Latest Posts

రుణమాఫీపై నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు: సీఎం రేవంత్ రెడ్డి.

రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మరో నాలుగు రోజుల్లో రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేయనున్నట్లు సీఎం తెలిపారు. పంట రుణాల మాఫీకి రేషన్ కార్డు ప్రామాణికం కాదని స్పష్టం చేశారు. రేషన్ కార్డు కేవలం కుటుంబాన్ని….

తెలంగాణ డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ విడుదల..!

తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించే డీఎస్సీ 2024 పరీక్షకు పూర్తి షెడ్యూల్ విడుదలయ్యింది. జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలను నిర్వహించనున్నారు. సీబీఆర్‌టీ విధానంలో రోజుకు రెండు షిఫ్ట్‌లలో డీఎస్సీ పరీక్షలను జరగనున్నాయి. జులై 18న….

AP

పంచాయతీరాజ్ నిధుల వినియోగంపై డిప్యూటీ సీఎం కీలక చర్చలు..!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వరుస సమీక్షలతో బిజీబిజీగా గడుపుతున్నారు. తనకు కేటాయించిన శాఖలపై పూర్తిగా అధ్యయనం చేస్తున్నారు. ప్రతీ శాఖపై మరింత అవగాహన తెచ్చుకునేందుకు లోతుగా అధ్యయనం చేస్తున్నారు.   ఇందులో భాగంగా శాఖల స్థితి గతులు, నిధులు,….

AP

వైసిపికి షాక్..! పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు..!

ఏపీలోని పోలవరం ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాభివృద్ధికి జీవనాడి పోలవరమన్నారు. వాస్తవ పరిస్థితులను ప్రజలకు తెలిపేందుకు శ్వేతపత్రాన్ని విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. మేధావులు, నిపుణులు సహా అందరి సలహాలు తీసుకుంటామన్నారు…..

రానా నాయుడు సీక్వెల్ రెడీ..! మరి రిలీజ్ ఎప్పుడంటే..?

టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్. ఈ పేరుకు యూత్‌ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్‌‌లో మంచి క్రేజ్ ఉంది. కామెడీ, ఎమోషనల్ నటనతో వెంకటేష్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఒకప్పుడు వెంకటేష్ సినిమా అంటే భావోద్వేగాలతో కూడిన సన్నివేశాలు, కడుపుబ్బా….

తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలపై బిగ్ అప్డేట్..!

తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలపై బిగ్ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఇటీవల జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షల ఫలితాలపై అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ పరీక్షకు సంబంధించిన ఓఎంఆఱ్ ఇమేజింగ్ షీట్ లను అందుబాటులోకి తీసుకువచ్చిన….

భూకబ్జాలపై రేవంత్ పంజా..! ప్రత్యేక విభాగం ఏర్పాటు..!

ప్రతి ఒక్కడి కన్ను సర్కార్‌ భూమిపైనే.. ఎక్కడ ఖాళీగా ఉందా అని ఎదురుచూసేవాడే. కనిపిస్తే క్షణాల్లో కబ్జా చేయడం. ఇది మనం రెగ్యులర్‌గా చూస్తునే ఉంటాం. మొన్నటి మియాపూర్‌ ఉదంతం కూడా సేమ్‌ ఇలాంటిదే.. అందుకే సర్కార్‌ ఈ కబ్జాలపై సీరియస్‌గా….

AP

వైసీపీ ఆఫీసుల కూల్చివేతపై ముగిసిన విచారణ.. తీర్పు రిజర్వ్..!

ఏపీలో వైసీపీ ఆఫీసుల కూల్చివేతపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ ముగిసింది. విచారణ అనంతరం తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు న్యాయస్థానం ప్రకటించింది. తీర్పు వెలువరించేంతవరకు స్టేటస్ కో కొనసాగుతుందని పేర్కొన్నది. మొత్తం 16 వైసీపీ కార్యాలయాలపై స్టేట్ కో కొనసాగుతుందంటూ హైకోర్టు….

AP

‘రెడ్ బుక్’ అసలు విషయం చెప్పిన హోంమంత్రి అనిత..!

‘రెడ్ బుక్’ అంశానికి సంబంధించి ఏపీ హోంమంత్రి అనిత క్లారిటీ ఇచ్చారు. రాష్ట్ర డీజీపీ, ఇతర ఉన్నతాధికారులతో గురువారం సమావేశమైన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుతం నాలుగు అంశాలను అజెండాగా పెట్టుకుని ముందుకు వెళ్తున్నామన్నారు…..

కేంద్ర బడ్జెట్‌..! ఎన్డీఏ సర్కార్‌ వరాల జల్లు కురిపిస్తుందా..?

కేంద్ర బడ్జెట్‌.. దేశం మొత్తం ఆతృతగా, ఆశగా ఎదురు చూస్తున్న అంశం. ధరల భారం తగ్గుతుందా..? పన్ను మినహాయింపులు ఉంటాయా..? మధ్య తరగతి జీవులకు దక్కే ఊరటలేంటి? సంచలన నిర్ణయాలు ఏమైనా ఉండబోతున్నాయా? ఇప్పటికే ఇలాంటి ప్రశ్నలతో ప్రజలంతా సతమతమవుతున్నారు. ఇప్పుడు….