Author: Editor

హైడ్రా‌కు చట్టబద్దత, గవర్నర్ గ్రీన్ సిగ్నల్..

తెలంగాణ ప్రభుత్వం ( TG Govt) ప్రవేశపెట్టిన హైడ్రాకు ఇక పూర్తి అధికారాలు వచ్చినట్లేనని చెప్పవచ్చు. కేవలం అక్రమ కట్టడాలను తొలగించడమే లక్ష్యంగా హైడ్రా (Hydra) ను జీవో99 పేరిట రేవంత్ ( Cm Revanth) సర్కార్ తీసుకువచ్చింది. ఎఫ్టీఎల్, బఫర్….

AP

ఏపీ రాజకీయాల్లో బుక్ లు కీలక పాత్ర.. లోకేష్ కి పోటీగా అంబటి.. గ్రీన్ బుక్ ఓపెన్..

ఏపీ రాజకీయాల్లో బుక్ లు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. టీడీపీ రెడ్ బుక్ పేరిట వైరల్ కాగా.. వైసీపీకి చెందిన ఓ మాజీ మంత్రి కొత్తగా గ్రీన్ బుక్ రాస్తున్నట్లు ప్రకటించారు. రెడ్ బుక్ లో రాసిన పేర్లు వేరు…..

AP

వంటశాల ప్రారంభించిన సీఎం, ఒకేసారి 1. 20 లక్షల మంది భక్తులకు ..

తిరుమలలోని పాంచజన్యం విశ్రాంతి భవనం వెనుక వైపున ఔటర్ రింగ్ రోడ్డు ప్రక్కన అధునాతనమైన వంటశాల‌ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం ప్రారంభించారు.తిరుమలలో కేంద్రీకృత వంటశాల‌ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. సుమారు రూ.13.45 కోట్ల వ్యయంతో రూపొందించిన వంటశాల‌….

AP

మదనపల్లి జీఎమ్ ఆర్ పాలిటెక్నిక్ పూర్వ విద్యార్థుల సంఘం తరపున విజయవాడ వరదభాధితుల సహాయర్తం గ్రూప్ సభ్యుల సహకారంతో వసూలు చేసిన రూ 3.50లక్షలు మరియు తిరుపతి సత్యన్న సేన వసూలు చేసిన మొత్తం రూ 10 లక్షల చెక్ ను ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు అందిచడం జరిగింది.

మదనపల్లి జీఎమ్ ఆర్ పాలిటెక్నిక్ పూర్వ విద్యార్థుల సంఘం తరపున విజయవాడ వరదభాధితుల సహాయర్తం గ్రూప్ సభ్యుల సహకారంతో వసూలు చేసిన రూ 3.50లక్షలు మరియు తిరుపతి సత్యన్న సేన వసూలు చేసిన మొత్తం రూ 10 లక్షల చెక్ ను….

‘నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త’.. ఉద్యోగశిక్షణతోపాటు ప్రతినెల రూ.5000 ఆర్థికసాయం..

కేంద్ర ప్రభుత్వం దేశంలోని నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. దేశంలో ఆర్థికంగా వెనుకబడిన నిరుద్యోగుల కోసం కొత్త పథకం ప్రారంభించింది. పిఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్ (PM Internship Scheme) పేరుతో ప్రతినెలా నిరుద్యోగులకు రూ.5000 ఆర్థిక సాయం అందించనుంది. కార్పొరేట్ అఫైర్స్ మంత్రిత్వశాఖ….

AP

అమరావతి రైతుల ఆందోళన..! ఏం జరిగిందంటే..?

ఏపీ రాజధాని పై ఢిల్లీ కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రపంచ బ్యాంకు రుణం ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసింది. వచ్చే వారం సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో రుణం ఖరారు కానుంది. ఇదే సమయంలో అమరావతిలో నిర్మాణాల పైన….

AP

లడ్డూ వివాదం విచారణకు ప్రత్యేక టీం – సీబీఐ తో సహా, సుప్రీం కీలక ఆదేశాలు ..!

తిరుమల లడ్డూ వివాదం దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. లడ్డూ వివాదం పై విచారణ పైన నేడు సుప్రీం కోర్టులో కేంద్రం తమ అభిప్రాయం స్పష్టం చేసింది. సిట్ ఈ కేసు తేల్చలేదని..కేంద్రం నుంచి పర్యవేక్షణ ఉండాలని సొలిసిటర్‌ జనరల్‌….

హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్లో చెరువులు, నాలాలను కబ్జా చేసి, ఎఫ్టీఎల్ పరిధిలోనూ, బఫర్ జోన్స్ లోనూ నిర్మించిన కట్టడాలను గుర్తించి వాటిని కూల్చివేయడం లక్ష్యంగా పెట్టుకొని దూసుకుపోతున్న హైడ్రా వ్యవస్థ పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే మొదట….

ధరణి పోర్టల్ రద్దు.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన..

ధరణి పోర్టల్, లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం (LRS)పై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ధరణి పోర్టల్‌ను రద్దు చేసి త్వరలో ఆర్ఓఆర్ చట్టం తీసుకువస్తామన్నారు. అక్టోబర్ నెలకాఖరులోగా అమల్లోకి తెస్తామని చెప్పారు. ఇతర రాష్ట్రాలకు….

AP

మదనపల్లి జీఎమ్ ఆర్ పాలిటెక్నిక్ పూర్వ విద్యార్థుల సంఘం తరపున విజయవాడ వరదభాధితుల సహాయర్తం గ్రూప్ సభ్యుల సహకారంతో వసూలు చేసిన రూ 3.50లక్షలు మరియు తిరుపతి సత్యన్న సేన వసూలు చేసిన మొత్తం రూ 10 లక్షల చెక్ ను ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు అందిచడం జరిగింది.

మదనపల్లి జీఎమ్ ఆర్ పాలిటెక్నిక్ పూర్వ విద్యార్థుల సంఘం తరపున విజయవాడ వరదభాధితుల సహాయర్తం గ్రూప్ సభ్యుల సహకారంతో వసూలు చేసిన రూ 3.50లక్షలు మరియు తిరుపతి సత్యన్న సేన వసూలు చేసిన మొత్తం రూ 10 లక్షల చెక్ ను….