Category: TELANGANA

శ్రీ హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ పాయం గారు..

ది:01:06:2024 తేదిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం గుట్టమల్లారం గ్రామం హనుమాన్ టెంపుల్ నందు శ్రీ హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో శ్రీ ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజా కార్యక్రమలు నిర్వహించి నియోజకవర్గం ప్రజలకు….

విత్తన రాజకీయం వాస్తవం ఏంటి..!

తెలంగాణలో అందుబాటులో లేని విత్తనాలు.. రైతులకు అందని విత్తనాలు. క్షేత్రస్థాయిలో రైతన్నకు అందని విత్తనాలు.. విత్తనాల కోసం రోడ్డెక్కిన అన్నదాత.. ఇలా రోజూ వింటూనే ఉన్నాం. మరి ఈ ప్రచారంలో నిజమెంత?నిజంగా తెలంగాణలో విత్తనాల కొరత ఉందా? అదే నిజమైతే దానికి….

తెలంగాణ అధికారిక చిహ్నం ఆవిష్కరణ వాయిదా..!

తెలంగాణ అధికారిక చిహ్నం ఆవిష్కరణ వాయిదా పడింది. దీనిపై భారీగా సూచనలు రావడంతో మరిన్ని సంప్రదింపులు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మొదటగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు రాష్ట్ర గీతంతోపాటుగా అధికారిక చిహ్నాన్ని కూడా విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే,….

రాష్ట్ర గీతానికి ఆమోదం తెలిపిన ప్రభుత్వం..

తెలంగాణ రాష్ట్ర గీతానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. జూన్ 2న ‘జయ జయహే తెలంగాణ’ గేయాన్ని జాతికి అంకితం చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇటు కాంగ్రెస్, మిత్రపక్ష నేతలు కూడా హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ….

ఫోన్ ట్యాపింగ్‌పై సెంట్రల్ దృష్టి..!

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కాక రేపుతోంది. ఈ అంశానికి సంబంధించి రోజుకో విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా ఈ కేసుపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించినట్టు వార్తలు జోరందుకున్నాయి. సమగ్ర సమాచారం సేకరించేందుకు సెంట్రల్ ఇంటెలిజెన్స్ వింగ్ రంగంలోకి దిగినట్టు….

తెలంగాణ రాజముద్ర ఇదే..!

జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా రానుండగా.. అదేరోజున ఆమె చేతులమీదుగా రాష్ట్రగీతం, రాజముద్రలను విడుదల చేయనున్నారు. తెలంగాణ….

కేసీఆర్‌కు వాళ్లను కవిత ముందే పరిచయం చేసింది: ఈడీ

ఢిల్లీ మద్యం విధానం కేసు విషమై ఈడీ తాజాగా పలు విషయాలను బయటపెట్టింది. ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్లపై వాదనలు కొనసాగుతున్న సందర్భంగా ఈడీ సంచలన విషయాలను కోర్టుకు దృష్టికి తీసుకెళ్లింది. ఢిల్లీ మద్యం విధానం, రిటైల్ స్కామ్ గురించి….

ఫోన్ ట్యాపింగ్ కేసు.. తీగలాగితే డొంక..!

తెలంగాణ రాజకీయాలను ఫోన్ ట్యాపింగ్ అంశం కుదిరి పేస్తోంది. ఈ కేసులో రోజుకో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇందులో జడ్జీలు, అడ్వకేట్లు ఫోన్లు ట్యాప్ చేసినట్టు నిందితుడు తన వాంగ్మూలంలో పేర్కొనడం కలకలం రేపుతోంది. దీంతో ఈ కేసులో తీగలాగితే….

ముగిసిన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం..!

ఉమ్మడి వరంగల్-నల్లగొండ, ఖమ్మం జిల్లాల పట్టభుద్రల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం ముగిసింది. ఈ నెల 27న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ జరగనున్నది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో ఉన్న 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ జరగనున్నది…..

రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపాలి.. అధికారులను ఆదేశించిన సీఎం..!

తెలంగాణ రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ విషయంలో మరింత యాక్టివ్‌గా పనిచేయాలని ఆదేశాలు జారీ చేశారు. కమాండ్ కంట్రోల్‌ సెంటర్‌లో శనివారం అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి….