Author: Editor

శ్రీ హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ పాయం గారు..

ది:01:06:2024 తేదిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం గుట్టమల్లారం గ్రామం హనుమాన్ టెంపుల్ నందు శ్రీ హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో శ్రీ ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజా కార్యక్రమలు నిర్వహించి నియోజకవర్గం ప్రజలకు….

తుది విడత లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభం..!

దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు నేటితో ముగియనున్నాయి. నేడు ఏడో విడత పోలింగ్‌తో ఎన్నికలకు తెరపడనుంది. ఈ మేరకు ఏడో విడత పోలింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఏడో విడతలో భాగంగా 57 లోక్ సభ స్థానాలకు….

విత్తన రాజకీయం వాస్తవం ఏంటి..!

తెలంగాణలో అందుబాటులో లేని విత్తనాలు.. రైతులకు అందని విత్తనాలు. క్షేత్రస్థాయిలో రైతన్నకు అందని విత్తనాలు.. విత్తనాల కోసం రోడ్డెక్కిన అన్నదాత.. ఇలా రోజూ వింటూనే ఉన్నాం. మరి ఈ ప్రచారంలో నిజమెంత?నిజంగా తెలంగాణలో విత్తనాల కొరత ఉందా? అదే నిజమైతే దానికి….

AP

ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్, చివరిరోజు సర్వీస్‌లోకి ఐపీఎస్ అధికారి..!

ఎట్టకేలకు సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు పోరాటం ఫలించింది. ఆయనను సర్వీస్‌లోకి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. సర్వీసులోకి తీసుకునేందుకు వీలుగా ఏబీవీపై సస్పెన్షన్ ఎత్తివేసింది. వెంటనే పోస్టింగ్ ఉత్తర్వులు వెలువడ్డాయి. శుక్రవారం ఆయన ఉద్యోగ విరమణ దృష్ట్యా, ఈ….

AP

అడ్డంగా బుక్కైన సజ్జల రామకృష్ణారెడ్డి..!తాడేపల్లి పోలీసులు కేసు నమోదు..!

ఆంధ్రప్రదేశ్‌లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో తెలీదు. కాకపోతే విక్టరీ సంకేతాలన్నీ కూటమి వైపు చూపిస్తున్నాయి. తాజాగా వైసీపీ ప్రభుత్వం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అడ్డంగా బుక్కయ్యారు. ఆయనపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.   ఇంతకీ ఏ విషయంలో….

దేశవ్యాప్తంగా ముగిసిన పార్లమెంటు ఎన్నికల ప్రచారం..!

లోక్ సభ ఎన్నికల ప్రచారం ముగిసింది. లోక్ సభ ఎన్నికల 7వ దశ పోలింగ్ జూన్ 1న జరగనున్నది. ఇదే చివరి దశ పోలింగ్. ఎనిమిది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 57 లోక్ సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనున్నది. ఈ….

తెలంగాణ అధికారిక చిహ్నం ఆవిష్కరణ వాయిదా..!

తెలంగాణ అధికారిక చిహ్నం ఆవిష్కరణ వాయిదా పడింది. దీనిపై భారీగా సూచనలు రావడంతో మరిన్ని సంప్రదింపులు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మొదటగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు రాష్ట్ర గీతంతోపాటుగా అధికారిక చిహ్నాన్ని కూడా విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే,….

రాష్ట్ర గీతానికి ఆమోదం తెలిపిన ప్రభుత్వం..

తెలంగాణ రాష్ట్ర గీతానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. జూన్ 2న ‘జయ జయహే తెలంగాణ’ గేయాన్ని జాతికి అంకితం చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇటు కాంగ్రెస్, మిత్రపక్ష నేతలు కూడా హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ….

AP

అనుమతి లేకుండా సచివాలయం నుంచి ఏం తీసుకెళ్లొద్దు: జీఏడీ..

సాధారణ పరిపాలన శాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. జూన్ 3న మంత్రుల పేషీలు, ఛాంబర్లను స్వాధీనం చేసుకుంటామని కార్యాలయ సిబ్బందికి సూచించింది. సచివాలయం నుంచి తమ అనుమతి లేకుండా ఎటువంటి పత్రాలు కానీ, వస్తువులు కానీ బయటకు తీసుకెళ్లొద్దంటూ ఆ….

AP

ఫలితాల తర్వాత ర్యాలీలు తీయొద్దు: సీఈఓ.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల అధికారి(సీఈఓ) ముకేశ్ కుమార్ మీనా.. రాజకీయ పార్టీలు, నేతలకు పలు సూచనలు చేశారు. ఎన్నికల ఫలితాల తరువాత విజయోత్సవ ర్యాలీలు నిర్వహించొద్దంటూ ఆయన స్పష్టం చేశారు. మచిలీ పట్నంలోని కృష్ణా విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు….