అనంతపురం జేఎన్టీయూ 15వ స్నాతకోత్సవ వేడుకలు: ముఖ్యఅతిథిగా విచ్చేయనున్న గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్!
అనంతపురం జిల్లా,జేఎన్టీయూ. జేఎన్టీయూ 15వ స్నాతకోత్సవ వేడుకలు ముఖ్యఅతిథిగా గౌరవ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ గారు పాల్గొంటారు. వి.సి. సుదర్శన్ రావు వెల్లడి. అనంతపురం, రేపటి రోజున సోమవారం ఉదయం అనంతపురం జేఎన్టీయూ 15వ వార్షిక స్నాతకోత్సవ కార్యక్రమం పండుగ….










