Category: National

కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దేశ ప్రజల కోసం ఎన్నో రకాల పథకాలను అమలులోకి

కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దేశ ప్రజల కోసం ఎన్నో రకాల పథకాలను అమలులోకి తీసుకువచ్చింది.దేశ ప్రజలలో ఆర్థిక భద్రత పెంపొందించడం కోసం మోడీ సర్కార్ ఇప్పటికే తీసుకువచ్చినటువంటి పథకాల ద్వారా ఎంతో మంది పెద్ద ఎత్తున లబ్ధి పొందుతున్నారు.పోస్టాఫీస్ పథకాలు, LIC….

భారతీయ అమెరికన్ ను నామినేట్ చేసిన అమెరికా

అగ్రరాజ్యం అమెరికా, ప్రపంచ బ్యాంకు అధ్యక్ష పదవికి భారతీయ అమెరికన్ అయిన అజయ్ బంగా పేరును నామినేట్ చేసింది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఓ ప్రకటన జారీ చేశారు.   అజయ్ బంగా గతంలో మాస్టర్ కార్డ్….

అదానీ పవర్ లిమిటెడ్ నుండి విద్యుత్తు కొనడానికి బంగ్లాదేశ్ పవర్ డెవలప్‌మెంట్ బోర్డ్ (BPDB) చేసుకున్న ఒప్పందం

అదానీ పవర్ లిమిటెడ్ నుండి విద్యుత్తు కొనడానికి బంగ్లాదేశ్ పవర్ డెవలప్‌మెంట్ బోర్డ్ (BPDB) చేసుకున్న ఒప్పందంపై ఆ దేశంలో తీవ్ర నిరసనలు వస్తున్నాయి. అదానీపై హిండెన్ బర్గ్ నివేదికల తర్వాత ఆ ఒప్పందంపై మరిన్ని ప్రశ్నలు ఉత్పన్నం అయ్యాయి. బాంగ్లాదేశ్….

భారత దేశంలో అనేక మంది రాజకీయనాయకులు, జర్నలిస్టులు, కార్యకర్తల ఫోన్లలో పెగాసిస్ స్పై వేర్

భారత దేశంలో అనేక మంది రాజకీయనాయకులు, జర్నలిస్టులు, కార్యకర్తల ఫోన్లలో పెగాసిస్ స్పై వేర్ ను జొప్పించి ప్రభుత్వం గూఢచర్యం చేసిందని , పెగాసస్‌ స్పైవేర్ ను ఉపయోగించి తనపై కూడా గూఢచర్యానికి పాల్పడిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు…..

మరో 200 మందిని తొలగించిన ట్విట్టర్

న్యూఢిల్లీ : సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ శనివారం రాత్రి 200 మందిని తొలగించింది. దాదాపు 2,000 మంది ఉద్యోగులతో కూడిన ట్విట్టర్ వర్క్‌ఫోర్స్‌లో ఇది 10 శాతం ఉంటుంది. అక్టోబర్‌లో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను కొనుగోలు చేసిన ఎలోన్ మస్క్,….

బీజేపీ, ఒవైసీలది రామ్, శ్యామ్ జోడీ అని ఉద్దవ్ ఠాక్రే వర్గం శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఎద్దేవా

బీజేపీ, ఒవైసీలది రామ్, శ్యామ్ జోడీ అని ఉద్దవ్ ఠాక్రే వర్గం శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఎద్దేవా చేశారు. శివసేన ఒంటరిగానే పోరాడుతుందని స్పష్టం చేశారు. తమ పార్టీ ఇప్పటికీ బలంగానే ఉందని చెప్పారు. వీర్ సావర్కర్.. మహారాష్ట్ర లెజెండ్‌….

అదానీపై హిండెన్ బర్గ్ నివేదికతో పండగ చేసుకుంటున్న ట్రక్ డ్రైవర్లు

హిండెన్ బర్గ్ రీసర్చ్ నివేదికతో అదానీ గ్రూపు అతలాకుతలమై పోయింది. షేర్ల పతనంతో అదానీ గ్రూపుల లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఆవిరైపోయాయి. ఈ నేపథ్యంలో హిండెన్ బర్గ్ నివేదిక తమ సమస్యను పరిష్కరించిందని హిమాచల్ ప్రదేశ్ లోని ట్రక్ డ్రైవర్లు,….

AP

వచ్చే నెలలో బ్యాంకులకు సెలవులివే..

న్యూఢిల్లీ : ఈ సంవత్సరం రెండో నెల కొద్ది రోజుల్లో ముగియబోతోంది. మార్చి ప్రారంభం కానుంది. హోలీ (మార్చి 2023లో బ్యాంక్ హాలిడే)తో సహా అనేక ముఖ్యమైన పండుగలు మార్చిలో జరుపుకుంటారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జాబితా ప్రకారం, మార్చి….

AP

విశాఖ తీరానికి గుండెకోతను మిగులుస్తోన్న రాకాసి అలలను నియంత్రించేందుకు చర్యలు ప్రారంభం

విశాఖ తీరానికి గుండెకోతను మిగులుస్తోన్న రాకాసి అలలను నియంత్రించేందుకు చర్యలు ప్రారంభం అయ్యాయి. 2లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను తీరంలో డిపాజిట్ చేసేందుకు డ్రెడ్జింగ్ కార్పొరేషన్ రంగంలోకి దిగింది. నెలరోజుల పాటు నిర్వహించే తీర రక్షణ చర్యల కోసం, సుమారు 20కోట్లను….

AP

త్వరలోనే వైజాగ్ నుంచే పరిపాలన ప్రారంభం

ఏపీలో మూడురాజధానులపై కీలక వ్యాఖ్యలు చేశారు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. శ్రీశైలంలో ఏపీ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి మాట్లాడారు. సీఎం జగన్ చెప్పినట్టు త్వరలోనే పరిపాలన వైజాగ్ నుంచి జరుగుతుందన్నారు మంత్రి బుగ్గన. విభజన సమయంలో….