Category: TELANGANA

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై కేసు..

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై కేసు నమోదైనట్లు తెలుస్తోంది. భూ వివాదంలో ఆయనపై చేవెళ్ల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైనట్లు సమాచారం. జీవన్ రెడ్డితోపాటు ఆయన కుటుంబ సభ్యులపై కూడా కేసు నమోదైనట్లు తెలుస్తోంది. భూమిని కబ్జా చేసి,….

రాష్ట్ర అవతరణ వేడుకలకు ఈసీ అనుమతి .

జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం. ఈ సందర్భంగా జూన్ 2న సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, ఈ వేడుకలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర….

వచ్చేవారం మేడిగడ్డను సందర్శించనున్న సీఎం ఎం రేవంత్‌రెడ్డి..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మేడిగడ్డను సందర్శించ నున్నారు. వచ్చేవారం ఆయన పర్యటన ఉండనుంది. ఏ రోజున సీఎం విజిట్ చేస్తారనేది రెండు రోజుల్లో తెలియనుంది. ఈ టూర్‌లో భాగంగా ఏ మేరకు డ్యామేజ్ అయ్యింది, పనులకు ఎంతకాలం పడుతుందని అనేదానిపై ఓ….

గ్రూప్-1 అభ్యర్థులకు అలర్ట్.. పరీక్షపై టీఎస్‌పీఎస్సీ కీలక ప్రెస్ నోట్..

గ్రూప్-1 పరీక్షపై టీఎస్‌పీఎస్సీ కీలక ప్రెస్‌నోట్ విడుదల చేసింది. ముందుగా ప్రకటించిన జూన్ 9వ తేదీనే పరీక్ష జరుగుతుందని.. OMR విధానంలో పరీక్ష జరుగుతుందని గురువారం ప్రెస్ నోట్ విడుదల చేసింది టీఎస్‌పీఎస్సీ. సాంపిల్ OMR షీట్‌ను వెబ్‌సైట్‌లో పొందుపరిచింది.  ….

ఆదాయానికి మించిన ఆస్తుల కేసు.. ఏసీపీ ఉమామహేశ్వరరావుకు జ్యుడీషియల్ రిమాండ్..

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హైదరాబాద్ సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావుకు ఏసీబీ కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. సీసీఎస్ లో పనిచేస్తోన్న ఉమామహేశ్వరరావు పై పలు అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో.. రెండ్రోజులుగా హైదరాబాద్ అశోక్ నగర్లోని ఆయన ఇంట్లో, ఏపీలో ఉన్న….

పీఓకేపై.. ఎన్నికల వేళ ఎందుకీ వ్యాఖ్యలు ? : ఒవైసీ..

లోక్ సభ ఎన్నికలు కొనసాగుతున్నాయి. దేశంలో ఇప్పటి వరకు ఐదు విడతల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. మరో రెండు విడతలు ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆయా పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. పార్టీల నేతలు ఎన్నికల ప్రసంగాల్లో ఆరోపణలు,….

సమరానికి సై అంటున్న పార్టీలు.. పట్టభద్రుల ఎన్నికలపై ఫోకస్..

రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికల సందడి మొదలైంది. ఈ నెల 27న వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉమ్మడి .జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. లోక్ సభ ఎన్నికలు ముగియడంతో అన్ని పార్టీలు ఎమ్మెల్సీ ఎన్నికలపై ఫోకస్ పెంచాయి…..

అక్రమాస్తుల కేసులో హైదరాబాద్ సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు అరెస్ట్..

అక్రమాస్తుల కేసులో హైదరాబాద్ సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు అడ్డంగా దొరికిపోయారు. గతరాత్రి ఆయన్ని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. బుధవారం ఆయన్ని కోర్టులో హాజరుపరచనున్నారు.   మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఏసీపీ ఉమమహేశ్వరరావు, ఆయన బంధువులు, స్నేహితుల ఇళ్లలో….

కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు…

ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టై తీహార్ జైలులో ఉన్న కవితను వర్చువల్ గా రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజ ముందు తీహార్ జైలు అధికారులు హాజరుపరిచారు. ఈడీ, సీబీఐ కేసులో గతంలో కోర్టు విధించిన జ్యుడీషియల్ కస్టడీ నేటితో….

ముగిసిన తెలంగాణ కేబినెట్ సమావేశం..

తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం ముగిసింది. నాలుగు గంటలపాటు కేబినెట్ సమావేశం కొనసాగింది. సోమవారం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల ఏర్పాట్లు, ఖరీఫ్ యాక్షన్ ప్లాన్,….