Category: National

భీకర యుద్ధం..అయినా భయపడకుండా పదేళ్ల పిల్లాడు ఆర్మీకి సాయం..

ఆపరేషన్ సింధూర్ లో వీర జవాన్లతో పాటూ ఓ బాలుడు కూడా ప్రముఖ పాత్ర పోషించాడు. భారత్ – పాకిస్థాన్ సరిహద్దుకు అతి సమీపంలో ఉన్న పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లా తారావాలీ గ్రామానికి చెందిన శ్రావణ్ సింగ్ కాల్పుల మోతలో కూడా….

హనీట్రాప్‌లో భారత ఇంజనీర్.. దేశ రక్షణకు సంబంధించిన అత్యంత కీలకమైన సమాచారం పాక్ కు..!

దేశ రక్షణకు సంబంధించిన అత్యంత కీలకమైన సమాచారాన్ని పాకిస్థాన్ గూఢచార సంస్థలకు చేరవేస్తున్నాడన్న ఆరోపణలపై థానేకు చెందిన ఓ ఇంజనీర్‌ను మహారాష్ట్ర యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) అధికారులు అరెస్ట్ చేశారు. నిందితుడు రవీంద్ర వర్మ (27), ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఓ మహిళ….

కేంద్రం కొత్త ప్లాన్.. ప్రతి ఇంటికి డిజిటల్ ఐడీ..

మోదీ సర్కార్ సరి కొత్తగా ప్లాన్ చేస్తోంది. ఆధార్ తరహాలో దేశంలోని ప్రతి ఇంటికి డిజిటల్ సంఖ్య ప్రవేశపెట్టే దిశగా అడుగులు వేస్తోంది. పౌర సేవల నాణ్యతను మెరుగుపరచడం, దేశ అంతర్గత భద్రతను బలోపేతం చేయడం దీని లక్ష్యం.  ఈ కొత్త….

కెనడాలోకి చట్టవిరుద్ధంగా సరిహద్దు దాటితే.. 5వేల డాలర్లు జరిమానా..

ఇరాన్‌లోకి అక్రమంగా సరిహద్దు దాటితే 8 సంవత్సరాల జైలు శిక్ష  ఉత్తర కొరియాలోకి అక్రమంగా సరిహద్దు దాటితే కాల్చి చంపేస్తారు.   – భారతదేశంలోకి అక్రమంగా సరిహద్దు దాటినోళ్ళకి ఉచిత వైద్యం, ఉచిత బీమా, ఫ్రీ దుస్తులు, ఆహారం, గృహనిర్మాణం, సంక్షేమం,….

రైతులకు శుభవార్త… ఖరీఫ్ పంటలకు మద్దతు ధర పెంచిన కేంద్రం..

దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. 2025-26 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌కు సంబంధించి 14 రకాల పంటలకు కనీస మద్దతు ధరను (ఎంఎస్‌పీ) పెంచుతూ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ….

దేశంలోనే తొలి ప్రైవేట్ హెలికాప్టర్ల తయారీ కేంద్రం..

భారత ఏరోస్పేస్ రంగంలో ఒక చారిత్రాత్మక ముందడుగు పడింది. టాటా గ్రూప్‌కు చెందిన ఏరోస్పేస్ విభాగమైన టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (టీఏఎస్ఎల్), యూరోపియన్ విమానయాన దిగ్గజం ఎయిర్‌బస్‌తో కలిసి కర్ణాటకలో హెలికాప్టర్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ప్రైవేట్ రంగంలో….

పాక్ ప్రజలకు ప్రధాని మోదీ కీలక సూచన..

దాయాది దేశం పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పర్యాటకంగా భావిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. మే 7న జరిగిన ఆపరేషన్ సిందూర్ తర్వాత ప్రధాని తొలిసారి తన సొంత రాష్ట్రం గుజరాత్‌లో పర్యటించారు. రూ.50వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను కచ్‌ జిల్లాలో ప్రారంభించిన అనంతరం….

భారత్ లో రెండు కొత్త కరోనా వేరియంట్ల గుర్తింపు..

భారతదేశంలో కరోనా వైరస్ మళ్లీ వేగంగా వ్యాప్తి చెందుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దేశ వ్యాప్తంగా కొవిడ్-19 కేసులు పెరుగుతున్నాయి. మరోవైపు కేరళ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో కరోనా కొత్త వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోంది.   కేంద్ర ప్రభుత్వ….

1968లో, ఇందిరా కాంగ్రెస్ ప్రభుత్వం రాన్ ఆఫ్ కచ్‌లోని 828 చదరపు కిలోమీటర్ల విలువైన భూమిని పాకిస్తాన్‌కు ఇచ్చింది: నిషికాంత్ దూబే

గొప్ప ఆవిష్కరణ 🔥 1968లో, ఇందిరా కాంగ్రెస్ ప్రభుత్వం రాన్ ఆఫ్ కచ్‌లోని 828 చదరపు కిలోమీటర్ల విలువైన భూమిని పాకిస్తాన్‌కు ఇచ్చింది: నిషికాంత్ దూబే ఈరోజు కథ చాలా బాధాకరం. 1965 యుద్ధంలో గెలిచిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ 1968లో….

కరోనా కేసులు పెరగడంపై కేంద్ర ఆరోగ్య శాఖ కీలక ప్రకటన..

దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా వైరస్ కేసులు పునరుద్ధరణ అవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రస్తుత పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.   వివరాల్లోకి వెళితే, దేశవ్యాప్తంగా….