Category: TELANGANA

చేవెళ్లలో త్వరలో ఉపఎన్నిక రాబోతుంది..కేటీఆర్ జోస్యం..

చేవెళ్ల నియోజకవర్గంలో త్వరలో ఉపఎన్నిక రాబోతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జోస్యం చెప్పారు. రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో ఏర్పాటు చేసిన రైతు ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… చేవెళ్లలో ఉపఎన్నిక రానుందని, ఆ సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం….

లై డిటెక్టర్‌కు సిద్ధమంటూ రేవంత్‌కు కేటీఆర్ సవాల్..

రాజకీయ కక్ష సాధింపులో బాగంగానే తనపై కేసులు పెట్టారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్(ED) అధికారులు గురువారం విచారించారు. దాదాపు 7 గంటలపాటు ఆయనను ప్రశ్నించారు…..

తెలంగాణలో మద్యం ధరల పెంపుకు రంగం సిద్ధం..

తెలంగాణలో మద్యం ధరల పెంపుకు రంగం సిద్దమైంది. ధరల పెంపు అనివార్యంగా కనిపిస్తోంది. ధరల పెంపు పైన ప్రభుత్వం నియమించిన కమిటీ నివేదిక ఆధారంగానే నిర్ణయం ఉండాలని డిసైడ్ అయ్యారు. అయితే, ధరల పెంపు పైన లిక్కర్ కంపెనీల నుంచి వస్తున్న….

ఈడీ విచారణకు హాజరైన కేటీఆర్.. ఈడీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత..

ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో ఈడీ విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. తన నివాసం నుంచి నేరుగా ఆయన ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. మరోవైపు ఈడీ కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. సుమారు 200 మంది….

భూములు తీసుకోవద్దంటూ పొలాల్లో సకినాలు చేస్తూ నిరసన..

రింగ్ రోడ్డు కోసం తమ భూములు తీసుకోవద్దంటూ వరంగల్ జిల్లాలో కొందరు రైతులు సకినాలతో నిరసన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం వరంగల్ నగరానికి కొత్త మాస్టర్ ప్లాన్‌ను రూపొందించింది. ఇందులో భాగంగా వరంగల్ మండలంలోని ఆరెపల్లి – పైడిపల్లి – కొత్తపేట….

తెలంగాణకు కేంద్రం సంక్రాంతి కానుక .. నేడు జాతీయ పసుపు బోర్డును ప్రారంభించనున్న కేంద్ర మంత్రి..

నిజామాబాద్ జిల్లా రైతుల చిరకాల స్వప్నం నేడు నెరవేరుతోంది. జాతీయ పసుపు బోర్డును నిజామాబాద్ (ఇందూరు)లో ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ రోజు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వర్చువల్ పద్ధతిలో ప్రారంభించనున్నారు. దీంతో ప్రధాని నరేంద్ర….

నేను రాజీనామా చేస్తా. ఆ ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్ధమా..? పాడి కౌశిక్ రెడ్డి సవాల్..

నేను రాజీనామా చేస్తా.. బీఆర్ఎస్ పార్టీ మారిన పదిమంది ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్ధమా? అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సవాల్ చేశారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం మీడియాతో మాట్లాడారు. దమ్ముంటే కాంగ్రెస్‌ చేరిన వారంతా రాజీనామా చేయాలని డిమాండ్….

పాడి కౌశిక్ దౌర్జన్యం.. తోటి ఎమ్మెల్యే‌పై దాడికి ప్రయత్నం..

కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ లో రాజకీయ పార్టీ నేతలు ఒకరి పై ఒకరు చేయి చేసుకున్నారు. ఈ ఘటనతో అక్కడ ఉన్న అధికారులు, ఇతర నేతలు అవ్వాకయ్యారు. ప్రస్తుతం.. నేతల మధ్య ఈ గొడవ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమవుతుంది. కలెక్టరేట్ లోని సమీక్షా….

ఆదివాసీలపై సీఎం రేవంత్ వరాల జల్లు..

ఆదివాసీ సంఘాలు, ప్రజా ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆదివాసీల సంక్షేమానికి సంబంధించి అనేక కీలక నిర్ణయాలను సీఎం ప్రకటించారు. ఎన్నో ఏళ్లుగా ఆదివాసీల డిమాండ్లు పరిష్కారం కాకపోవడంతో, వాటిని వెంటనే పరిష్కరించాలని సీఎం ఆదేశించారు…..

రైతు భరోసాపై మరో కీలక ప్రకటన చేసిన సీఎం రేవంత్ రెడ్డి..

సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జిల్లా కలెక్టర్ల సమావేశం జరిగింది. ఈ భేటీలో ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్,….