Category: National

పీవోకేలో భారీ ఆందోళనలు… హక్కుల కోసం వెల్లువెత్తిన నిరసనలు..

పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది. దశాబ్దాలుగా పాకిస్థాన్ ప్రభుత్వం అనుసరిస్తున్న రాజకీయ, ఆర్థిక అణచివేతను నిరసిస్తూ జనం పెద్దఎత్తున రోడ్లపైకి వచ్చారు. సోమవారం నుంచి ‘షట్టర్ డౌన్, వీల్ జామ్’ పేరుతో నిరవధిక బంద్‌కు పిలుపునివ్వడంతో పీవోకే….

నటుడు విజయ్ ప్రచార సభలో తొక్కిసలాట.. పలువురు మృతి..

ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్ సభలో తోపులాట, తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో పలువురు మృతి చెందగా, మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో పార్టీ కార్యకర్తలతో పాటు చిన్నారులు కూడా ఉన్నారు. ఈ విషాద….

దిల్‌సుఖ్‌నగర్‌ పేలుళ్ల దోషి అసదుల్లా అక్తర్‌ ఉరిశిక్షపై సుప్రీంకోర్టు స్టే..

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్ల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో దోషిగా తేలిన అసదుల్లా అక్తర్‌కు విధించిన మరణశిక్ష అమలుపై సుప్రీంకోర్టు గురువారం తాత్కాలికంగా స్టే విధించింది. కింది కోర్టు తీర్పును సవాల్ చేస్తూ అక్తర్….

దేశ వ్యాప్తంగా 10 వేల మెడికల్ సీట్ల పెంపు.. కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్..

దేశంలోని వైద్య సంస్థలను పటిష్టం చేసేందుకు కేంద్ర ప్రాయోజిత పథకం స్టేజ్-IIIను బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఒక్కో సీటుకు రూ.1.50 కోట్ల పరిమితితో 5,000 పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్లు, 5,023 ఎంబీబీఎస్….

ఈ-కామర్స్ వేదికలపై జీఎస్టీ తగ్గింపులపై కేంద్రం పర్యవేక్షణ..!

కేంద్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన జీఎస్టీ సంస్కరణల ఫలితంగా నిత్యావసర వస్తువుల నుంచి బైకులు, కార్ల వరకు అన్ని రకాల వస్తువుల ధరలు తగ్గాయి. పన్ను శ్లాబులను 5 శాతం, 18 శాతానికి పరిమితం చేయడం ద్వారా వినియోగదారులకు ధరల తగ్గింపు….

ప్రధాని మోదీ రిటైర్ అయ్యేది అప్పుడే.. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు..

ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల 75వ వసంతంలోకి అడుగు పెట్టారు. ఈ సందర్భంగా చాలామంది ఆ సందర్భాన్ని ఆనందంగా జరుపుకున్నారు, మరికొంతమంది ఆయన రిటైర్మెంట్ టైమ్ దగ్గరపడినట్టేనని వ్యాఖ్యానించారు. మోదీ రిటైర్మెంట్ వార్తలపై ఆ పార్టీ నేతలు కూడా స్పందించాల్సిన పరిస్థితి….

ఎన్నికల్లో పోటీ చేయని పార్టీలపై ఈసీ వేటు..! 474 పార్టీలను తొలగించిన కేంద్ర ఎన్నికల సంఘం..

దేశంలో కేవలం కాగితాలకే పరిమితమైన రాజకీయ పార్టీలపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కొరడా ఝళిపించింది. నిబంధనలను పాటించని వందలాది పార్టీలపై కఠిన చర్యలు తీసుకుంది. గత రెండు నెలల వ్యవధిలోనే ఏకంగా 808 రిజిస్టర్ అయి గుర్తింపు లేని రాజకీయ….

కేరళలో కొత్త వైరస్..! మెదడు తినే అమీబా..!

అమీబా ఒక రకమైన సూక్ష్మజీవి, ఇది ప్రపంచవ్యాప్తంగా మట్టిలో, వెచ్చని మంచినీటి వనరులలో ఉంటుంది. ఇది ఒక ఫ్రీ-లివింగ్ అమీబా, అంటే స్వతంత్రంగా జీవించే ఒక కణ జీవి. ఇది మానవులకు సంక్రమించినప్పుడు అనే తీవ్రమైన వ్యాధిని కలిగిస్తుంది.   కేరళలో….

మావోయిస్టులు కీలక నిర్ణయం.. పోరాటానికి తాత్కాలిక విరమణ..

మావోయిస్టు పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. సాయుధ పోరాటానికి తాత్కాలిక విరమణ పాటించాలని నిర్ణయించింది. ఆయుధాలను వదిలి వేయాలని డిసైడ్ అయ్యింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి అభయ్‌ పేరుతో ఓ ప్రకటన విడుదలైంది. అంతేకాదు తమ నిర్ణయంపై ప్రజలు ఎవరైనా….

AI కంటెంట్‌ క్రియేటర్లపై కేంద్రం ఉక్కుపాదం..! ఇక నుండి అలా చేస్తే అంతే..?

ఇటీవలి కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం విపరీతంగా పెరిగింది. ఫోటోలు, వీడియోలు, ఆర్టికల్స్ నుంచి సృజనాత్మక రచనలు వరకు.. ప్రతీ రంగంలోనూ AI ఆధిపత్యం పెరుగుతోంది. కేవలం క్షణాల్లోనే సంక్లిష్టమైన కంటెంట్‌ను సృష్టించగలగడం వల్ల.. ఇది సాధారణ ప్రజల జీవితంలో….