Author: Editor

AP

టిడిపికి కేంద్ర మాజీ మంత్రి గుడ్ బై..

పనబాక లక్ష్మి కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగారు. ఆ పార్టీ నుంచి నాలుగు సార్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. మూడుసార్లు నెల్లూరు నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 2009లో బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు…..

AP

ఏపీలో కీలక పరిణామం.. లోక్ సత్తా జేపీ సంచలన నిర్ణయం.

జయప్రకాష్ నారాయణ లోక్ సత్తా ఉద్యమ సంస్థను ప్రారంభించారు. తరువాత ఆ వేదికను రాజకీయ పార్టీగా మార్చారు. 2009 ఎన్నికల్లోఆ పార్టీ బరిలో దిగింది. ఉమ్మడి రాష్ట్రంలో రెండు శాతం ఓట్లు సాధించింది. 2009 ఎన్నికల్లో కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి….

2026 నాటికి దేశంలో తొలి బుల్లెట్‌ రైలు….

బుల్లెట్ రైలును వేగంగా పట్టాలకెక్కించడానికి ప్లాన్ చేస్తోంది ఎన్డీయే ప్రభుత్వం. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే 2026 నాటికి తొలి బుల్లెట్ ట్రైన్ ఇండియాలో పరుగులు పెట్టనుంది. ఈ విషయాన్ని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైభవ్ స్వయంగా వెల్లడించారు. రైజింగ్ భారత్….

తమిళిసై రాజీనామాకు ఆమోదం! తెలంగాణకు కొత్త గవర్నర్ ఎవరంటే..?

నిన్నటి వరకు తెలంగాణ గవర్నర్‌గా ఉన్న తమిళిసై తమిళనాడుకు చెందిన నేత. బీజేపీలో 2008 నుంచి క్రియాశీలకంగా పనిచేశారు. 2019, సెప్టెంబర్‌లో తెలంగాణ గవర్నర్‌గా నియమితులయ్యారు. తాజాగా పార్లమెంట్‌ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడంతో ఆమె మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి వెళ్లాలనుకున్నారు…..

సుప్రీంకోర్టుకు కవిత కీలక అభ్యర్థన.. ఓకే చెప్పిన న్యాయస్థానం….

ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు కవితను అరెస్టు చేసిన రోజు.. ఆమె భర్త అనిల్, బావ హరీష్ రావు, సోదరుడు కేటీఆర్, ఇతర సోదరులు ప్రణీత్ కుమార్, శ్రీధర్, వ్యక్తిగత సహాయకుడు శరత్ చంద్ర ను కలిసేందుకు కోర్టు అవకాశం కల్పించింది…..

AP

జనసేనలోకి వంగవీటి రాధా..?

గత ఎన్నికల్లో విశాఖ సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ తరఫున రాధా టికెట్ ఆశించారు. కానీ జగన్ టికెట్ ఇవ్వలేదు. మల్లాది విష్ణుకు కేటాయించడంతో తీవ్ర మనస్థాపానికి గురైన రాధా టిడిపిలో చేరారు. అప్పటికే తెలుగుదేశం పార్టీలో అభ్యర్థులు ఖరారు అయ్యారు. దీంతో….

AP

టిడిపి ఎంపీ అభ్యర్థుల ప్రకటనలో ట్విస్ట్..

టిడిపి, జనసేన, బిజెపి మధ్య సీట్ల సర్దుబాటు ప్రక్రియ పూర్తయిన సంగతి తెలిసిందే. పొత్తులో భాగంగా ఆ రెండు పార్టీలకు 31 అసెంబ్లీ, 8 పార్లమెంట్ స్థానాలను కేటాయించారు. మిగతా 144 అసెంబ్లీ స్థానాలు, 17 పార్లమెంట్ స్థానాల్లో టిడిపి పోటీ….

దక్షిణాది రాష్ట్రాలపై మోడీ ఫోకస్…

దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, కేరళ, కర్ణాటకతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ఉన్నాయి. దేశవ్యాప్తంగా 543 లోక్ సభ స్థానాలు ఉండగా.. దక్షిణాది రాష్ట్రాల్లో 130 నియోజకవర్గాలు కొనసాగుతున్నాయి. అయితే గత ఎన్నికల్లో కర్ణాటకలో 28 స్థానాలకు….

సీఎం రేవంత్‌ ఆఫర్‌ను తిరస్కరించిన ఆర్‌ఎస్పీ.. ..?

ఇదిలా ఉంటే.. కేసీఆర్‌ కన్నా ముందే.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆర్‌ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌కు మంచి ఆఫర్‌ ఇచ్చాట. ఈ విషయాన్ని సీఎం స్వయంగా తెలిపారు. వంద రోజుల కాంగ్రెస్‌ పాలనపై ఆదివారం నిర్వహించిన మీట్‌ ది మీడియా కార్యక్రమంలో రేవంత్‌రెడ్డి మాట్లాడారు. వంద….

కేసీఆర్ కు మరో షాక్.. దానం, రంజిత్ రెడ్డిని చేర్చుకోవడం వెనుక రేవంత్ ప్లాన్ ఇదే..

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్టయింది. ఇప్పట్లో ఆమెకు బెయిల్ వచ్చే అవకాశాలు లేవు. పైగా ఆమెను వారం పాటు కస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీ కోర్టు తీర్పు చెప్పింది. ఈ నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి కార్య నిర్వాహ అధ్యక్షుడు….