Author: Editor

తెలంగాణ ప్రజలకు రేవంత్‌ సర్కార్‌ మరో శుభవార్త..

తెలంగాణ ప్రజలకు రేవంత్‌ సర్కార్‌ మరో శుభవార్త చెప్పింది. సంక్షేమ పథకాల అమలులో ఇప్పటికే దూకుడుగా ముందుకు వెళ్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం తాజాగా అర్హులందరికీ కొత్త రేషన్‌ కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో పదేళ్లుగా ఎదురు చూస్తున్న పేదల నిరీక్షణకు త్వరలోనే….

ఇక TS ఉండదు.. తెలంగాణ రిజిస్ట్రేషన్ మార్పు.. ..

కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రిత్వ శాఖ నుంచి మంగళవారం ఈ గెజిట్ విడుదల అయింది. దీని ప్రకారం మోటారు వాహనాల చట్టం 1988 సెక్షన్ 41(6)కింద ఉన్న అధికారాలను ఉపయోగించి 1989,12 నాటి ఉపరితల రవాణాశాఖ జారీ చేసిన గెజిట్….

AP

ఎన్టీఆర్ కు భారతరత్న.. మోడీ సంచలన నిర్ణయం..

ఎన్టీఆర్.. ఈ పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంది. తెలుగు ప్రజలకు ఆరాధ్య దైవం ఆయన. సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసుకున్న ఎన్టీఆర్ ను తెలుగు ప్రజలందరూ ఆరాధ్యుడిగా భావిస్తారు.తెలుగువారి ఆత్మగౌరవానికి సూచికగా ఎన్టీఆర్ ను కొలుస్తారు. అలాంటి నేతకు జాతీయస్థాయిలో….

AP

ముద్రగడ యూటర్న్.. వైసీపీలో చేరడం లేదని ప్రకటన..

ఏపీ రాజకీయాల్లో ముద్రగడ పద్మనాభం ఎపిసోడ్ కొలిక్కి రావడం లేదు. టిడిపి ప్రభుత్వ హయాంలో కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని తెరపైకి తెచ్చారు. పతాక స్థాయికి తీసుకెళ్లగలిగారు. అయితే వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్నపలంగా ఉద్యమాన్ని నిలిపివేశారు.గత నాలుగున్నర సంవత్సరాలుగా ముద్రగడ….

యాదాద్రి వివాదంపై ఎట్టకేలకు స్పందించిన ‘భట్టి’.. సంచలన వ్యాఖ్యలు..

యాదగిరిగుట్టలో సోమవారం జరిగిన ఘటనపై గులాబీ క్యాంప్ చేసిన రచ్చ.. సోషల్ మీడియాలో ఓ వర్గం చేసిన ప్రచారం.. మొత్తానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను తాకినట్టుంది. దీనికి సంబంధించి ఆయన మంగళవారం స్పందించారు. ఆ ఘటనపై సాగుతున్న చర్చకు అడ్డు….

ఇందిరమ్మ ఇల్లు కావాలా.. ఈ అర్హతలు ఉండాలి..

పేదలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని రేవంత్‌ సర్కార్‌ చెబుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని ప్రకటించింది. ఈ క్రమంలోనే గ్యారంటీల అమలుపై దృష్టిపెట్టింది. ఇందుకోసం అభయహస్తం పేరుతో అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. తర్వాత ఒక్కో పథకం అమలుకు శ్రీకారం….

సీఏఏను వ్యతిరేకిస్తున్న రాష్ట్రాలు ఇవీ.. కేంద్రం ఏం చేస్తుంది.

దాదాపు ఐదేళ్లు అమలు చేయకుండా పెండింగ్‌లో పెట్టిన కేంద్రం.. 2024 పార్లమెంటు ఎన్నికల వేళ సీఏఏ అమలు చేస్తున్నట్లుల ప్రకటించింది. దీనిని కొందరు వ్యతిరేకిస్తున్నారు. వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం అమలును తమిళ నటుడు, తమిళగ వెట్రి కళగం చీఫ్‌ విజయ్‌….

AP

ఏపీ విషయంలో బిజెపి నిర్ణయం దేనికి సంకేతం..?

ఇప్పటివరకు నేషనల్ మీడియా సంస్థలు ఏపీలో సర్వేలు చేశాయి. మెజారిటీ సర్వేలు వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి. కొన్ని సంస్థలు అయితే ఏకపక్షంగా వైసిపి గెలుపొందుతుందని తేల్చి చెప్పాయి. అయినా సరే బీజేపీ టిడిపి పొత్తుకు ఒప్పుకుందంటే సాహసం అనే చెప్పాలి. పైగా….

AP

భీమవరం నుంచే పవన్ పోటీ..

గత ఎన్నికల్లో పవన్ గాజువాక తో పాటు భీమవరం నుంచి పోటీ చేశారు. రెండు చోట్ల ఓడిపోయారు. అయితే ఈ ఎన్నికల్లో ఆ రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తారా? లేక ఒక అసెంబ్లీ స్థానానికే పరిమితం అవుతారా? పోటీ చేస్తే….

సిఏఏకు కేంద్రం నోటిఫికేషన్.. ..

సి ఏ ఏ స్థూలంగా చెప్పాలంటే పౌరసత్వ సవరణ చట్టం.. దీనిని కేంద్ర ప్రభుత్వం 2019లో రూపొందించింది. దీని అమలుకు నడుం బిగిస్తున్న నేపథ్యంలో ప్రతిపక్షాలు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేశాయి. అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా దీనికి అడ్డు చెప్పారు…..