Category: TELANGANA

ఏసీబీకి చిక్కినా మరో అవినీతి తిమింగలం..! 200 కోట్లకు పైగా ఆస్తి.. ఏడీఈ అంబేద్కర్ అరెస్ట్..

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విద్యుత్ శాఖ అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్ అంబేద్కర్ అరెస్ట్ అయ్యారు. ఉదయం నుంచి నిర్వహిస్తున్న సోదాలు భారీ మొత్తంలో ఆస్తులు ఉన్నట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. మొత్తం రూ.200 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్టు పోలీసులు….

తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా ఎన్వీఎస్ రెడ్డి..!

తెలంగాణ ప్రభుత్వం పరిపాలనలో కీలక మార్పులు చేపట్టింది. నలుగురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ మెట్రో రైల్ (హెచ్ఎంఆర్) మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) పదవిలో మార్పులు చేస్తూ ప్రభుత్వం మంగళవారం ప్రకటన….

బండి సంజయ్‌కు కేటీఆర్ బిగ్ షాక్.. రూ.10 కోట్ల పరువు నష్టం దావా..

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి హైడ్రామా నడుస్తోంది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, బీజేపీ సీనియర్ నేత బండి సంజయ్ కుమార్‌పై రూ.10 కోట్ల పరువు నష్టం దావా వేశారు. కేటీఆర్….

కాలేజీ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఫీజు రీయింబర్స్ మెంట్‌పై చర్చలు సఫలం..,!

తెలంగానలో కాలేజీలు తాము ఇక సేవలను కొనసాగించలేమని చెబుతూ సోమవారం బంద్ నిర్వహించాయి. ప్రభుత్వం వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రతిఏటా12.50 లక్షల మంది ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పొందుతున్నారు. ఇందులో 5 లక్షల మంది….

తెలంగాణలో ఎలక్ట్రానిక్స్ రంగంలో భారీగా పెట్టుబడులు..!

ఎలక్ట్రానిక్స్ రంగంలో భారీ పెట్టుబడులకు తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానం పలికింది. పిక్సియమ్ డిస్‌ప్లే టెక్నాలజీస్ కంపెనీ రాష్ట్రంలో కొత్త ఫ్యాక్టరీ స్థాపించనుంది. ఈ పరిశ్రమ రాష్ట్ర టెక్ రంగాన్ని మరింత బలోపేతం చేయనుంది. ఎల్‌ఈడీలు, మైక్రో ఎల్‌ఈడీలు, ఆడియో-వీడియో భాగాలపై దృష్టి….

జూబ్లీహిల్స్ బైపోల్‌ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం..!

తెలంగాణలో ఉపఎన్నిక వేళ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. జూబ్లీహిల్స్ బైపోల్‌కు నేడో లేదా రేపో నోటిఫికేషన్ రానుంది. దీంతో ప్రధాన పార్టీలు అలర్ట్ అయ్యాయి. తాజాగా జూబ్లీ‌హిల్స్ ఉపఎన్నికపై సీఎం రేవంత్‌రెడ్డి ఫోకస్ చేశారు. ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన సమావేశానికి పలువురు….

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటు చోరీ గురించి రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలకంటే.. ఎమ్మెల్యేల చోరీ కూడా చిన్న నేరం కాదని వ్యాఖ్యానించారు. పార్టీ ఫిరాయించిన ప్రతి ఒక్క….

మరో నాలుగు రోజుల్లో రాష్ట్రానికి 27 వేల టన్నుల యూరియా: తుమ్మల..

రాష్ట్రంలోని రైతులకు అవసరమైన ఎరువులు సమయానికి అందించే దిశగా.. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ రోజు సచివాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, రైతులకు ఎరువుల కొరత కలగకుండా ప్రత్యేక చర్యలు….

రాష్ట్రంలో బీసీలకు 42 శాతం లైన్ క్లియర్..?

తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు లైన్ క్లియర్ అయ్యినట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. పంచాయతీ రాజ్, మున్సిపల్ చట్ట సవరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపినట్టు వార్తలు వచ్చాయి. గెజిట్ నోటిఫికేషన్ విడుదలకు గవర్నర్ అనుమతి ఇచ్చినట్టు కూడా….

బీఆర్ఎస్‌లో ఏం జరుగుతోంది..? ఎమ్మెల్సీ కవిత ఇంటికి కేసీఆర్ సతీమణి..?

బీఆర్ఎస్‌లో ఏం జరుగుతోంది? కవితపై వేటు అంతా వత్తిదేనా? కూతురుపై వేటు పార్టీ నేతలకు కేసీఆర్ పంపించిన సందేశమా? ఇంతకీ కవిత ఇంటికి ఆమె తల్లి సడన్‌గా రావడం వెనుక ఏం జరుగుతోంది? రాయబారం ఎంతవరకు వచ్చింది? దీనిపై కూతురు కవిత….