Author: Editor

అక్రమాస్తుల కేసులో హైదరాబాద్ సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు అరెస్ట్..

అక్రమాస్తుల కేసులో హైదరాబాద్ సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు అడ్డంగా దొరికిపోయారు. గతరాత్రి ఆయన్ని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. బుధవారం ఆయన్ని కోర్టులో హాజరుపరచనున్నారు.   మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఏసీపీ ఉమమహేశ్వరరావు, ఆయన బంధువులు, స్నేహితుల ఇళ్లలో….

AP

ఎన్ఐఏ అదుపులో టెక్కీ…!

ఏపీలో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌‌ను అదుపులోకి తీసుకున్నారు ఎన్ఐఏ అధికారులు. అనంతపురం జిల్లా రాయదుర్గం తహసీల్దార్ రోడ్డులోని ఓ వీధిలో రిటైర్డ్ హెడ్ మాష్టార్ అబ్దుల్ ఇంట్లో మంగళవారం ఉదయం సోదాలు చేశారు.   ఆయన చిన్న కుమారుడు సోహెల్‌ను ఎన్ఐఏ….

AP

మాచర్ల ఘటనపై సీఈసీ సీరియస్.. పిన్నెల్లి కోసం పోలీసుల వేట..

ఏపీలో ఇటీవలే ఎన్నికలు జరుగగా.. ఆ ఎన్నికల తర్వాత చెలరేగిన హింస ఇంకా కళ్లెదుటే ఉంది. పోలీస్ అధికారులు సస్పెండ్, సిట్ నివేదిక, పలువురి అరెస్ట్.. ఇంకా కేసు ముగియకుండానే.. మాచర్ల ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎన్నికల….

ఉబర్ బస్సులు వచ్చేస్తున్నాయ్..

ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ అయినటువంటి ఉబర్ సంస్థ మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకరానున్నది. త్వరలోనే బస్సు సేవలను కూడా ప్రారంభించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో ఈ సేవలను తొలుతగా ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఢిల్లీ ప్రీమియం బస్….

అడ్డంగా బుక్కైన నటి హేమ..!

బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో టాలీవుడ్ ప్రముఖులు ఉన్నట్లు తెలుస్తోంది. వారి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ప్రముఖ నటి హేమ ఈ పార్టీలో పాల్గొన్నట్లు బెంగళూరు పోలీసులు చెబుతున్నారు. ఆమె సంబంధించిన ఓ ఫొటోను కూడా విడుదల చేశారు. మొదటగా….

అహ్మదాబాద్ ఎయిర్ పోర్టులో ఉగ్రవాదులు అరెస్ట్..

అహ్మదాబాద్ ఎయిర్ పోర్టులో సోమవారం ఐసిస్ ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు. నలుగురిని ఏటీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నలుగురు శ్రీలంకకు చెందిన వారిగా అనుమానిస్తున్నారు. గుజరాత్ ఏటీఎస్ పోలీసులు ఈ కేసు విచారణ జరుపుతున్నారు.   అహ్మదాబాద్ లోని….

రిజర్వేషన్లపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు..

లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి మోదీ ప్రధాని అయితే రిజర్వేషన్లు తొలగిస్తారని కాంగ్రెస్ అసత్య ప్రచారం చేస్తుందని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం హర్యానాలోని ఘజర్ లో నిర్వహించిన ర్యాలీలో అమిత్….

కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు…

ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టై తీహార్ జైలులో ఉన్న కవితను వర్చువల్ గా రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజ ముందు తీహార్ జైలు అధికారులు హాజరుపరిచారు. ఈడీ, సీబీఐ కేసులో గతంలో కోర్టు విధించిన జ్యుడీషియల్ కస్టడీ నేటితో….

ముగిసిన తెలంగాణ కేబినెట్ సమావేశం..

తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం ముగిసింది. నాలుగు గంటలపాటు కేబినెట్ సమావేశం కొనసాగింది. సోమవారం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల ఏర్పాట్లు, ఖరీఫ్ యాక్షన్ ప్లాన్,….

AP

ఏపీలో కొత్త డీఎస్పీల నియామకం..

ఏపీలో ఇటీవలే ఎన్నికల పోలింగ్ పూర్తవ్వగా.. ఆ తర్వాతే కొన్ని ప్రాంతాల్లో హింస చెలరేగింది. ఆయా ప్రాంతాల్లో ఉన్న పోలీసులను ఆ హింసకు బాధ్యుల్ని చేస్తూ.. వారందరిపై సస్పెన్షన్ వేటు వేసింది ఈసీ. సస్పెండైన అధికారుల స్థానంలో డీఎస్పీలను నియమించింది. నరసరావు….