Author: Editor

నిజామాబాద్ పసుపు పంటకు ఆల్ టైమ్ రికార్డ్ ధర..

నిజామాబాద్ పసుపు పంటకు రోజు రోజుకు మరింత మంచి ధర లభిస్తోంది. తాజాగా, ఆల్ టైమ్ రికార్డు ధర పలికింది. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో క్వింటా రూ. 18,299 పలకడం విశేషం. పెర్కిట్‌కు చెందిన తీగల గంగారెడ్డి అనే రైతుకు….

కరీంనగర్‌ నుంచే మళ్లీ కేసీఆర్‌ కదనభేరి..

కేసీఆర్‌ సెంటిమెంట్లను బాగా నమ్ముతారు. ఎన్నికల వేళ మరీ ఎక్కువ సెంటిమెంటు ఉంటుంది. అందుకే తనకు బాగా అచ్చివచ్చిన కరీంనగర్‌ నుంచి అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం ప్రారంభిస్తారు. అసెంబ్లీ ఎన్నికల్లో 2014, 2018, 2023 ఉమ్మడి కరీనంగర్‌ జిల్లా పరిధిలోని….

AP

వైసీపీ నుంచి సొంత గూటికి.. టీడీపీలోకి కీలక నేత..!

గత ఎన్నికల్లో ఎమ్మెల్సీగా ఉన్న మాగుంట శ్రీనివాసుల రెడ్డి టిడిపి నుంచి వైసీపీలోకి చేరారు. జగన్ ఆయనకు ఒంగోలు ఎంపీ సీటు ఇచ్చారు. జగన్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆయన ఎంపీగా గెలిచారు. జగన్ కు అత్యంత ఆత్మీయుడుగా మారారు. గత….

AP

చంద్రబాబుపై సీఐడీ ఛార్జ్‌షీట్..

గత ఏడాది స్కిల్ కుంభకోణంలో చంద్రబాబు నాయుడుని ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. చార్జ్ షీట్ దాఖలు చేసి విచారణ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచారు. చాలా రోజులపాటు చంద్రబాబు నాయుడు జైల్లోనే ఉన్నారు. ప్రస్తుతం ఆ కేసుకు సంబంధించి….

AP

మణుగూరు లో పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రజా దీవెన మహాసభకు బూర్గంపహాడ్ మండల కేంద్రం నుండి భారీ ఎత్తున మోటార్ సైకిల్ పై మణుగూరు కి బయలుదేరిన యువజన కాంగ్రెస్ నాయకులు..యువకులు..

మణుగూరు లో పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రజా దీవెన మహాసభకు బూర్గంపహాడ్ మండల కేంద్రం నుండి భారీ ఎత్తున మోటార్ సైకిల్ పై మణుగూరు కి బయలుదేరిన యువజన కాంగ్రెస్ నాయకులు..యువకులు. కాంగ్రెస్ అభిమానులు..నాయకులు🇨🇮✋✋✋✋✋✋✋

మోడీ సర్కార్ రూ.3 లక్షల రుణం.. దరఖాస్తుల వెల్లువ..

పీఎం విశ్వకర్మ యోజన కింద 18 వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరనుంది. దీనిద్వారా ఐదేళ్లలో 30 లక్షల మంది చేతివృత్తుల వారికి రూ.13 వేల కోట్లు రుణసాయం అందించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం కింద ఇచ్చే రుణాలకు ఎలాంటి….

AP

వైసీపీలో చేరుతున్నట్టు ముద్రగడ సంచలన ప్రకటన..ఏపీ రాజకీయాలు ఎలా మారనున్నాయి..?

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం. కాపు రిజర్వేషన్ ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రాజకీయ నిర్ణయం తీసుకున్నారు. సుదీర్ఘకాలం రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన కాపు ఉద్యమాన్ని చేపట్టారు. టిడిపి ప్రభుత్వ హయాంలో పతాక స్థాయికి తీసుకెళ్లగలిగారు. ఒకానొక దశలో ఉద్యమం….

AP

టీడీపీ, బీజేపీ, జనసేనల ఉమ్మడి మేనిఫెస్టోలో ఏం ఉండనుంది..?

ఇప్పటికే సిద్ధం పేరిట ఎన్నికల ప్రచారానికి జగన్ తెర తీశారు. ఇప్పటివరకు నాలుగు సభలను పూర్తి చేశారు. లక్షలాదిమంది జన సమీకరణ చేశారు. దానికి ధీటుగా ఎన్నికల ప్రచార సభలు నిర్వహించాలని చంద్రబాబుతో పాటు పవన్ భావిస్తున్నారు. మూడు పార్టీల నేతలతో….

కజిరంగ నేషనల్ పార్క్ లో ప్రధాని మోడీ..

కజిరంగ నేషనల్ పార్క్ ను ఐక్యరాజ్యసమితి ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చింది. ఈ అభయారణ్యం ఖడ్గం మృగాలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఏనుగులు, జంకలు, పులులు, అడవి దున్నలు, ఇతర జంతువులు విస్తారంగా ఉంటాయి. ఈశాన్య రాష్ట్రంలో అద్భుతమైన జీవవైవిధ్యానికి నిదర్శనంగా….

ఫేక్ కంపెనీకి 800 ఎకరాలు.. బాబు విజన్ ను బట్టబయలు చేసిన తెలంగాణ హైకోర్టు..

చంద్రబాబు ప్రభుత్వం.. 2003లో ఐఎంజి భారత అనే కంపెనీ హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో అత్యద్భుతమైన క్రీడా మైదానాలు నిర్మిస్తామని చెప్పడంతో.. ఓకే చెప్పింది. ఒలంపిక్ క్రీడలు నిర్వహించేలాగా మైదానాలను తీర్చి తిద్దుతామని ఐఎంజీ భారత సంస్థ అధినేత అహోబిలరావ్ అలియాస్ బిల్లీ….