Author: Editor

కొత్త కోడ్‌తో కాసుల వర్షం.. భారీగా ధర పలికిన 0001..

ఫ్యాన్సీ నంబర్ల కోసం.. టీజీ కోడ్‌ ప్రారంభమైన తొలిరోజే గ్రేటర్‌ పరిధిలోని మూడు జిల్లాల్లో రవాణా శాఖకు భారీగా ఆదాయం వచ్చింది. ఫీజు, ఫ్యాన్సీ నంబర్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాకకు రూ.2.51 కోట్ల ఆదాయం వచ్చింది. అందులో రూ.1.32….

ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్..

ఢిల్లీ లిక్కర్ స్కాం (Delhi liquor scam) కేసులో అరెస్టయిన భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు శనివారం మరో బిగ్ షాక్ తగిలింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను అరెస్టు చేసిన ఎన్ ఫోర్స్ మెంట్ (enforcement)….

AP

పవన్ కళ్యాణ్ పోటీ.. టిడిపి నేత వర్మ కీలక ప్రకటన..

టీడీపీ ఇన్ ఛార్జ్ ఎన్వీఎస్ఎస్ వర్మ ను చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసానికి పిలిపించుకున్నారు. ఆయనతో ఏకాంతంగా మాట్లాడారు. పొత్తుల వల్ల కొన్ని త్యాగాలు తప్పవని.. ప్రభుత్వం ఏర్పడగానే సమచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. చంద్రబాబు ఇచ్చిన హామీతో టీడీపీ….

AP

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పోలింగ్ & కౌంటింగ్ తేదీలివే..!

నేటి నుంచి దాదాపు రెండు నెలల వ్యవధి ఏపీ ఎన్నికలకు ఉంది. మే 13న ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరగనున్నాయని ఈసీ ప్రకటించింది.   ఏపీ ఎన్నికల కౌంటింగ్ – తదుపరి ఫలితాల ప్రకటన జూన్ 4న జరగనుంది.   ఏప్రిల్ 18….

జమిలీ ఎన్నికలపై అధ్యయనం పూర్తి.. రాష్ట్రపతికి కోవింద్ కమిటీ నివేదిక..

ఒకే దేశం..ఒకే ఎన్నిక అంశంపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ తన నివేదికను గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది. లోక్ సభ, శాసనసభ, స్థానిక సంస్థల ఎన్నికలను దేశవ్యాప్తంగా ఒకేసారి నిర్వహించడంలో సాధ్యాసాధ్యాలపై ఈ కమిటీ….

టెట్ నిర్వహణకు తెలంగాణ సర్కారు గ్రీన్ సిగ్నల్ |..

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డీఎస్సీకి ముందే టెట్ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ కమిషనర్ కు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో త్వరలో టెట్ నోటిఫికేషన్‌ను ఉన్నత విద్యాశాఖ….

మల్కాజ్ గిరి, ఆదిలాబాద్ స్థానాలకు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు ఖరారు….

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎంపీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు కొనసాగిస్తున్నారు. తాజాగా మరో రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. మల్కాజ్ గిరి, ఆదిలాబాద్ లోక్ సభ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేశారు.   మల్కాజ్ గిరి స్థానంపై ఉత్కంఠ వీడింది. బీఆర్ఎస్….

AP

34 మందితో రెండో జాబితా విడుదల చేసిన తెలుగుదేశం..

తెలుగుదేశం పార్టీ 34 మంది అభ్యర్థులతో రెండో జాబితా విడుదల చేసింది. రాజమండ్రి రూరల్ ను సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి దక్కించుకోగా, గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పోటీ చేసిన గాజువాకలో ఈసారి టీడీపీ అభ్యర్థిగా పల్లా శ్రీనివాసరావు….

AP

పిఠాపురం బరిలో పవన్ కల్యాణ్.. జనసేనాని కీలక ప్రకటన..!

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే అంశంపై ఇన్నాళ్లూ నెలకొన్న ఉత్కంఠ వీడింది. తాను పిఠాపురం నుంచి బరిలోకి దిగుతున్నాని జనసేనాని స్వయంగా ప్రకటించారు.   ఇప్పటి వరకు పవన్ కల్యాణ్ పోటీ చేసే స్థానంపై రకరకాల….

ఆధార్‌ ఫ్రీ అప్‌డేట్‌ గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే…

ఆధార్‌ కార్డు పొంది పదేళ్లు పూర్తయిన సందర్భంగా యూఐడీఏఐ ఆధార్‌ అప్‌డేట్‌ ప్రక్రియ చేపట్టింది. 2023 జనవరి నుంచి ఈ అవకాశం కల్పించింది. ఉచితంగా ఆధార్‌ అప్‌డేట్‌ చేసుకునే అవకాశం కల్పించింది. అయితే చాలా వరకు అప్‌డేట్‌ చేసుకోకపోవడంతో క్రమంగా గడువు….