Category: TELANGANA

ఆ రెండే మా ఓటమికి కారణాలు – కేటీఆర్..!

తెలంగాణలో వరుస ఎన్నికలు జరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ అన్నింటా విజయం సాధించాలని ప్రయత్నిస్తోంది. లోక్ సభ ఎన్నికల్లోనూ మెజార్టీ సీట్లు సాధిస్తామని ధీమాగా చెబుతోంది. బీఆర్ఎస్ సైతం భారీ అంచనాలతో ఉంది. బీజేపీ ఈ సారి గణనీయంగా….

తెలంగాణ కేబినెట్ భేటీకి అనుమతి ఇచ్చిన ఈసీ..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్ సమావేశానికి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. పలు సూచనలు చేస్తూ కేబినెట్ సమావేశం నిర్వహించుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేబినెట్ లో అత్యవసరమైన విషయాలపై మాత్రమే చర్చించాలని కండిషన్ పెట్టింది. అదేవిధంగా ఎన్నిక విధుల్లో….

కేయూ వీసీ రమేశ్‌పై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశం..

కాకతీయ యూనివర్సిటీ వీసీ తాటికొండ రమేశ్‌పై విజిలెన్స్ విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. వర్సిటీలోని భూములు అన్యాక్రాంతం అవుతున్నా పట్టించుకోకుండా కబ్జాదారులకు సహకరిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. దీంతో పాటు నిధుల దుర్వినియోగం, పీహెచ్‌డీ అడ్మిషన్ల ప్రక్రియ, పార్ట్‌టైం లెక్చరర్ల నియామకంలోనూ అక్రమాలు….

భూ వివాదం.. మాజీ మంత్రి మల్లారెడ్డి అరెస్ట్..

మాజీ మంత్రి మల్లారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డికి చెందిన ఒక భూమి కోర్టు వివాదంలో ఉంది. కోర్టులో కేసు నడుస్తుండగానే.. మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి తమ అనుచరులతో కలిసి.. కొందరు స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారంటూ……

మెట్రో రైలు ప్రయాణికులకు భారీ శుభవార్త..!

మెట్రో రైలు ప్రయాణికులకు శుభవార్త. హైదరాబాద్ మెట్రో రైలు వేళల్లో మార్పులు చేశారు. సమయ వేళల్లో మార్పులు చేయడంతో ఇప్పటి వరకు రాత్రి 11 గంటలకు చివరి రైలు అందుబాటులో ఉండగా, ఇక నుంచి 11.45 గంటలకు చివరి రైలు అందుబాటులో….

ఇక నుంచి TS కాదు.. TG..

ఇక నుంచి టీఎస్ నుంచి టీజీగా ప్రస్తావించనున్నారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ విభాగాలన్నీ కూడా ఇక నుంచి తెలంగాణను టీఎస్ కు బదులుగా టీజీగా ప్రస్తావించాలని ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే,….

మేడిగడ్డ పునరుద్ధరణ పనుల మాటేంటి.?

మేడిగడ్డ బ్యారేజీ.. సరిగ్గా గతేడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు పెద్ద శబ్ధంతో కుంగిపోయింది. అప్పటివరకూ అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పరాజయానికి ఇదీ ఒక కారణం. ప్రాజెక్టుల పేరుతో నిధులు దండుకుని.. నాసిరకం నిర్మాణాలు చేశారని ఎన్నికల ప్రచారంలో ధ్వజమెత్తింది కాంగ్రెస్. మేడిగడ్డ….

ఎక్కువ ధరకు విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు: మంత్రి తుమ్మల

విత్తనాలను ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే ఎక్కువ ధరలకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరించారు. విత్తన సరఫరాలో ఇబ్బంది సృష్టించిన ఏ కంపెనీని ఉపేక్షించబోమని తేల్చి చెప్పారు. రైతు ప్రయోజనాలకు భంగం కల్గించే….

దేశంలో కమల వికాసం ఖాయం..

దేశంలో కమల వికాసం ఖాయమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దేశంలో బీజేపీకి 400 సీట్లు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీ డబుల్ డిజిట్ సీట్లను గెల్చుకుంటుందని చెప్పారు. అందరనీ ఆశ్చర్యపరిచేలా ఫలితాలు ఉండబోతున్నాయని కిషన్ రెడ్డి….

కొనుగోళ్లు సాఫీగా జరిగేలా చర్యలు చేపట్టాలి: సీఎం రేవంత్ రెడ్డి..

రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల ప్రక్రియ ముగియటంతో ముఖ్యమంత్రి ప్రజా పాలనపై దృష్టి సారించారు. ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి, రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు సాఫీగా జరిగేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.  ….