Author: Editor

కవితకు మళ్ళీ కస్టడీ పొడిగింపు..!

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితురాలు ఎమ్మెల్సీ కవితకు కష్టాలు తప్పలేదు. జ్యుడీషియల్ కస్టడీ నుంచి విముక్తి కల్పించాలని పలుమార్లు విన్నవించినా న్యాయస్థానం అందుకు ససేమిరా అంటోంది. తాజాగా ఆమె జ్యుడీషియల్ కస్టడీని న్యాయస్థానం మరోసారి పొడిగించింది. ఈడీ కేసులో….

తెలంగాణలో ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం..

తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల పోలింగ్ గత నెల 13న జరిగిన విషయం తెలిసిందే. ఫలితాలు జూన్ 4 అనగా రేపు విడుదల కానున్నాయి. ఇందుకు సంబంధించి ఎన్నికల అధికారులు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైనట్లు….

AP

వైసీపీకి ఝలక్ ఇచ్చిన సుప్రీం..!

ఏపీలో ఎన్నికల కౌంటింగ్ వేళ అధికార వైసీపీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది సుప్రీంకోర్టు.   కేంద్ర ఎన్నికల సంఘం నియమాలపై జోక్యం చేసుకోబోమన్న హైకోర్టు డివిజన్ బెంచ్ ఉత్తర్వులపై….

AP

ఏపీలో కౌంట్ డౌన్ లబ్ డబ్..

ఏపీలో నెక్ట్స్ సీఎం ఎవరు ? వైసీపీ అధికారాన్ని నిలుపుకుంటుందా ? కూటమి పార్టీలు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయా ? లోక్ సభ ఎన్నికల ఫలితాలు ఒకవైపైతే.. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరోవైపు. ఈ రణరంగంలో గెలిచేదెవరు ?….

వృద్ధులకు నేరుగా దర్శనం.. శ్రీరామచంద్రస్వామి దర్శనాలకు ఈవో కొత్త విధానాలను ప్రవేశపెట్టారు..

వృద్ధులకు నేరుగా దర్శనం శ్రీరామచంద్రస్వామి దర్శనాలకు ఈవో కొత్త విధానాలను ప్రవేశపెట్టారు చార్మినార్ ఎక్స్ ప్రెస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి తెలంగాణ:భద్రాచలం శ్రీరామచంద్రస్వామి దర్శనాలకు ఈవో కొత్త విధానాలను ప్రవేశపెట్టారు. ఇకపై 60ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులు, చంటి పిల్లల….

సార్వత్రిక ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఇవే..!

దేశ వ్యాప్తంగా శనివారం సార్వత్రిక ఎన్నికలు ముగిసాయి. చివరి దశ ఎన్నికల పోలింగ్ ముగియగా ఎగ్జిట్ పోల్స్ వెల్లడయ్యాయి. దేశం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. వివిధ సర్వే సంస్థలు, మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల….

ఎగ్జిట్ పోల్స్‌పై కేసీఆర్ ఫైర్..

సార్వత్రిక ఎన్నికల తర్వాత ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. ఎవరికి నచ్చినట్టు ఆయా సర్వే సంస్థలు అంచనాలను వెలువరించాయి. అయితే ఈసారి బీఆర్ఎస్‌కు ఒక్క సీటు గెలుస్తుందని కొన్ని సంస్థలు, మరికొన్నైతే ఏమీ గెలవదని వెల్లడించాయి. దీంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రియాక్ట్….

ట్యాంక్ బండ్‌పై అంబరాన్నంటిన సంబరాలు..!

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి నగరంలోని ట్యాంక్ బండ్ పై నిర్వహించిన సంబరాలు అంబరాన్నంటాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ హాజరయ్యారు. గవర్నర్ తో కలిసి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు,….

AP

కేసు ఒప్పుకోవాలని పోలీసులే తనను రివాల్వర్ తో బెదిరించారు..–:గులకరాయి కేసు నిందితుడు సతీష్..

ఏపీ సీఎం జగన్‌పై దాడి కేసులో నిందితుడు సతీష్ నెల్లూరులోని సెంట్రల్ జైలు నుంచి విడుదల అయ్యాడు. ఈ సందర్భంగా మీడియా ముందు సతీష్ కంటతడి పెట్టుకున్నాడు. జగన్ పై దాడి కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపాడు. కేసు….

AP

తెలంగాణ అవతరణ వేడుకల వేళ చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..

తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల వేళ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా వేదిక(ఎక్స్) లో ఆయన తాజాగా ఓ పోస్ట్ పెట్టారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి పలు అంశాల గురించి ఆ పోస్ట్ లో….