Author: Editor

గంభీరావుపేట లొ ఘనంగా మహాత్మాగాంధీ జయంతి వేడుకలు..

INC:- అక్టోబర్ 2 బుదవారం రోజున కాంగ్రెస్ పార్టీ పక్షాన మండల అధ్యక్షులు యుండి హమీద్ గారి అద్వార్యంలొ గంభీరావుపేట ఆవరణలో ఉన్నటువంటి గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలను నిర్వహించుకోవడం జరిగింది , ఈ సందర్భంగా హమీద్….

AP

యల్లనూరు మండల కేంద్రంలోని కోట వీధిలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద మంగళవారం ఉదయం ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్ల పంపిణీలో భాగంగా లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ల సొమ్మును పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ గారు..

అనంతపురం. 01.10.2024.   యల్లనూరు మండల కేంద్రంలోని కోట వీధిలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద మంగళవారం ఉదయం ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్ల పంపిణీలో భాగంగా లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ల సొమ్మును పంపిణీ….

జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ఓటుహక్కు వినియోగించుకున్న వాల్మీకి ప్రజలు..

జమ్మూకశ్మీర్ అసెంబ్లీకి నేడు జరుగుతున్న మూడో విడత ఎన్నికల పోలింగ్ సజావుగా సాగుతోంది. ఈ ఎన్నికల్లో వాల్మీకి సామాజికవర్గానికి చెందిన ప్రజలు తొలిసారి తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఈ విడతలో 40 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో ఓటు హక్కు….

AP

పెట్టిన పంగనామాలు చాలు ఇక… పాలనపై దృష్టి పెట్టండి: ప్రకాష్ రాజ్

ఎవ్వరు వదిలినా నేను వదలా బొమ్మాళీ.. నేను వదలనంటే వదలా.. అనే రీతిలోనే ఉంది నటుడు ప్రకాష్ రాజ్ తీరు. ఏపీ తిరుమల లడ్డు వివాదంపై ప్రకాష్ రాజ్ ట్విట్టర్ వేదికగా ఇంకా వార్ కొనసాగిస్తున్నారు. తిరుమల లడ్డు తయారీకి వినియోగించే….

AP

చేయరాని నేరాలు చేశారు.. మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు : చంద్రబాబు..

గత వైసీపీ ప్రభుత్వంపై ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం కర్నూలు జిల్లా పుచ్చకాయలమడలో ఏర్పాటు చేసిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. వైఎస్ జగన్….

మూసీ కూల్చివేతలు షురూ..!

మూసీ రివర్ ఫ్రంట్ డెవెలప్‌మెంట్ కార్పొరేషన్ దూకుడుగా వెళ్తోంది. రెడ్ మార్క్ వేసిన ఇళ్ల కూల్చివేతను ప్రారంభించింది. చాదర్‌ఘాట్, మూసానగర్, శంకర్ నగర్‌లో కూల్చివేతలను స్టార్ట్ చేశారు అధికారులు. ఇరుకు రోడ్లు కావడంతో కొన్నిచోట్లకు బుల్డోజర్లు వెళ్లలేని పరిస్థితి ఉంది. ఈ….

6 జంక్షన్లు.. రూ. 826 కోట్లు.. కేబీఆర్ పార్క్.. ఆపరేషన్ ఫ్లైఓవర్..

హైదరాబాద్ సిగలో మరో కలికితురాయి చేరబోతోంది. నగర వైభవాన్ని మరో లెవల్‌కు తీసుకెళ్లే ప్రాజెక్ట్ షురూ కాబోతోంది. ఇటు ట్రాఫిక్ సమస్యకు చెక్ పెడుతూనే.. కొత్త అనుభూతి సొంతం చేయనున్నారు. కేబీఆర్ పార్క్ చుట్టు ఉన్న ప్రాంతాలన్ని హైద్రాబాద్‌లోని మిగిలిన కులుపుతూ….

హైడ్రా కూల్చివేతల పై బీఆర్ఎస్ కీలక నిర్ణయం..

తెలంగాణలో హైడ్రా ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం హైడ్రాకు మరింతగా అధికారాలు ఇవ్వటం.. కూల్చివేతల పైన హైడ్రా దూకుడుగా వెళ్లటం రాజకీయంగా వివాదంగా మారుతోంది. మూసీ పరీవాహక ప్రాంతాల్లోని ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటున్న వారి ఇళ్లను అధికారులు మార్క్ చేస్తున్నారు. ఇప్పుడు….

రూ.32,237 కోట్లతో హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ..

హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ పనులను రూ.32,237 కోట్ల వ్యయంతో చేపట్టనున్నారు. రెండో దశలో… కొత్తగా ఏర్పాటవుతున్న ఫ్యూచర్ సిటీకి మెట్రో రైలు పరుగులు తీయనుంది. మొదటి దశలో మూడు కారిడార్లలో మెట్రో రైలు 69 కిలోమీటర్ల మేర పరుగులు….

AP

తిరుమల లడ్డు వివాదం.. కీలక వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి..

తిరుమల లడ్డూ పై వచ్చిన ఆరోపణల పట్ల కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్‌ వర్మ స్పందించారు. ఈ వివాదాన్ని కేంద్రం సీరియస్‌గా తీసుకుందని, అవసరమైతే విచారణలో కేంద్రం తనవంతు పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు. తిరుమల లడ్డులో కలిపిన నెయ్యి పట్ల….