Category: National

రాహుల్ గాంధీకి రాజ్‌నాథ్ సింగ్ కౌంటర్..!

ఓటర్ల విషయంలో అణుబాంబు పేలుస్తామన్న లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కౌంటర్ ఇచ్చారు. అణుబాంబు ఉందని రాహుల్ గాంధీ చెబుతున్నారని, దానిని వెంటనే పేల్చాలని ఆయన ఎద్దేవా చేశారు.అది పేలే సమయంలో….

ట్రంప్ టారిఫ్ కారణంగా భారత్ లో ఏఏ రంగాలపై ప్రభావం పడుతుందంటే…!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశం నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 25 శాతం టారిఫ్ విధిస్తూ ఆగస్టు 1 నుంచి కొత్త వాణిజ్య విధానాన్ని ప్రకటించడం తెలిసిందే. ఈ నిర్ణయం భారత ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా ఎగుమతి రంగంపై గణనీయమైన….

జమ్మూకశ్మీర్ లో ‘ఆపరేషన్ మహదేవ్’..! పహల్గామ్ ఉగ్రవాదులను మట్టుబెట్టిన భారత సైన్యం..!

జమ్ము కశ్మీర్‌లో సోమవారం జరిగిన ‘ఆపరేషన్ మహదేవ్’లో పహల్గామ్ ఉగ్రదాడితో సంబంధం ఉన్న ముగ్గురు తీవ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టింది. ఈ విషయాన్ని సైన్యం ధృవీకరించిందని ఆలిండియా రేడియో వెబ్‌సైట్ వెల్లడించింది. హర్వాన్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్లు నిఘా వర్గాలకు సమాచారం….

వాడీవేడిగా ఆపరేషన్ సిందూర్ పై చర్చ… విపక్షాలపై రాజ్ నాథ్ సింగ్ ఫైర్..

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ‘ఆపరేషన్ సిందూర్’ పై లోక్‌సభలో విపక్షాలు అడిగిన ప్రశ్నల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆపరేషన్ సిందూర్ పై పార్లమెంటులో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విపక్ష ఎంపీలు ఈ ఆపరేషన్‌లో భారత సైనికులకు….

AP

పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన..

పోలవరం – బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ ప్రాజెక్టు పనులను ఇంకా చేపట్టలేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపిందని కేంద్రం పార్లమెంటుకు తెలియజేసింది. రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర జల్….

మోదీ, ట్రంప్ మధ్య ఫోన్ సంభాషణ జరగలేదు..! ఆపరేషన్ సిందూర్‌పై జైశంకర్ కీలక వ్యాఖ్యలు..

ఏప్రిల్ 22 నుంచి జూన్ 17 వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ల మధ్య ఎలాంటి ఫోన్ సంభాషణ జరగలేదని కేంద్ర మంత్రి జైశంకర్ పేర్కొన్నారు. ‘ఆపరేషన్ సిందూర్’ పై లోక్‌సభలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,….

భారతీయ నర్సుకు మరణశిక్షను రద్దు చేసిన యెమెన్..

యెమెన్‌లో మరణశిక్ష ఎదుర్కొంటున్న భారతీయ నర్సు నిమిష ప్రియకు పెద్ద ఊర‌ట‌ ల‌భించింది. ఆమె మరణశిక్ష ఇప్పుడు అధికారికంగా రద్దు అయింది. ఈ శుభవార్తను భారత గ్రాండ్ ముఫ్తీ కాంతపురం ఏపీ అబుబాక‌ర్ ముస్లియార్ కార్యాలయం పంచుకుంది. “గతంలో వాయిదా ప‌డ్డ‌….

స్కూలు పిల్లల పాఠ్యాంశంగా ‘ఆపరేషన్ సిందూర్’..

జమ్మూకశ్మీర్ లోని పహల్గామ్ లో ఉగ్రదాడి అనంతరం భారత సైన్యం ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టిన విషయం తెలిసిందే. సరిహద్దులతోపాటు పాకిస్థాన్ లోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా సైన్యం ఈ ఆపరేషన్ చేపట్టింది. అర్ధరాత్రి పూట 23 నిమిషాల పాటు….

కార్గిల్ విజయ్ దివస్ .. అమరవీరులకు వాయుసేన నివాళులు..

కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా అమరవీరులకు భారత వాయుసేన ఘనంగా నివాళులర్పించింది. కార్గిల్ యుద్ధం నాటి చిత్రాలతో ప్రత్యేక వీడియోను రూపొందించింది. ఆ వీడియోను వాయుసేన తమ అధికారిక ఎక్స్ ఖాతాలో పంచుకుంది. అమరవీరుల ధైర్యం, త్యాగం దేశ ప్రజలకు స్ఫూర్తినిస్తూనే….

విద్యార్థుల ఆత్మహత్యలపై కదిలిపోయిన సుప్రీంకోర్టు.. అరికట్టేందుకు సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..

దేశంలోని విద్యా సంస్థల్లో ఆందోళనకరంగా పెరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలను అరికట్టేందుకు సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా విద్యార్థులకు మానసిక ఆరోగ్యం, మద్దతు అందించేందుకు ఉద్దేశించిన 15 సమగ్ర మార్గదర్శకాలను సర్వోన్నత న్యాయస్థానం తాజాగా జారీ చేసింది. ఈ మార్గదర్శకాలు స్కూళ్లు,….