Category: SPORTS

రమీజ్ పిల్లాడిలా ప్రవర్తిస్తున్నాడు.. : పాక్ మాజీ కెప్టెన్ ఫైర్

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ పదవీ నుంచి ఆ దేశ మాజీ క్రికెటర్ రమీజ్ రజాను ఇటీవల తొలగించిన విషయం తెలిసిందే. ఆ పదవీ ఊడినప్పటి నుంచి అతడు తన అసంతృప్తి జ్వాలలు కక్కుతూనే ఉన్నాడు. పాక్ ప్రభుత్వంపై, పీసీబీ ప్యానెల్‌పై….

ఐపీఎల్‌ మా జీవితాలను మార్చేసింది: ఏబీ డివిలియర్స్‌

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ (ఐపీఎల్‌) క్రికెట్‌ను, క్రికెటర్ల జీవితాలను ఎంతగానో మార్చేసింది. ఈ లీగ్‌ స్ఫూర్తితో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో ఎన్నో లీగ్స్‌ ప్రారంభమయ్యాయి. తాజాగా సౌతాఫ్రికా టీ20 లీగ్‌ (SA20) కూడా ప్రారంభం కాబోతోంది. వచ్చే నెలలోనే తొలి లీగ్‌….

ఇండియన్‌ మెన్స్‌, వుమెన్స్‌ టీమ్స్‌ ప్లేయర్స్‌ అయిన సూర్యకుమార్‌ యాదవ్‌

ఇండియన్‌ మెన్స్‌, వుమెన్స్‌ టీమ్స్‌ ప్లేయర్స్‌ అయిన సూర్యకుమార్‌ యాదవ్‌, స్మృతి మంధానా ఈ ఏడాది ఐసీసీ అత్యుత్తమ అవార్డుల రేసులో ఉన్నారు. సూర్యకుమార్‌ యాదవ్ మెన్స్‌ టీ20 క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌కు నామినేట్‌ కాగా.. స్మృతి మంధానా వుమెన్స్‌….

సన్‌రైజర్స్ కెప్టెన్ ఎవరు?

2016లో సన్ రైజర్స్ హైదరాబాద్(SRH) డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలో తొలి ఐపీఎల్ టైటిల్ ను గెలిచింది. దాని తర్వాత.. ఇక ఐపీఎల్(IPL) ట్రోఫీ ఆశగానే మిగిలిపోయింది. కిందటి సీజన్ లో కేన్ విలియమ్స్ ను కెప్టెన్ గా చేశారు. ఈ న్యూజిలాండ్….

రెండో టెస్టులో 3 వికెట్ల తేడాతో విజయం

145 పరుగుల లక్ష్యం.. 70 పరుగులకే 7 వికెట్లు కోల్పోయాయి.. మరో 75 పరుగులు చేయాలి. చేతిలో 3 వికెట్లు మాత్రమే ఉన్నాయి. ఇలాంటి సమయంలో టీమిండియా రెండో టెస్ట్ లో బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోతుందని అంతా టీవీలు కట్టేశారు. కానీ….

మ్యాచ్ జరుగుతుంటే.. డ్రెస్సింగ్ రూమ్ లో పరిస్థితి ఉత్కంఠబరితం

బంగ్లాదేశ్‌(Bangladesh)తో టెస్టు సిరీస్‌ను గెలుచుకుంది టీమ్ ఇండియా(Team India). రెండో టెస్టులో బంగ్లాదేశ్‌ నిర్దేశించిన 145 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన టీమ్‌ఇండియా శ్రేయాస్‌ అయ్యర్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌ రాణించడంతో మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో రెండు మ్యాచ్‌ల….

రెండు హెవీ వెయిట్ కేటగిరీలు..మూడు గోల్డ్ మెడల్స్.. ఇది నిఖత్ జరీన్ సాధించిన అపూర్వమైన ఘనత.

తనకు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ అత్యున్నత శిఖరాలకు వెళ్లిన తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ నిలిచింది. అయితే నిఖిత ఈ స్థితికి మాములుగా రాలేదు. ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ ఇక్కడికి వచ్చింది. భారత దిగ్గజ బాక్సర్ మేరీ….

ఇండియా – బంగ్లాదేశ్ మధ్య జరుగుతోన్న రెండో టెస్ట్ రసవత్తరం

  ఇండియా – బంగ్లాదేశ్ మధ్య జరుగుతోన్న రెండో టెస్ట్ రసవత్తరంగా మారుతోంది. మూడో రోజు రెండో ఇన్నింగ్స్‌లో 231 పరుగులకు బంగ్లాదేశ్ ఆలౌట్ అయ్యింది. ఇండియా ముందు 145 పరుగుల లక్ష్యాన్ని విధించింది. ఈజీ టార్గెట్‌ను ఛేదించే క్రమంలో టీమ్….

గుజరాత్ టైటాన్స్ జట్టు రూ.4.4 కోట్లకు జోషువాను సొంతం

ఐపీఎల్ 2023 కోసం జరుగుతున్న వేలంలో ఫ్రాంఛైజీలన్నీ ఆటగాళ్ల కోసం తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ఇప్పటికే స్టార్ ఆటగాళ్లను కొనుగోళ్లు దాదాపు ముగియడంతో అన్ క్యాప్డ్, సీనియర్ ఆటగాళ్ల కోసం చూస్తున్నారు. ఈ వేలంలో ఓ ఆటగాడు చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో….

టీమిండియాకు మరో షాక్‌.. కేఎల్‌ రాహుల్‌కు గాయం

బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్‌ గెలిచి సిరీస్‌లో ఆధిక్యం సంపాదించిన టీమిండియా.. గురువారం (డిసెంబర్‌ 22) నుంచి ప్రారంభం కాబోయే రెండో టెస్ట్‌కు సిద్ధమవుతోంది. ఈ టెస్ట్‌కు ఇప్పటికే రోహిత్‌ శర్మ దూరమయ్యాడు. అయితే ఇప్పుడు స్టాండిన్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ కూడా….