జెట్ ఫైటర్స్ కోసం చైనా పైలట్లకి శిక్షణ
చైనా కి చెందిన కొత్త విమాన వాహక నౌక మీద నుంచి ఆపరేషన్ లో పాల్గొనే జెట్ ఫైటర్స్ కోసం చైనా పైలట్లకి శిక్షణ ఇవ్వడానికి అమెరికా,బ్రిటన్,జర్మనీ కి చెందిన ఫైటర్ పైలట్లు ఒప్పందాలు చేసుకొని మరీ శిక్షణ ఇస్తున్నారు. గత….
చైనా కి చెందిన కొత్త విమాన వాహక నౌక మీద నుంచి ఆపరేషన్ లో పాల్గొనే జెట్ ఫైటర్స్ కోసం చైనా పైలట్లకి శిక్షణ ఇవ్వడానికి అమెరికా,బ్రిటన్,జర్మనీ కి చెందిన ఫైటర్ పైలట్లు ఒప్పందాలు చేసుకొని మరీ శిక్షణ ఇస్తున్నారు. గత….
హాలోవీన్ వేడుకల్లో అపశ్రుతి.. తొక్కిసలాటలో 149 మంది మృతి దక్షిణ కొరియా రాజధాని సియోల్లో ఘటన జనం ఇరుకైన వీధిగుండా వెళ్తుండగా తొక్కిసలాట 150 మందికిపైగా గాయాలు కొనసాగుతున్న సహాయక చర్యలు వేడుకకు హాజరైన లక్ష మంది దక్షిణ కొరియా రాజధాని….
భారతీయుల ప్రశాంతతను దూరం చేస్తున్నవి ఇవే..? * వాట్ వర్రీస్ ది వరల్డ్ పేరిట జరిగిన సర్వేలో. సంచలన వాస్తవాలు నిరుద్యోగం, ఆర్థిక, రాజకీయ అవినీతి గురించి పట్టణ ప్రాంత భారతీయులు ఎక్కువగా కలవరం చెందుతున్నారట. అలాగే 10 మందిలో ఇద్దరు….
అమెరికాలో ఘోర అగ్నిప్రమాదం * 8 మృతదేహాలు లభ్యం * హత్యలా? ఆత్మహత్యలా ఆన్న కోణంలో విచారణ అమెరికాలో మంటల్లో తగలబడిపోతున్న ఇంట్లో 8 మృతదేహాలు లభ్యమయ్యాయి. వారిలో ఆరుగురు చిన్నారులు ఉన్నారు. ఒక్లహామా రాష్ట్రంలోని బ్రోకెన్ యూరో పట్టణంలో జరిగిందీ….
బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఫోన్ చేసి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడారు. ముందుగా ఆయనకు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా భారత్- యూకేల మధ్య స్వేచ్ఛా- వాణిజ్య ఒప్పందం(ఎఫ్టీఏ)ను త్వరలో ముగించాల్సిన అవసరంపై….
ఎన్డీటీవీలో 26 శాతం వాటా కొనుగోలు చేసేందుకు అదానీ గ్రూప్ ఓపెన్ ఆఫర్ ప్రకటించింది. 26 శాతం వాటాకు సమానాంగా 1.67 కోట్ల షేర్లను అదానీ గ్రూప్ కంపెనీ ఒక్కో షేర్ను రూ. 294 ధరకు కొనుగోలు చేయనుంది. ఈ ఆఫర్….