Author: Editor

భగ్గుమంటున్న జమ్మూ కాశ్మీర్..! కారణం అదేనా..?

అసెంబ్లీ ఎన్నికల వేళ- కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హెజ్బొల్లా అధినేత హసన్ నస్రల్లా మృతికి నిరసనగా కాశ్మీరీయులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలకు దిగారు. భారీ ర్యాలీలను నిర్వహించారు. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు…..

జమ్ము కశ్మీర్ ప్రజలు బీజేపీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు: ప్రధాని మోదీ..

జమ్ము కశ్మీర్ ప్రజలు బీజేపీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఇక్కడ అక్టోబర్ 1న తుది విడత పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో జమ్ములో జరిగిన ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ… మొదటి రెండు విడతల అనంతరం పోలింగ్ సరళిని….

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్..!

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విద్యార్థులకు ఉచితంగా పర్యాటక, చారిత్రక ప్రదేశాలను సందర్శించే అవకాశం కల్పిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈరోజు ‘తెలంగాణ దర్శిని’ కార్యక్రమానికి సంబంధించిన జీవోను జారీ చేసినట్లు వెల్లడించారు. చారిత్రక,….

హైడ్రా భయంతో మహిళ ఆత్మహత్య.. రంగనాథ్ ఏమన్నారంటే..?

హైదరాబాద్‌ కూకట్‌‌పల్లిలోని యాదవబస్తీలో తమ కూతుళ్ల ఇళ్లను హైడ్రా కూల్చుతుందనే భయంతో గుర్రంపల్లి బుచ్చమ్మ అనే మహిళ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. గుర్రంపల్లి శివయ్య, బుచ్చమ్మ దంపతులకు ముగ్గురు కూతుర్లు ఉన్నారు. శివయ్య దంపతులు వారికి పెళ్లిళ్లు చేసి….

AP

పార్టీ నేతలకు చంద్రబాబు కీలక ఆదేశాలు..!

ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ నేతలను అప్రమత్తం చేసారు. వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాన్ని తిప్పి కొడుతూనే..భవిష్యత్ పరిణామాల పైన జాగ్రత్తగా ఉండాలని నిర్దేశించారు. తిరుమల వ్యవహారంలో ప్రజల్లోకి అసత్యాలు తీసుకెళ్లేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. డిక్లరేషన్ పైన సంతకం చేయటం….

AP

టీటీడీకి నూతన ఛైర్మన్, బోర్డు – అనూహ్య ఎంపిక..!

తిరుమల తిరుపతి దేవస్థానం నూతన బోర్డు ఏర్పాటు పై కసరత్తు ముమ్మరం అయింది. ముందుగా ఛైర్మన్ నియామకం పైన ఒకటి రెండు రోజుల్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన చేసే అవకాశం ఉంది. వచ్చే నెల 4వ తేదీ నుంచి శ్రీవారి వార్షిక….

AP

అన్ని శాఖల సహకారంతో ధర్మవరం నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దడం జరుగుతుంది..

ధర్మవరం సెప్టెంబర్ 27 : అన్ని శాఖల సహకారంతో ధర్మవరం నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దడం జరుగుతుంది   కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే వివిధ సంక్షేమ పథకాలను అర్హులైన వారికి అందజేయవలసిన బాధ్యత అధికారులపై ఉన్నది   జిల్లాలో ఎక్కడ….

దేవర సినిమా పై ఆడియన్స్ రియాక్షన్..

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసిన దేవర జాతరే కొనసాగుతుంది. గత ఆరేళ్లుగా ఎన్టీఆర్ సోలో సినిమా కోసం ఎదురు చూసిన ఫ్యాన్స్ ఎదురు చూపులకు ఎట్టకేలకు నేడు ఫుల్ స్టాప్ పడింది. ఎన్నో రోజులుగా ఊరిస్తూ మూవీపై పెంచిన హైప్….

AP

జగన్ తిరుమల పర్యటన రద్దు..

వైసీపీ అధినేత జగన్ తిరుమల పర్యటన అనూహ్య రీతిలో రద్దయింది. ఈ సాయంత్రం కాలినడకన తిరుమల చేరుకుని, రేపు (సెప్టెంబరు 28) స్వామివారి దర్శనం చేసుకోవాలని జగన్ భావించారు. అయితే, గతంలో మాదిరిగా జగన్ డిక్లరేషన్ ఇవ్వకుండా తిరుమల ఆలయంలో అడుగుపెట్టకూడదని….

AP

జగన్ హయాంలోనే తిరుమల లడ్డూలో కల్తీ జరిగింది: వైఎస్ షర్మిల..

తిరుమల లడ్డూ కల్తీపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ హయాంలోనే తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని ఆమె అన్నారు. పవిత్రమైన లడ్డూలో జంతువుల కొవ్వు ఉన్నట్టు ల్యాబ్ పరీక్షల్లో నిర్ధారణ అయిందని చెప్పారు. ఈ దారుణ ఘటనపై….