Category: TELANGANA

నాగర్జునసాగర్ డ్యామ్ కాంగ్రెస్ పార్టీ కట్టిందనో, జవహర్ లాల్ నెహ్రు కట్టాడనో అనుకుంటున్నారు కదూ..?

నాగర్జునసాగర్ డ్యామ్ కాంగ్రెస్ పార్టీ కట్టిందనో, జవహర్ లాల్ నెహ్రు కట్టాడనో అనుకుంటున్నారు కదూ. కానీ అది పూర్తిగా తప్పు నాగర్జున సాగర్ డ్యామ్ ను నిర్మించింది వల్లుట్ల (గోత్రం) వాసిరెడ్డి గృహనామానికి చెందిన ముక్త్యాల సంస్థానానికి చెందిన శ్రీ రాజా….

తెలంగాణలో 9 మందికి రూ.9 కోట్లు.. ఆ ప్రముఖులు వీరే..

డిసెంబర్ 9, 2024 నాడు సెక్రటేరియట్ లో “తెలంగాణ తల్లి” విగ్రహావిష్కరణ సందర్భంలో తెలంగాణ ప్రజాపోరాటానికి స్ఫూర్తిని అందించిన 9 మంది ప్రముఖులకు ఒక్కొక్కరికి కోటి రూపాయల నగదు బహుమతిని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆ బహుమతిని ఈ రోజు….

రాజ్ భవన్‌లో మిస్ వరల్డ్ విజేతలకు తేనేటి విందు..

హైదరాబాద్‌లోని రాజ్భవన్‌లో మిస్ వరల్డ్ టీంకి తేనీటి విందు ఇచ్చారు గవర్నర్ జిష్ణుదేవ్. మిస్ వరల్డ్ విజేతలకు అభినందించారు. మిస్వరల్డ్ ఓపల్ సుచాత చువాంగ్శ్రీతోపాటు రన్నరప్స్ ఆరేలి జాచిమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మయా క్లైడా, హాసెట్ డెరెజే కూడా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిశారు…..

11వ తారీఖుున కాళేశ్వరం కమిషన్ ఎదుటకు కేసీఆర్..!

బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 5న కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరుకావొద్దని ఆయన నిర్ణయించుకున్నారు. మరింత సమయం కావాలని కమిషన్ ను కేసీఆర్ కోరారు. ఈ నెల 5న బదులు.. 11వ తారీఖుున….

తెలంగాణ ఆర్టీసీ అద్భుతమైన సదుపాయం..! ఏంటంటే..?

తెలంగాణ ఆర్టీసీ ప్రజలకు కొత్త కొత్త సదుపాయాలను అందుబాటులోకి తెస్తోంది. ఇప్పుడు కీచైన్‌ స్కాన్‌ చేయగానే.. ఆర్టీసీ ప్రయాణ సమాచారం ఈజీగా తెలుస్తోంది. బస్సు సమాచారం తెలియజేసే గమ్యం యాప్‌‌తో పాటు అఫీషియల్‌ ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్‌ సహా పది రకాల….

హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌ రహస్య భేటీ..? టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఈ సంచలన ఆరోపణలు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ను రహస్యంగా కలిశారు. హైదరాబాద్‌ శివారు ఓ ఫాంహౌజ్‌లో వారిద్దరూ మీట్ అయ్యారు. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఈ సంచలన ఆరోపణలు చేశారు. ఇదేమీ మామూలు కామెంట్ కాదు. స్టేట్….

బీజేపీలో బీఆర్ఎస్ విలీనం..? కుండబద్దలు కొట్టిన రఘునందన్.. !

బీఆర్ఎస్, కవిత వ్యవహారం శైలిపై ఆయన దుమ్మెత్తిపోశారు బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు. అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ కోలుకునే పరిస్థితి లేదన్నారు. ప్రస్తుతం ప్రజలకు బీజేపీ దగ్గరవుతోందన్నారు. శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని పార్టీ ఆఫీసులోని ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఈ….

ఫోన్ ట్యాపింగ్ కేసు: ఈ వారంలో ఇండియాకు ప్రభాకర్‌రావు.. సుప్రీంకోర్టు డెడ్‌లైన్..

మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్‌రావు ఇండియాకు వచ్చేందుకు మార్గం సుగమం అయ్యింది. ఈవారంలో ఆయన ఇండియాకు రానున్నారు. ఆయన వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈ మేరకు తీర్పు వెల్లడించింది. దీంతో ఆయన రానుండడంతో ఫోన్ ట్యాపింగ్ అసలు గుట్టు వీడనుంది.  ….

తెలంగాణ పీసీసీలో కొత్త కమిటీలు..!

తెలంగాణ కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలను కాంగ్రెస్ హైకమాండ్ గమనిస్తుందా? గతంలో మాదిరిగా కాకుండా నేతల నుంచి మాటలు, పనులు ఎప్పటికప్పుడు అధిష్టానానికి నివేదికలు వెళ్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆ వ్యవహారాలను చక్కబెట్టే పనిలో నిమగ్నమయ్యారు…..

రైతులకు భారీ గుడ్ న్యూస్.. రూ.51 కోట్ల నిధులు విడుదల..

ఇది రైతు ప్రభుత్వం. ప్రజా ప్రభుత్వం. రైతు సమాజాన్ని ఆదుకునే ప్రభుత్వం. వ్యవసాయ రంగాన్ని ఉత్తమం చేసే దిశగా రేవంత్ సర్కార్ పనిచేస్తోంది. రైతులకు సమస్య వస్తే అండగా నిలబడుతోంది. రూ.21వేల కోట్ల నిధులతో రెండు లక్షల రైతు రుణమాఫీ చేసింది….