Category: TELANGANA

69 మందితో.. పీసీసీ కొత్త కార్యవర్గం..!

ఎట్టకేలకు టీపీసీపీ కార్యవర్గం ఏర్పాటైంది. కానీ కీలకమైన వర్కింగ్ ప్రెసిడెంట్లు లేకుండానే కార్యవర్గాన్ని ప్రకటించారు. టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్స్, జనరల్ సెక్రటరీ పదవులను భర్తీ చేసింది. ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. 27 మంది ఉపాధ్యక్షులకు టీపీసీసీ….

అమెరికా నుంచి హైదరాబాద్‌కు ప్రభాకర్‌రావు..! నేడు సిట్ ముందుకు..!

మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. 14 నెలల తర్వాత ఆయన అమెరికా నుంచి తిరిగొస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్‌ విచారణకు ప్రభాకర్‌రావు హాజరుకానున్నారు. ఇదే కేసులో అరెస్టైన ఇతర నిందితులు ఇచ్చిన సమాచారంతో ప్రభాకర్‌రావును ప్రశ్నించబోతోంది. సిట్‌ టీమ్…..

మేయర్ విజయలక్ష్మికి అర్థరాత్రి బెదిరింపు కాల్స్..!

గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మికి ఫోన్ బెదిరింపులు మొదలయ్యాయి. అర్ధరాత్రి కాల్స్ చేసిన ఓ వ్యక్తి, ఆమె వార్నింగ్ ఇచ్చినట్టు తెలస్తోంది. మేయర్‌తోపాటు ఆమె తండ్రి కేశవరావు అంతు చూస్తానంటూ వాయిస్ మెసేజ్ పెట్టాడు.మేయర్ పీఆర్వో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో….

నేడే కేబినెట్ విస్తరణ..! ముగ్గురి చోటు..!

ఎట్టకేలకు రేవంత్‌రెడ్డి కేబినెట్ విస్తరణకు అంతా సిద్ధమైంది. ఆయన కేబినెట్‌లోకి కొత్తగా ముగ్గురికి చోటు లభించింది. వారిలో శ్రీహరి ముదిరాజ్, వివేక్‌, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ ఉన్నారు. అయితే చివరి నిమిషంలో మార్పులు జరిగే అవకాశమున్నట్లు వార్తలు వస్తున్నాయి.   దాదాపు ఏడాదిన్నర….

కాళేశ్వరం విచారణ వేగవంతం.. జస్టిస్ ఘోష్ కమిషన్ ముందు ఈటల హాజరు..

కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో అక్రమాలు చోటు చేసుకున్నట్లు ఆరోపణలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం విచారణ కమిషన్‌ను నియమించింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణను ముమ్మరం చేసింది. విచారణలో భాగంగా శుక్రవారం బీజేపీ ఎంపీ,….

కేటీఆర్‌కు సుప్రీంకోర్టు షాక్..! నోటీసులు జారీ ..

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 25 వేల కోట్ల అవినీతికి పాల్పడిందంటూ గతంలో తీవ్ర ఆరోపణలు చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు సుప్రీంకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. ఈ ఆరోపణలకు సంబంధించి ఆయనపై నమోదైన కేసులో….

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విచారణ..! ట్యాపింగ్‌ వెనకున్న పెద్దల పేర్లు బయటకు వస్తాయా..?

తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విచారణకు పోలీసులు సిద్ధమయ్యారు. కోర్టు ఆదేశాల ప్రకారం.. గురువారం పోలీసుల ముందు విచారణకు.. ప్రభాకర్ రావు హాజరుకావాల్సి ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో.. ఆయనే కీలక నిందితుడిగా ఉన్నారు. కేసు….

సూట్‌కేస్‌లో యువతి డెడ్‌బాడీ..! ఎక్కడంటే..?

సూట్‌కేసులో మహిళ డెడ్‌బాడీ. ఇలాంటి ఘటనలు ఈమధ్య ఎక్కువ అవుతున్నాయి. గతంలో సినిమాల్లో మాత్రమే కనిపించేవి. చంపేసి.. బాడీని ముక్కలుగా నరికేసి.. సూట్‌కేసులో కుక్కేసి.. గుర్తుతెలియని చోట పడేయడం ఇప్పుడు కామన్‌గా మారింది. గతంలో నార్త్ ఇండియాలో ఇలాంటి కేసు ఒకటి….

మహా ధర్నాలో కవిత..!

కాళేశ్వరం కమిషన్ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడాన్ని తప్పుబట్టారు ఎమ్మెల్సీ కవిత. ఆయన ఏం తప్పు చేశారని నోటీసులు ఇచ్చా రని ప్రశ్నించారు. కేసీఆర్‌కు నోటీసులిస్తే.. తెలంగాణ సమాజానికి ఇచ్చినట్లేనని అన్నారు.   కాళేశ్వరం కమిషన్ కేసీఆర్‌కు….

తెలంగాణ టెట్ ఎగ్జామ్ షెడ్యూల్ రిలీజ్..! ఎప్పుడంటే..?

తెలంగాణ టెట్ – 2025 ఎగ్జామ్ షెడ్యూల్ రిలీజైంది. జూన్ 18 నుంచి 30 వరకు ఎగ్జామ్స్ జరగనున్నట్టు అధికారులు పేర్కొన్నారు. రోజూ రెండు సెషన్ లలో ఉదయం 9 గంటల నుంచి 11:30 గంటల వరకు.. మధ్యాహ్నం 2 గంటల….