Author: Editor

AP

ప్రబుద్ధ భారత్-ప్రపంచ శాంతి నిర్మాణమే ద్యేయంగా అనంతలో అశోక అంబేద్కర్ ధమ్మ యాత్ర….

ఎస్ 9టీవీ న్యూస్ అనంతపురం అక్టోబర్ 4. గత నెల 21వ తేదీ కేరళాలో మొదలైన అశోక అంబేద్కర్ ధమ్మ యాత్ర గురువారం సాయంత్రం 6 గంటలకు అనంతపురం పట్టణానికి చేరుకున్న అశోక అంబేద్కర్ ధమ్మ యాత్ర ర్యాలీ అనంతపురం జిల్లా….

AP

తిరుపతి లడ్డూ వివాదం.. రేపు విచారణ చేపడతామన్న సుప్రీంకోర్టు..

తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగం వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్లిన సంగతి తెలిసిందే. లడ్డూ వివాదంలో దాఖలైన పిటిషన్లపై రేపు (అక్టోబరు 4) విచారణ కొనసాగించనున్నారు. జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని బెంచ్ నేడు మరో కేసును విచారించాల్సి….

నాకు ఏ రాజకీయ పార్టీతో, పొలిటికల్‌ పర్సన్‌తో సంబంధం లేదు: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌..

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి. ఇటు రాజకీయవర్గాలతో పాటు, అటు సినీ పరిశ్రమలోనూ ఈ కామెంట్స్‌పై పలు అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే సురేఖ వ్యాఖ్యలను నాగార్జున, స‌మంత‌, ప్రకాశ్ రాజ్, అమ‌ల‌,….

కొండా సురేఖపై నాగార్జున పరువు నష్టం దావా ..

బీఆర్ఎస్ అధినేత కేటీఆర్‌ను విమర్శించే క్రమంలో ప్రముఖ సినీనటులు నాగార్జున, సమంత, నాగచైతన్యపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై నలువైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. కొండా సురేఖ వ్యాఖ్యలను ఇప్పటికే నాగార్జున ఖండించారు. అసత్య….

AP

టీటీడీ బోర్టులోకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్..?

స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ త్వరలోనే టీటీడీ బోర్డ్ మెంబర్ గా నియమితులు కానున్నారని సమాచారం. ఈ మధ్యకాలంలో ఆయన తరచుగా తిరుపతిలో ప్రత్యక్షమవుతున్నారు. తాజాగా పవన్ కాలినడకన తిరుమల పర్యటన చేయగా, త్రివిక్రమ్ కూడా వెళ్లడం గమనార్హం.   టాలీవుడ్ మాటల….

ఫ్యామిలీ డిజిటల్‌ కార్డుని ప్రారంభించిన సీఎం..

వన్ స్టేట్.. వన్ కార్డు విధానంతో ప్రజా ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. కుటుంబానికి రక్షణ కవచంగా ఈ డిజిటల్ కార్డు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డుతో అన్ని సంక్షేమ పథకాలు పొందవచ్చన్నారు.   ఇకపై ఫ్యామిలీ డిజిటల్ కార్డే….

10వ తేదీ వరకు బతుకమ్మ సంబరాలు..

తెలంగాణ సాంస్కృతిక పండుగ బతుకమ్మ ఉత్సవాలు రేపు ప్రారంభం కానున్నాయి.  సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను నిర్వహించనున్నారు. ప్రతిరోజూ సాయంత్రం ఆరు గంటల నుంచి రవీంద్రభారతిలో బతుకమ్మ వేడుకలను నిర్వహించనున్నారు. చివరి రోజైన ఈ నెల 10న ట్యాంక్‌బండ్‌పై సద్దుల….

ఆ హీరోయిన్ల జీవితాలతో కేటీఆర్ ఆడుకున్నారు.. మంత్రి కొండా సురేఖ షాకింగ్ కామెంట్స్..

టాలీవుడ్ హీరో నాగచైతన్య, హీరోయిన్ సమంతలు విడిపోవడానికి మాజీ మంత్రి కేటీఆర్ కారణమని మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంతో మంది హీరోయిన్ల జీవితాలతో కేటీఆర్ ఆడుకున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గాంధీభవన్‌లో కేటీఆర్‌నుద్దేశించి మంత్రి కొండా సురేఖ….

AP

ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపు.. ఎంతంటే..?

ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపుకు రంగం సిద్దం అవుతోంది. డిస్కంలు తాజాగా విద్యుత్ ఛార్జీల పెంపు పైన ఈఆర్సీకి ప్రతిపాదనలు చేసాయి. దాదాపు రూ 8,113 కోట్ల మేర ప్రజల పైన భారం పడనుంది. అయితే, ఈ ప్రతిపాదనల్లో ప్రధానంగా గృహ….

AP

2029 నాటికి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్.. 2017 నాటికి ప్రతి ఇంటికి మంచి నీళ్లు: సీఎం చంద్రబాబు..

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చెత్త పన్నును రద్దు చేస్తున్నామని చంద్రబాబు ప్రకటించారు. ఈ సందర్భంగా మచిలీపట్నంలో స్వచ్ఛతాహీ సేవా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో నేటి నుంచి చెత్త పన్ను వసూలు చేయరని సీఎం చంద్రబాబు ప్రకటించారు.  ….