Category: TELANGANA

జీపీలకు రూ.150 కోట్ల నిధులు విడుదల..!

గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న మల్టీపర్పస్ వర్కర్ల పెండింగ్ వేతనాలు చెల్లించేందుకు తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రూ.150కోట్ల 57 లక్షల 59వేల 500 నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 32 జిల్లాల్లో….

బీజేపీలో బీఆర్ఎస్ విలీనం..?

తెలంగాణ సార్వత్రిక ఎలక్షన్స్ లో ఘోర పరాజయం పాలైన బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్ లు తగులుతూనే ఉన్నాయి. ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో తగులుతున్న షాక్‌లతో కారు పార్టీ కోలుకోలేని పరిస్థితి నెలకొంది. అసెంబ్లీలో 39 నుంచి 29కి తగ్గిపోయింది….

సుప్రీంకోర్టుకు కేసీఆర్.. ఎందుకంటే..?

మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర ప్రభుత్వం వేసిన పవర్ కమిషన్‌ను రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ సుప్రీంకోర్టు విచారణకు లిస్ట్ అయింది. రేపు చీఫ్….

బీఆర్ఎస్‌కు మరో షాక్.. కాంగ్రెస్‌లోకి గూడెం మహిపాల్ రెడ్డి..?

కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వలసలు కొనసాగుతున్నాయి. శనివారం ఉదయం శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, శుక్రవారం సాయంత్రం రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరి చేరికతో మొత్తం ఇప్పటివరకు 9 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్….

గౌడన్నలకు రేవంత్ సర్కారు గుడ్ న్యూస్.. ‘కాటమయ్య రక్ష’ కిట్లు..!

గీత కార్మికులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గౌడన్నల రక్షణ కోసం కీలక నిర్ణయం తీసుకుంది. కల్లు గీసే సమయంలో చెట్టు ఎక్కిన తర్వాత ప్రమాదవశాత్తు చాలా మంది గీత కార్మికులు తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు. చెట్టు నుంచి తాళ్లకు….

బీజేపీలోకి హరీశ్‌రావు..?

గత కొద్ది రోజులుగా తెలంగాణలో నేతలు పార్టీల మార్పులకు సంబంధించి చర్చలు జోరుగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. తాజా రాజకీయ పరిస్థితులను పరిశీలిస్తే ఊహించని నేతలు సైతం ఇతర పార్టీలోకి వెళ్లి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇటీవలే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు….

తెలంగాణలో కూడా టీ స్క్వేర్..!

అమెరికాలో న్యూయార్క్‌సిటీలోని టైమ్స్ స్క్వేర్ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ప్రాంతం. ఇది వాణిజ్య ప్రాంతమే కాకుండా ఒక టూరిస్ట్ డెస్టినేషన్ కూడా. ఎంటర్‌టైన్‌మెంట్ హబ్ కూడా. చుట్టూ బిల్లుబోర్డులే. అందులో నిత్యం వాణిజ్య ప్రకటనలు. అయినా ఆ వీధి అంతా కోలాహలంగా, సందడిగా….

బీజేపీ.. కాంగ్రెస్.. మధ్యలో కేసీఆర్..!

– పార్టీ నేతలను లాగేసుకుంటున్న కాంగ్రెస్ – ఒకరి తర్వాత ఒకరుగా జంప్ – ఢిల్లీ వెళ్లొచ్చిన కేటీఆర్, హరీష్ – పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ సడెన్ మీటింగ్ – బీజేపీ పెట్టిన కండిషన్ ఏంటి? – రెండు జాతీయ….

రైతుల పక్షాన ఆలోచించాలి.. వారితో నేరుగా కలెక్టర్లే మాట్లాడాలి..

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షాన ఆలోచనలు చేస్తున్నది. ఆగస్టు 15లోపు రూ. 2 లక్షల లోపు పంట రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించింది. రైతు భరోసా విధివిధినాల కోసం కూడా ఇది వరకు ప్రజాభిప్రాయ సేకరణ ప్రారంభించింది…..

తెలంగాణ కొత్త డీజీపీగా జితేందర్..

రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. ప్రిన్సిపల్ సెక్రెటరీ, హోం శాఖగా ఉన్న 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి డాక్టర్ జితేందర్‌ను డీజీపీగా బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు…..