ప్రభుత్వ భూములపై కూటమి నాయకుల డేగ కన్ను ….
ప్రభుత్వ భూములపై కూటమి నాయకుల డేగ కన్ను ముదిగుబ్బ yes9TV ముదిగుబ్బ మండల జెకెపల్లి రెవెన్యూ పొలంలో ఉండే 33 బి 49 ఏ 50 51 సర్వే నంబర్లలో ఉన్నటువంటి రాళ్ల అనంతపురం క్రాస్ నందు కల భూమిలోకి 2024….
ప్రభుత్వ భూములపై కూటమి నాయకుల డేగ కన్ను ముదిగుబ్బ yes9TV ముదిగుబ్బ మండల జెకెపల్లి రెవెన్యూ పొలంలో ఉండే 33 బి 49 ఏ 50 51 సర్వే నంబర్లలో ఉన్నటువంటి రాళ్ల అనంతపురం క్రాస్ నందు కల భూమిలోకి 2024….
గౌరవనీయులైన సార్/మేడం, ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (Central University of Andhra Pradesh) ప్రథమ ఘటికోత్సవ (1st Convocation) వేడుకలకు భారత రాష్ట్రపతి గౌరవనీయులైన శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. వేదిక: అనంతపురము తేదీ: 01-07-2026 సమయం:….
కర్నూలు లోని మౌరియా హోటల్లో జనసేన పార్టీ కర్నూలు పార్లమెంట్ సమాచార సేకరణ కమిటీ పరిశీలకులు కాకినాడ ఎంపీ శ్రీ ఉదయశ్రీనివాస్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన జనసేనపార్టీ ఆలూరు మండల నాయకులు ఛత్రపతి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. పార్టీ బలోపేతం, సంస్థాగత….
*జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయండి* *చల్లా రాజేంద్రప్రసాద్ గారికి ఎమ్మెల్యే దగ్గుపాటి విజ్ఞప్తి* *ఉద్యాన పంటలు – ఫుడ్ ప్రాసెసింగ్ సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్* *పండ్ల తోటలు సాగు చేసే ప్రతి రైతు లాభాలు చూడాలి*….
*సైబర్ డిఫెండర్ క్యాంప్ విజయవంతంగా పూర్తి చేసిన కేటీఎస్ విద్యార్థులు* జాతీయ స్థాయిలో ప్రతిభ చాటిన నలుగురు క్యాడెట్లు – కళాశాలకు గర్వకారణమని ప్రిన్సిపాల్ అనంతపురం: స్థానిక కేటీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన నలుగురు ఎన్సీసీ విద్యార్థులు జాతీయ స్థాయిలో….
మున్సిపల్ ఉద్యోగుల సేవలు అమూల్యమైనవి: ఎమ్మెల్యే కాలవ. మున్సిపల్ ఉద్యోగులు తమ సుదీర్ఘ సర్వీసులో ప్రభుత్వానికి, ప్రజలకు అందించిన సేవలు ఎంతో అభినందనీయమని ఎమ్మెల్యే కాలవ పేర్కొన్నారు. మున్సిపల్ ఉద్యోగుల పదవీ విరమణ సందర్భంగా మంగళవారం రాయదుర్గం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు….
రాయదుర్గంలో వేడుకలా సీఎం. సహాయనిధి చెక్కుల పంపిణీ! రాయదుర్గం నియోజకవర్గ కేంద్రంలో ఒక వేడుకను తలపించేలా ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. స్థానిక శాసనసభ్యులు కాలవ శ్రీనివాసులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి నియోజకవర్గ నలుమూలల….
గౌరవ భారత రాష్ట్రపతి పర్యటనకు సర్వం సిద్ధం.. – : ఆంధ్రప్రదేశ్ కేంద్ర విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరవుతున్న గౌరవ భారతదేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు.. – : కార్యక్రమంలో పాల్గొననున్న రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్,….
మీడియా మిత్రులకు ప్రత్యేక మనవి.. రేపు (బుధవారం.01.07.2026) ఉదయం ఆంధ్రప్రదేశ్ కేంద్ర విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవానికి గౌరవ భారతదేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు.
తాడిమర్రి( yes9tv)దాడి తోట గ్రామంలో ఘనంగా మొహరం వేడుకలు తాడిమర్రి, జూన్ 30: తాడిమర్రి మండల పరిధిలోని దాడి తోట గ్రామంలో మొహరం వేడుకలు మంగళవారం భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించబడ్డాయి. గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని పీర్ల స్వాముల పూజా….