Latest Posts

AP

హిందూపురంలో శ్రీ పాంచ జన్య బ్రిలియంట్ పాఠశాలలో రోబోటిక్ ల్యాబ్ ప్రారంభం…

శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం హిందూపురంలో శ్రీ పాంచ జన్య బ్రిలియంట్ పాఠశాలలో రోబోటిక్ ల్యాబ్ ప్రారంభం. మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున చేతుల మీదుగా ప్రారంభమైన ఫ్యూచర్ ఇన్నోవేటివ్ హబ్. రోబోటిక్, స్టెమ్, డ్రోన్ ల్యాబ్‌ను ప్రారంభించిన ఎంఈఓ గంగప్ప…..

AP

రెండేళ్ల నమ్మకం…ప్రజల సంక్షేమం…అభివృద్ధి!..

రెండేళ్ల నమ్మకం…ప్రజల సంక్షేమం…అభివృద్ధి! అనంతపురంలో N.D.A విజయోస్థవ సభ! తరలిరావాలని పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి! ———————————- 👉 వైసీపీ పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ పరిపాలన వ్యవస్థలను దారుణనంగా దెబ్బతీశారు. N.D.A (National Democratic Alliance) రెండేళ్ల పరిపాలనలో రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి మాన్యశ్రీ. నారా….

AP

హాలహర్వి మండలం గూళ్యం సమీపంలో ఫారెస్ట్ లోని భూకబ్జా కోసం అక్రమ తవ్వకాలు చేస్తున్న నేతలు ….

కర్నూలుజిల్లా…. హాలహర్వి మండలం గూళ్యం సమీపంలో ఫారెస్ట్ లోని భూకబ్జా కోసం అక్రమ తవ్వకాలు చేస్తున్న నేతలు …. ఆరు జెసిబి లతో తవ్వకాలు… రాత్రి వేళ గుట్టుగా చప్పుడు కాకుండా టీడీపీ నేతలు తవ్వకాలు సాగిస్తున్న సమాచారం … విషయం….

AP

రామాపురంలో టీబీ ముక్త్ భారత్ వైద్య శిబిరం విజయవంతం…

తాడిమర్రి (yes9tv )రామాపురంలో టీబీ ముక్త్ భారత్ వైద్య శిబిరం విజయవంతం 2030 నాటికి క్షయవ్యాధి రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం – వైద్యాధికారులు తాడిమర్రి, జూన్ 18: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆదేశాల మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల….

AP

తాడిపత్రి శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో “యోగాంధ్ర” కార్యక్రమం….

తాడిపత్రి శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో “యోగాంధ్ర” కార్యక్రమం.. – యోగాంధ్ర – 2026 కార్యక్రమంలో భాగంగా గురువారం ఉదయం తాడిపత్రి పట్టణంలోని ఆధ్యాత్మిక ప్రాంతం, పర్యాటక స్థలమైన శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో “యోగాంధ్ర”….

AP

పీఎండీఎస్‌పై రైతులకు అవగాహన కల్పించాలి – వరి స్థానంలో ఆరుతడి పంటల సాగుకు ప్రోత్సాహం

పీఎండీఎస్‌పై రైతులకు అవగాహన కల్పించాలి – వరి స్థానంలో ఆరుతడి పంటల సాగుకు ప్రోత్సాహం అనంతపురం, జూన్ 17: ఈ ఏడాది ఎల్-నినో ప్రభావం కారణంగా వర్షాభావ పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నందున వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక తదితర అనుబంధ శాఖల….

AP

బాబు బతకాలంటే రూ.16 కోట్ల ఇంజెక్షన్ కావాలి!

  అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మం. కదరగుట్టపల్లికి చెందిన బాలుడు నవీన్ కుమార్ రెడ్డి SMA Type 1 (Spinal Muscular Atrophy) అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. ప్రస్తుతం కుటుంబ సభ్యు లు హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స….

AP

బెంగళూరులో భయానక రోడ్డు ప్రమాదం..

బెంగళూరులో భయానక రోడ్డు ప్రమాదం.. లారీ ఢీకొట్టడంతో గాల్లోకి ఎగిరిన బొలెరో, వీడియో వైరల్ ఎగిరిపోయిన బొలెరో. కర్ణాటకలోని బెంగళూరు రూరల్ జిల్లాలో జాతీయ సీర-648పై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న ఓ లారీ అదుపుతప్పి ముందుగా ట్రాక్టర్ను….

AP

లక్ష్యాల సాధనకు అధికారులు కృషి చేయాలి..

లక్ష్యాల సాధనకు అధికారులు కృషి చేయాలి డిఆర్డీఏ, మెప్మా శాఖల సమీక్షలో కలెక్టర్ ఓ. ఆనంద్ ఆదేశం అనంతపురం, జూన్ 17: డిఆర్డీఏ, మెప్మా శాఖల పరిధిలో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను పూర్తిస్థాయిలో సాధించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్….

AP

రాష్ట్ర స్థాయి పోటీలకు బయలుదేరిన యోగాంధ్ర విజేతలు..

రాష్ట్ర స్థాయి పోటీలకు బయలుదేరిన యోగాంధ్ర విజేతలు అనంతపురం, జూన్ 17: యోగాంధ్ర–2026 కార్యక్రమంలో భాగంగా జిల్లా స్థాయి పోటీల్లో విజేతలుగా నిలిచిన 18 మంది క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనడానికి బుధవారం సాయంత్రం అనంతపురం నుంచి విజయవాడకు బయలుదేరారు…..