Category: TELANGANA

తెలంగాణలో కింగ్ ఫిషర్ బీర్ల సరఫరా నిలిపివేతపై యూబీఎల్ క్లారిటీ..

తెలంగాణ రాష్ట్రంలో బీర్ల సరఫరా నిలిపివేతపై బీర్ల తయారీ సంస్థ యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ (UBL) వివరణ ఇచ్చింది. కొన్ని నెలలుగా నష్టాలు భరిస్తూనే బీర్లు సరఫరా చేశామని పేర్కొంది. ధరలు సవరించాలని తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGBCL)ను అనేకసార్లు….

నాపై పెట్టిన కేసుల గురించి ఏసీబీకి కూడా అర్థమైంది: కేటీఆర్..

రాజకీయ కక్షతోనే తనపై తప్పుడు కేసులు పెట్టారని ఏసీబీకి కూడా అర్థమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఏసీబీ అధికారులు తనను అడిగిన ప్రశ్నలే మళ్లీ మళ్లీ అడిగారని… అలా 82 ప్రశ్నలు వేశారన్నారు. ఈ కేసులో ఎలాంటి విషయమూ….

ఆరోగ్యశ్రీ వైద్యసేవలు బంద్.. ప్రభుత్వానికి అల్టిమేటం

మొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెండింగ్ బకాయిలు చెల్లించాలని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు వైద్య సేవలు నిలిపివేసి ఆందోళన బాట పట్టిన విషయం తెలిసిందే. ఇక ఇదే క్రమంలో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆరోగ్య శ్రీ పథకం కింద అందించే వైద్య….

కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్లపై టీజీపీఎస్సీ కీలక ప్రకటన..

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ఉద్యోగార్థులకు శుభవార్త చెప్పింది. మే 1 నుంచి కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేస్తామని టీజీపీఎస్సీ ప్రకటించింది. మార్చి 31లోగా ఉద్యోగ ఖాళీల వివరాలను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు వెల్లడించింది. ఖాళీల మేరకు….

తెలంగాణ లో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు..!

హైదరాబాద్‌ విపత్తు స్పందన, ఆస్తుల పర్యవేక్షణ, పరిరక్షణ ఏజెన్సీ (హైడ్రా) విషయంలో తెలంగాణ ప్రభుత్వం మరింత పటిష్ఠ చర్యలకు దారితీసింది. ఈ క్రమంలో హైడ్రా కోసం ప్రత్యేక పోలీస్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేస్తూ మంగళవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. బుద్ధభవన్‌….

నేడు ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఏసీబీ, ఈడీ విచారణ..

నేడు ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఏసీబీ, ఈడీ విచారణ జరగనుంది. ఈ విచారణకు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ హాజరు కానున్నారు. అరవింద్ కుమార్‌ను విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు. మరోవైపు ఈడీ విచారణకు హెచ్ఎండీఏ మాజీ చీఫ్….

విచారణ కోసం ఏసీబీ కార్యాలయానికి కేటీఆర్… పోలీసులతో వాగ్వాదం..

పార్ములా ఈ-కార్ రేసులో హైదరాబాద్‌లోని ఏసీబీ ప్రధాన కార్యాలయానికి విచారణకు హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… తనను న్యాయవాదుల సమక్షంలో విచారించాలని తాను ఏసీబీని కోరుతున్నానన్నారు. పట్నం నరేందర్ రెడ్డి ఇవ్వని….

ఆరాంఘర్ ఫ్లై ఓవర్ ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి..

భాగ్యనగరంలో మరో వంతెన ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. జీహెచ్ఎంసీ నిర్మించిన ఫ్లై ఓవర్‌ను ప్రభుత్వం ప్రారంభించింది. ఆరాంఘర్‌- జూపార్కు ఫ్లై ఓవర్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రారంభించారు. జూపార్కు నుంచి ఆరాంఘర్ వరకు 4.08 కిలోమీటర్లు రూ.800 కోట్లతో జీహెచ్‌ఎంసీ నిర్మించింది…..

ఈ నెల 26 నుంచి రైతు భరోసా..?

రైతు భరోసా పథకానికి మంగళం పాడారంటూ విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్న వేళ, మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 26 నుంచి రాష్ట్రంలో రైతు భరోసా అందిస్తున్నామని ప్రకటించారు. అంతేకాకుండా, రైతు భరోసా పథకం కింద….

తెలంగాణలో షేక్ హ్యాండ్స్ వద్దు.. రేవంత్ సర్కార్ హెచ్చరికలు..

చైనాలో మెటాన్యుమోవైరస్ (HMPV) శరవేగంగా విస్తోరిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందస్తు చర్యలు చేపట్టింది. కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇచ్చిన సూచనలకు అనుగుణంగా శరవేగంగా నిర్ణయాలను తీసుకుంది.   ఈ మేరకు తెలంగాణ ప్రజారోగ్యం- కటుంబ….