నిజామాబాద్ పసుపు పంటకు ఆల్ టైమ్ రికార్డ్ ధర..
నిజామాబాద్ పసుపు పంటకు రోజు రోజుకు మరింత మంచి ధర లభిస్తోంది. తాజాగా, ఆల్ టైమ్ రికార్డు ధర పలికింది. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో క్వింటా రూ. 18,299 పలకడం విశేషం. పెర్కిట్కు చెందిన తీగల గంగారెడ్డి అనే రైతుకు….










