Category: TELANGANA

కవితకు భారీ షాక్..!జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి పొడిగింపు..

ఢిల్లీ మద్యం కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి పొడిగించింది. ఆమె కస్టడీని ఈ నెల 20 వరకు న్యాయస్థానం పొడిగించింది. తదుపరి విచారణను మే20 కు వాయిదా వేసింది.   అయితే,….

పాలనపైనే దృష్టంతా.. 13 ఎంపీ సీట్లు గెలుస్తాం: సీఎం రేవంత్ రెడ్డి..

లోక్ సభ ఎన్నికల్లో 9 నుంచి 13 ఎంపీ స్థానాలు గెలుస్తామని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పోలింగ్ సరళిపై ఆయన మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో గతం కంటే ఎక్కువ పోలింగ్….

ముగిసిన కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక పోలింగ్..

తెలంగాణలో 17 పార్లమెంటు నియోజకవర్గాలతోపాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక పోలింగ్ కూడా ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది.   కాగా, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జీ లాస్య నందిత రోడ్డు….

70 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఉచిత వైద్యం: ప్రధాని మోదీ..

దేశ భవిష్యత్తు కోసం ఈ ఎన్నికలు జరుగుతున్నాయని ప్రధాని మోదీ అన్నారు. మోదీ గ్యారంటీ అంటే ప్రపంచంలో భారత గుర్తింపునకు గ్యారెంటీ అని.. మోదీ గ్యారెంటీ అంటే అభివృద్ధికి గ్యారెంటీ అని హామీ ఇచ్చారు. మోదీ గ్యారెంటీ అంటే అందరి ఆరోగ్యానికి….

నేటితో ఎలక్షన్ ప్రచారానికి తెర…

తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల ప్రచారం నేటితో ముగియనున్నది. ఈ సందర్భంగా ప్రధాన పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. నేడు సాయంత్రం 6 గంటల సమయానికి ప్రచారం ముగియనుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశానుసారం రాజకీయ పార్టీలు తమ మైకులను బంద్….

భువనగిరి సభలో అమిత్ షా కీలక హామీలు..

తెలుగు రాష్ట్రాల్లో ప్రచారానికి కేవలం రెండు రోజులు మాత్రమే ఉన్నాయి. కేంద్రంలోని బీజేపీ నేతలు ఇటు ఏపీ, అటు తెలంగాణలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. విపక్ష పార్టీలపై విమర్శలు గుప్పిస్తున్నారు. భువనగిరి సభలో అమిత్ షా చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ వాదులు….

కేటీఆర్‌పై రాళ్ల దాడి….

మొన్నటి వరకు ఆంధ్ర ప్రదేశ్‌ ఎన్నికల ప్రచారాన్ని ఒక కుదుపు కుదిపిన రాళ్లదాడి ప్రస్తుతం తెలంగాణకు షిఫ్ట్ అయ్యింది. దీంతో తెలంగాణ రాజకీయం వేడెక్కింది. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్మల్ జిల్లా భైంసా….

ఇంటర్ కాలేజీల్లో ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల.

పదోతరగతి పూర్తి చేసిన విద్యార్థులకు బిగ్ అలర్ట్. రాష్ట్రంలోని జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలకు ఇంటర్మీడియట్ బోర్టు తాజాగా షెడ్యూల్ విడుదల చేసింది. పదో తరగతిలో వచ్చిన జీపీఏ ఆధారంగా ప్రవేశాలు కల్పించనున్నారు.   మే 9వ తేదీ నుంచి తొలి దశ….

బీజేపీ మెజార్టీ సీట్లలో విజయం సాధించడం ఖాయం –:ప్రధాని మోడీ..

ప్రధాని నరేంద్రమోదీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణలో పర్యటిస్తున్నారు. తొలుత దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ రాజన్న సన్నిథికి విచ్చేసి.. కోడె మొక్కులు చెల్లించుకుని రాజన్నను దర్శించుకున్నారు. పండితుల ఆశీర్వచనం తీసుకుని నేరుగా సభా ప్రాంగణానికి వెళ్లారు. ఈ సందర్భంగా మోదీ….

రైతులకు షాక్.. రైతు భరోసా ఆపాలని ఈసీ ఆదేశం..

ఎన్నికల సంఘం రైతులకు రైతులకు షాకిచ్చింది. రైతు భరోసా నిధుల జమ ఆపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో అధికారులు వెంటనే రైతు భరోసా నిధుల జమను ఆపారు. మే 13 పోలింగ్ ముగిసిన తర్వాత రైతు భరోసా నిధులు రైతుల బ్యాంకు….