసేన సభకు అనుమతి నిరాకరణ.. కారణాలు వెల్లడించిన డీసీపీ..

జనసేన అధినేత పవన్ కల్యాణ్ హైదరాబాద్‌లో నిర్వహించ తలపెట్టిన సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. శేరిలింగంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సమావేశం నిర్వహించేందుకు అనుమతి ఇవ్వడం లేదని డీసీపీ శ్రీనివాస్ స్పష్టం చేశారు. శాంతిభద్రతల సమస్యలు, పార్కింగ్ సదుపాయం లేకపోవడం….

బీజేపీకి అన్నామలై రాజీనామా? కొత్త పార్టీ దిశగా అడుగులు..!

తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి కె. అన్నామలై పార్టీని వీడి సొంత రాజకీయ పార్టీని స్థాపించనున్నారనే ప్రచారం తీవ్రస్థాయిలో జరుగుతోంది. జూన్ 15వ తేదీలోగా ఆయన తన కొత్త పార్టీపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని….

AP

గ్రంథాలయాల అభివృద్ధికి సెస్ బాకీలు చెల్లించాలి: ఎంఆర్ఓకు గ్రంథాలయాధికారి వినతిపత్రం

గ్రంధాలయం -ముదిగుబ్బ ముదిగుబ్బ Yes9 TV గ్రంధాలయాల అభివృద్ధి కి పంచాయితి వసూలు చేసే ఇంటి పన్నులో 0.8 శాతం నిదులే మూలం…. అందుకై చేస్సు బకాయిలు చెల్లించే విధంగా చర్యలు తీసుకుని గ్రంధాలయ అభివృద్ధి కి తమ వంతు కృషి….

AP

ముదిగుబ్బ గ్రంథాలయానికి 5 ఎల్‌ఈడీ (LED) ట్యూబ్ లైట్ల విరాళం: దాతకు ఘన సన్మానం

ముదిగుబ్బ గ్రంథాలయానికి 5 ఎల్‌ఈడీ (LED) ట్యూబ్ లైట్ల విరాళం: దాతకు ఘన సన్మానం ​ముదిగుబ్బ yes9 TV ముదిగుబ్బ స్థానిక శాఖా గ్రంథాలయంలో ట్యూబ్ లైట్లు పాడైపోయిన నేపథ్యంలో, ముదిగుబ్బ మండల కన్వినర్ శ్రీ తుమ్మల మనోహర్ గారిని లైట్ల….