Category: National

గుజరాత్లో బిజెపికి వ్యతిరేక పవనాలు

చంద్రబాబుకు భజన చేయవచ్చుగాక… టిడిపి అంటే పడి చచ్చిపోవచ్చుగాక.. కానీ ఆ ఈనాడు కంటే, ఆ సాక్షి కంటే ఆంధ్రజ్యోతి చాలా విషయాల్లో నయమే. ఫస్ట్ పేజీ ప్రయారిటీస్, ప్రజెంటేషన్ కు వంక పెట్టే అవకాశం ఉండదు. బహుశా దాని టెంపర్….

హిమాచల్‌లో అధికారం కాంగ్రెస్ పరం

దేశంలో జరిగిన రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ చెరో ఒకటి దక్కించుకున్నాయి. కాగా బీజేపీ ఓ రాష్ట్రాన్ని కోల్పోయినట్టైంది. మ్యాజిక్ ఫిగర్ దాటడంతో హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ వశమైంది. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అదే పాత ఆచారం….

టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా గుజరాత్‌ ఎన్నికల్లో ఘన విజయం

టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా గుజరాత్‌ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. అక్కడి అధికార బీజేపీ నుంచి పోటీ చేసిన ఆమె ఏకంగా 57 శాతం ఓట్లు కొల్లగొట్టడం విశేషం. 50 వేలకుపైగా ఓట్ల తేడాతో విజయం….

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి కీలక అప్‌డేట్

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి కీలక అప్‌డేట్ వచ్చింది. పెన్షన్‌దారుల సంక్షేమ శాఖ ద్వారా కొత్త రూల్స్ జారీ అయ్యాయి. పెన్షన్ మొత్తాన్ని ఉపసంహరించుకోవడం గురించి ముఖ్యమైన సమాచారం ఇచ్చింది. ఇక నుంచి పెన్షన్‌ను ఒక్కసారి మాత్రమే….

గుజరాత్ రాష్ట్రంలో రెండు దశల్లో జరిగిన పోలింగ్

గుజరాత్ రాష్ట్రంలో రెండు దశల్లో జరిగిన పోలింగ్ ముగిసింది. రెండు దశల్లోనూ పోలింగ్ శాతం అతి తక్కువగా నమోదవడం ఎవరికి అనుకూలిస్తుంది ఎవరికి కాదనేది పక్కనబెడితే..ఎగ్జిట్ పోల్స్ మాత్రం మళ్లీ బీజేపీ అంటున్నాయి. పీపుల్స్ పల్స్ సంస్థ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు….

పోలీసులు అదుపులోకి కిలీ బాబాను చాంద్రాయణగుట్ట

మీ కష్టాలు తీరుస్తామని అమాయక ముస్లిం మహిళలను మాయమాటలతో నమ్మించి న్యూడ్​ ఫొటోలు, వీడియోలు తీస్తు బ్లాక్​ మెయిల్‌కు పాల్పడుతున్న ఓ నకిలీ బాబాను చాంద్రాయణగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నకిలీ బాబా కర్ణాటకలోని బసవకళ్యాణ్‌కు చెందిన మరో బాబాకు….

AP

చంద్రబాబుపై MODI ప్రతీకారం షురూ

2019 ఎన్నికల సమయం.. నాటి ఏపీ సీఎం.. టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్రంలోని మోడీని ఓడించాలని.. బీజేపీని దించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేస్తానని దేశమంతా తిరిగారు. ప్రాంతీయ పార్టీల నేతలను కలిసి తనకు ఒకప్పుడు బద్ధ శత్రువైన కాంగ్రెస్ కు….

జీ20 దేశాల సదస్సులో భాగంగా కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం

ఇండియా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న జీ20 దేశాల సదస్సులో భాగంగా కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం కూడా ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి రేపు అంటే డిసెంబర్ 5వ తేదీ సోమవారం ఉదయం ఢిల్లీకు బయలుదేరి వెళ్లనున్నారు. న్యూఢిల్లీ రాష్ట్రపతి….

మోడీ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం

మోడీ.. నచ్చేవాళ్ళు నచ్చుతారు. తిట్టేవాళ్ళు తిడతారు. కానీ ఆయనను మాత్రం విస్మరించరు. దగ్గర నుంచే కాదు దూరం నుంచి చూసే వాళ్లకు కూడా మోడీ అంతు పట్టడు. ఒక టిపికల్ క్యారెక్టర్. అలాంటి మోదీ గత ఎనిమిది సంవత్సరాలుగా ప్రతిపక్షాలను ఈడితో,….

నాలుగోసారి.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు మరోసారి ప్రమాదం..

ఇండియన్ రైల్వేస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన గాంధీనగర్-ముంబై వందే భారత్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ మరోసారి ప్రమాదానికి గురైంది. గురువారం సాయత్రం గుజరాత్‌లోని ఉద్వాడ మరియు వాపి స్టేషన్ల మధ్య పశువులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో రైలు ముందు భాగానికి చిన్నపాటి….