Author: Editor

బీసీ కులగణనపై సీఎం రేవంత్ రెడ్డి చొరవ..!

తెలంగాణలో మరో మూడు నెలల్లో గ్రామ పంచాయితీ ఎన్నికలు జరగనున్నాయి. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలంటే ముందుగా బీసీ కులగణన చేపట్టాలని, బీసీలకు 42 శాతం రాజకీయ వాటా ఇవ్వాల్సిందేనని బీసీ సంఘాలు, బీసీ నేతలు పట్టుబట్టారు. ఈ నేపథ్యంలోనే సీఎం….

AP

ఏపీ ప్రజలకు శుభవార్త… రేషన్ కార్డుపై వంటనూనెల సరఫరా..

దేశవ్యాప్తంగా వంటనూనెల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మరోపక్క దసరా పండుగ సందర్భంగా ప్రజలు పెద్ద ఎత్తున రకరకాల వంటలు, పిండి వంటకాలు చేసుకుంటున్నారు. దీంతో స్పందించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.   రాష్ట్రంలోని అన్ని దుకాణాల్లో ఇవాల్టి నుంచి అక్టోబర్….

జమ్మూకశ్మీర్ సీఎం పదవిపై ఉత్కంఠ..!

జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌సీ, కాంగ్రెస్ కూటమి ఘన విజయం సాధించింది. రాష్ట్రంలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. ఎన్‌సీ, కాంగ్రెస్ కూటమికి 48 స్థానాలు వచ్చాయి. దీంతో ఈ కూటమి మ్యాజిక్ ఫిగర్ దాటింది. ఈ నేపథ్యంలోనే ఎన్‌సీ….

AP

ఏపీలో కొత్త మ‌ద్యం దుకాణాల‌కు వెల్లువెత్తిన ద‌ర‌ఖాస్తులు..!

ఏపీ ప్ర‌భుత్వం ఇటీవ‌ల కొత్త మ‌ద్యం పాల‌సీ తీసుకొచ్చిన విష‌యం తెలిసిందే. దీనిలో భాగంగా కొత్త మ‌ద్యం దుకాణాల కోసం ద‌రఖాస్తులు స్వీక‌రిస్తోంది. ఇక ఒక్కో ద‌ర‌ఖాస్తుకు నాన్ రిఫండ‌బుల్ ఫీజు కింద రూ.2ల‌క్ష‌లు వ‌సూలు చేస్తోంది. దీంతో ఏపీ స‌ర్కార్….

AP

అర్చ‌కుల విష‌యంలో ఏపీ స‌ర్కార్ కీల‌క‌ నిర్ణ‌యం..!

అర్చ‌కుల విష‌యంలో ఏపీ స‌ర్కార్ తాజాగా కీల‌క‌ నిర్ణ‌యం తీసుకుంది. అర్చ‌కుల‌కు స్వ‌యం ప్ర‌తిప‌త్తి క‌ల్పించింది. ప్ర‌భుత్వ నిర్ణ‌యంతో ఆల‌యాల్లో అర్చ‌కుల‌కు స‌ర్వాధికారాలు క‌ల్పించిన‌ట్టయింది. ఈ మేర‌కు గురువారం ప్ర‌భుత్వం ఉత్వ‌ర్వులు జారీ చేసింది.   ఇక‌పై దేవ‌దాయ క‌మిష‌న‌ర్ స‌హా….

రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా నిర్బంధాలతో నడుస్తోంది: మంద కృష్ణ మాదిగ..

బీఆర్ఎస్ ప్రభుత్వమే కాదు… ఇప్పటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా నిర్బంధాలతోనే నడుస్తోందని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ విమర్శించారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… మాదిగలను నమ్మించేందుకు ముఖ్యమంత్రి ఎన్నో ప్రకటనలు చేస్తున్నారని, కానీ….

కొండా సురేఖపై కేటీఆర్ పరువు నష్టం దావా..!

మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరువునష్టం దావా వేశారు. ఈ మేరకు కేటీఆర్ తరఫున ఆయన న్యాయవాది ఉమామహేశ్వరరావు నాంపల్లి ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.   ఈ పిటిషన్‌లో బీఆర్ఎస్ నేతలు బాల్క సుమన్,….

రతన్ టాటా కన్నుమూత..

ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా (86) (Ratan Tata) కన్నుమూశారు. ముంబైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్య చికిత్స తీసుకుంటున్న ఆయన బుధవారం అర్ధరాత్రి తుది శ్వాస విడిచారు. వృద్ధాప్య సమస్యల కారణంగా గత కొంత….

రాష్ట్రంలో ఈసారి బతుకమ్మ పండుగ జరుగుతున్నట్టే లేదు: కేటీఆర్..

ఈ ఏడాది బతుకమ్మ పండుగలానే లేదని, డిజేలు బంద్ పెట్టారని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్‌లో కాంగ్రెస్ నేత అల్లావుద్దీన్ బీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్, అధికారులు గ్రామాల్లోకి పోతే ప్రజలు కొట్టే పరిస్థితి….

60 రోజుల్లో వన్ మెన్ కమిషన్ రిపోర్ట్.. ఆ తర్వాతే కొత్త ఉద్యోగ నోటిఫికేషన్..!

సుప్రీంకోర్టు తీర్పున‌కు అనుగుణంగా ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ అమ‌లు ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దీనికి సంబంధించి ఏక స‌భ్య క‌మిష‌న్ నియామ‌కం వెంట‌నే చేప‌ట్ట‌డంతో పాటు 60 రోజుల్లోనే నివేదిక స‌మ‌ర్పించేలా చూడాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఆ తర్వాత….