చంద్రబాబు నాయుడు ఆయురారోగ్యాల కోసం రాయదుర్గంలో ఘనంగా ‘దశమహావిద్య’ హోమాలు: ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు
అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం••••• చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలనే సంకల్పంతో రాయదుర్గం పట్టణంలోని శృంగేరి మఠం వేద పండితులచే పది రోజుల పాటు ప్రత్యేక హోమాలు నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తెలిపారు. అనంతపురం జిల్లా….










