Category: TELANGANA

కవితకు మరోసారి చుక్కెదురు..

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి చుక్కెదురైంది. ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించిన ఈడీ కేసులో ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్‌ కస్టడీని ఢిల్లీలోని రౌజ్‌ అవెన్యూ న్యాయస్థానం మరో వారం రోజులు పొడిగించింది. ఈడీ కేసులో ట్రయల్‌ కోర్టు విధించిన జ్యుడీషియల్‌….

అబద్ధమని నిరూపిస్తే తెల్లారేసరికి రాజీనామా చేస్తా: కేటీఆర్..

బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ బీజేపీ నేతలపై తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. తాను చెప్పేది అబద్ధమని నిరూపిస్తే తెల్లారేసరికి రాజీనామా చేస్తానంటూ సవాల్ విసిరారు. సోమవారం సిరిసిల్లలో కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ కు మద్దతుగా పలు వార్డులలో ప్రచారం నిర్వహించారు…..

రైతు భరోసా నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం..

సార్వత్రిక ఎన్నికల ముందు రైతులకు కాంగ్రెస్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. అకాల వర్షాలతో పంటలను నష్టపోయిన రైతులకు పరిహారంతో పాటుగా రైతు భరోసా నిధులను కూడా విడుదల చేసింది. ఈ మేరకు ఈసీ నుంచి అనుమతులు తీసుకుని ప్రభుత్వం నిధులు….

అకాల వర్షాలు, వడగండ్ల వానలతో పంటలు నష్టపోయినటువంటి రైతులకు నష్టపరిహారం..

పరిహారం చెల్లింపు విషయమై రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ అధికారులకు తాజాగా ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. అకాల వర్షాలు, వడగండ్ల వానలతో పంటలు నష్టపోయినటువంటి రైతులకు ప్రకటించిన నష్టపరిహారానికి సంబంధించిన డబ్బులను మంగళవారంలోగా వారి ఖాతాల్లో జమ చేయాలని ఆదేశించినట్లు….

ఆమె ఏమైనా దేశం కోసం జైలుకు వెళ్లిందా..?: కవిత అరెస్టు పై తమిళి సై..

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై తెలంగాణ మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నేత తమిళిసై పలు వ్యాఖ్యలు చేశారు. శనివారం మెదక్ లో నిర్వహించిన ఓ సమ్మేళనంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ….

తెలంగాణలో పోలింగ్ సమయాన్ని పెంచిన ఈసీ….

తెలంగాణలో పోలింగ్ సమయాన్ని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ పెంచింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ సమయం ఉంటుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. తాము తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా ఓటింగ్ శాతం కూడా….

బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ అరెస్ట్, ఆ కేసులో….

తెలంగాణ ఖనిజాభివృద్ధి మాజీ ఛైర్మన్, బీఆర్ఎస్ దళిత నేత, సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ అరెస్టయ్యారు. కొత్త‌గూడెం నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా గతరాత్రి ఆయనను పంతంగి చెక్ పోస్టు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలు సెక్షన్ల కింద కేసు….

కాంగ్రెస్, బీఆర్ఎస్ వేర్వేరు కాదు.. ఒకే గూటి పక్షులు: ప్రధాని మోదీ..

కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలపై వారసత్వ పన్ను విదిస్తుందని ప్రధాని మోదీ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ వేర్వేరు కాదని.. రెండూ ఒకే గూటి పక్షులని, పరస్పరం సహకరించుకుంటున్నాయని మోదీ విమర్శించారు. అమిత్ ఫేక్ వీడియోపై కూడా సీఎం….

ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్ రావుకు బిగ్ షాక్..!

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న రాధాకిషన్ రావు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా కోర్టు తీర్పుని రిజర్వ్ చేసింది.   ఫోన్ ట్యాపింగ్….

తెలంగాణకు ప్రధాని, మెదక్‌ సభకు మోదీ…

తెలంగాణపై బీజేపీ ఫోకస్ చేసింది. ఎన్నికల్లో ఈసారి ఎక్కువ సీట్లు గెలుపొందాలని భారీ స్కెచ్ చేసింది. ఎన్నికల పోలింగ్‌కు కేవలం 11 రోజులు మాత్రమే ఉండడంతో తెలంగాణలో ఆ పార్టీ ముఖ్యనేతల తాకిడి క్రమంగా పెరుగుతోంది. తాజాగా ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం….